LPG Gas Price: ఈరోజు నుంచి దేశంలో LPG గ్యాస్ సిలిండర్ల ధరలు మారాయి. చమురు కంపెనీలు LPG సిలిండర్ల ధరను తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలో రూ.₹5 తగ్గించారు. ఈ కొత్త ధర నేటి నుంచే అమల్లోకి వచ్చింది. IOCL నివేదికల ప్రకారం.. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ సవరించిన ధర రూ.1,590.50. ఇది గతంలో రూ.1,595.50 ఉండేది. అయితే వంట గ్యాస్ సిలిండర్ […]
Casting Call: ‘మయసభ’ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను విభిన్న అనుభూతిని పంచిన క్రియేటివ్ టీమ్ ఇప్పుడు ఈ మ్యాజిక్ను వెండి తెరపైకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ప్రాజెక్ట్ను ప్రముఖ దర్శకుడు దేవ కట్ట సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లియో కిరణ్.. కథ, మాటలు, దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ లిన్, శ్రీహర్ష వాడ్ల సంయుక్తంగా హిట్మెన్, ప్రూడోస్ ప్రొడక్షన్స్ LLP బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం తాజాగా చిత్ర బృందం కాస్టింగ్ […]
LVM3-M5 Rocket: భారతదేశపు ప్రఖ్యాత ప్రయోగ వాహనం LVM3 రాకెట్ తన ఐదవ ప్రయాణాన్ని రేపు (నవంబర్ 2) 2025న పూర్తి చేస్తుంది. ఈ ప్రయాణాన్ని LVM3-M5 అని పిలుస్తారు. ఈ యాత్ర ద్వారా భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఈ ఉపగ్రహం భారత నావికాదళానికి కీలకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సముద్ర సమాచార మార్పిడిని బలోపేతం చేయడమే కాకుండా, ఆపరేషన్ సింధూర్ వంటి ముఖ్యమైన కార్యకలాపాల నుంచి నేర్చుకున్న […]
Ambani Halloween Party: భారతదేశ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట వైభవంగా దయ్యాల పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పటిలాగే అంబానీ కుటుంబం హాలోవీన్ను అంగరంగ వైభవంగా జరుపుకుంది. నీతా అంబానీ, శ్లోకా అంబానీ, ఆకాష్ అంబానీ తదితరులు పాల్గొన్న హాలోవీన్ పార్టీ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో అందరి లుక్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ, శ్లోకా అంబానీ లుక్ అత్యంత ఆశ్చర్యకరంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. READ ALSO: Cochin […]
Brain Stroke: మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా రక్తనాళం పగిలిపోయినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి బ్రెయిన్ స్ట్రోక్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడు కణాలు చనిపోతాయని, శరీరంలోని అనేక భాగాలపై నియంత్రణ కోల్పోవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 15 మిలియన్ల మంది ఈ బ్రెయిన్ స్ట్రోక్లతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. స్ట్రోక్కు ప్రధాన కారణాలు […]
Allu Sirish Engagement: హైదరాబాద్లో శుక్రవారం అల్లు కుటుంబంలో శుభకార్యం జరిగింది. ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే సాగింది. చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు తమ కుటుంబాలతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. […]
Asia Cup 2025: ఆసియా కప్ 2025 విజేత ట్రోఫీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీని ఒకటి లేదా రెండు రోజుల్లో ముంబైలోని తన ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇలా రాని పక్షంలో నవంబర్ 4న భారత బోర్డు ఈ సమస్యను ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) వద్ద లేవనెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దుబాయ్లో జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఐదు వికెట్ల […]
Mali Bamako JNIM: అల్ ఖైదా చేతిలోకి ఆ దేశ రాజధాని పోతుందని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా.. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలి. ఈ దేశ రాజధాని బమాకోను అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్ (JNIM) పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేందుకు దగ్గరగా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచంలోనే ఒక ఉగ్రవాద సంస్థ నియంత్రణలో ఉన్న […]
Hafiz Saeed: భారత్కు వ్యతిరేకంగా జిత్తులమారి నక్క హఫీజ్ సయీద్ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నవంబర్ 2న లాహోర్లోని మినార్-ఎ-పాకిస్థాన్లో జరగాల్సిన లష్కరే తోయిబా ర్యాలీ అకస్మాత్తుగా రద్దు చేశారు. లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఈ ర్యాలీ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇటీవల ఆయన ఈ ర్యాలీకి సంబంధించి జనాన్ని ఉద్దేశించి ఒక వీడియోను విడుదల చేశాడు. ఈక్రమంలో భారత నిఘా సంస్థలు లాహోర్ ర్యాలీని నిశితంగా పరిశీలిస్తున్నాయి. […]
Muslim Countries Alliance: ఇజ్రాయెల్కు చెక్ పెట్టడానికి సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్ కొత్త కూటమి ఏర్పాటు చేయనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ మూడు ముస్లిం దేశాలు కొత్త కూటమి ఏర్పాటు చేయవచ్చని అన్నారు. ఇరాన్ ఇప్పటికే దీని కోసం ప్రయత్నాలను ప్రారంభించిందని వెల్లడించారు. ఈ మూడు దేశాలు కలిసి వస్తే, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఆధిపత్యం బలహీనపడుతుందని స్పష్టం చేశారు. READ ALSO: Suzuki Vision e-Sky: సుజుకి తన తొలి […]