Droupadi Murmu: హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్టేషన్లో ఒక చారిత్రాత్మక క్షణానికి వేదిక కానుంది. రేపు (అక్టోబర్ 29, 2025న) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించనున్నారు. ఇది ఆమె అధ్యక్ష పదవిలో మరో ప్రధాన మైలురాయిని నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఇది భారతదేశంలో పెరుగుతున్న రక్షణ సామర్థ్యాలను ప్రదర్శిస్తుందని అంటున్నారు. రాష్ట్రపతి ముర్ము భారత సాయుధ దళాలకు సుప్రీం కమాండర్. READ ALSO: Montha Cyclone Effect: తీరాన్ని […]
India – China: డ్రాగన్ దేశానికి భారతదేశం నిద్రలేని రాత్రులను గిఫ్ట్గా ఇచ్చింది. ఇండియా విడుదల చేసిన తాజా నివేదికలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. భారతదేశం మొత్తం ప్రపంచ ఎగుమతుల DNAగా మారబోతోంది. ఈ మారుతున్న వాతావరణంలో చైనాకు నిద్రలేని రాత్రులు సృష్టిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి దశాబ్దాలుగా భారతదేశ ఎగుమతులు ఇంజిన్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే భారత దేశంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద […]
Shreyas Iyer Health Update: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మూడో వన్డే సందర్భంగా.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో అయ్యర్ కింద పడిపోయాడు. ఈ సంఘటనలో శ్రేయస్ ప్లీహానికి గాయమైంది. అనంతరం ఆయనను సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలో అయ్యర్కు స్వల్ప అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు […]
Bihar Elections 2025: దేశం దృష్టిని ఆకర్షించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జన్ సురజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్కు ఇబ్బందులు మొదలయ్యాయి. పలు నివేదికల ప్రకారం.. పీకే పేరు బీహార్, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల ఓటర్ల జాబితాలలో కనిపిస్తుంది. దీంతో రెండు ఓటరు ఐడి కార్డులు కలిగి ఉన్న కారణంగా ఎన్నికల కమిషన్ ఆయనకు తాజాగా నోటీసు జారీ చేసింది. దీనిపై కమిషన్ మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పీకేను కోరింది. READ […]
8th CPC Approval: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది. 8వ వేతన సంఘం అమలు కోసం ఇప్పటికే కేబినెట్ ఛైర్పర్సన్ను ఎంపిక చేసింది. దీనికి ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. అలాగే 8వ కేంద్ర వేతన సంఘం అన్ని నిబంధనలను మంత్రివర్గం ఆమోదించింది. ఈ వేతన సంఘం 18 నెలల్లోపు తన సిఫార్సులను కేబినెట్ ముందు పెట్టనుంది. […]
Budget Geysers: కాలంతో పాటు మనుషులు కూడా మారుతుంటారు. ఎందుకంటే చలికాలంలో హీట్ వాటర్ లేకుండా స్నానం చేయాలంటే ఏడుపు ఒక్కటే తక్కువ. మరీ ఇప్పుడు శీతాకాలం మొదలైంది. రాబోయే రోజుల్లో తీవ్రమైన చలి నుంచి రక్షించడానికి మీ ఇంట్లో వాటర్ హీటర్ ఉందా. చలికాలంలో వేడి నీళ్లు లేకుండా స్నానం చేయగలిగే వాళ్లు చాలా అరుదు. వాస్తవానికి శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేయకపోతే అనేక అనారోగ్యాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్టోరీలో చౌకైన […]
Jagdeep Singh Arrest: అమెరికాలో ఇండియన్ గ్యాంగ్స్టర్ జగ్గా అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్, పంజాబ్లలో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్గా ఉన్న గ్యాంగ్స్టర్ జగ్దీప్ సింగ్ అలియాస్ జగ్గాను అమెరికాలో అరెస్టు చేశారు. ఆయన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు సన్నిహితుడు, ప్రస్తుతం రోహిత్ గోదారా నెట్వర్క్తో సంబంధం కలిగి ఉన్నాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జగ్గాను అమెరికా – కెనడా సరిహద్దు సమీపంలో అరెస్టు చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జగ్గాను భారతదేశానికి అప్పగించడానికి చట్టపరమైన […]
Karnataka: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి పొందాలని ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఈరోజు కోర్టు విచారిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై స్టే విధించింది. READ ALSO: Ramyakrishna : ఆమె కోసం ఏడ్చిన రమ్యకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు […]
Taliban – Islamabad: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇకపై పాకిస్థాన్ నుంచి ఏవైనా దాడులు జరిగితే ఆఫ్ఘనిస్థాన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని తాలిబన్ భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. పలు నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ ఆఫ్ఘన్ భూభాగంపై బాంబు దాడి చేస్తే, తాలిబన్లు ఇస్లామాబాద్ను లక్ష్యంగా చేసుకుంటారని స్పష్టం చేశాయి. వాస్తవానికి ఆఫ్ఘన్ చర్చలకు కట్టుబడి ఉంది. కానీ పాకిస్థాన్ ప్రతినిధి బృందం ఆఫ్ఘన్తో చర్చలకు సహకరించలేదు, చర్చలకు బదులుగా […]
Brain Stroke Treatment: బ్రెయిన్ స్ట్రోక్కు సకాలంలో చికిత్స అందించకపోతే రోగి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి భారతదేశంలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ సమస్యతో ప్రతి ఏడాది 1.8 మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ పరిస్థితి మారుతోందని వైద్యులు చెబుతున్నారు. నేడు వైద్యులు ఈ సమస్యను ముందస్తుగా గుర్తించడం, వేగవంతమైన చికిత్స అందించడం వంటి చేయడంతో మరణాల […]