ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు రవాణా భారం తగ్గించేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘దివ్యాంగ శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో ఈ పథకాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అనంతరం సీఎం […]
Suresh Raina Reveals Why He Rejected Captaincy in IPL: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఎన్నో ఏళ్లు ఆడాడు. 2008 నుంచి 2021 వరకు సీఎస్కే తరఫున ఆడిన రైనా.. 205 మ్యాచ్లలో 5,528 పరుగులు చేశాడు. 2013లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై సెంచరీ (100 నాటౌట్) బాదాడు పరుగులు. 2012 ఫైనల్లో కేకేఆర్పై 38 బంతుల్లో 73 పరుగులు, 2014 క్వాలిఫయర్లో పంజాబ్పై […]
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోటి మొక్కల రామయ్యగా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్కు మంచి స్పందన లభిస్తోంది. సమాజానికి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితాన్ని వెండితెరపై ప్రతిబింబించిన ఈ చిత్రం.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ‘గద్దర్’ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగానికి ఎంపిక కావడం విశేషం. ఈ చిత్రాన్ని నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో రూపొందించగా.. నిడిగొండ […]
విశాఖలో గంజాయి ముఠాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసారు. ఈ దాడిలో గంజాయి స్మగ్లర్లుగా అవతారం ఎత్తిన కానిస్టేబుల్ల బండారం బయటపడింది. గంజాయి స్మగ్లింగ్ కేసులలో విశాఖ, విజయనగరం జిల్లా కానిస్టేబుల్లు పట్టుబడ్డారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని భీమిలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భీమిలి పోలీసులు చెప్పారు. కారులో తరలిస్తున్న సుమారు 10 కేజీల గంజాయి […]
తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రితో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. యువకుడిగా, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినందున అతనికి అవకాశం ఇచ్చామని, కానీ అతని ప్రవర్తన ఆశించిన విధంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు […]
Most Runs in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్లో బ్యాటర్లకు స్వర్గధామంగా భావించబడుతుంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా.. ప్రతి బ్యాటర్ విరుచుకుపడుతుంటాడు. ఈ క్రమంలో ప్రతి సీజన్లో భారీ స్కోర్లు, రికార్డుల వర్షం కురుస్తుంటాయి. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం. ఇప్పటి వరకు జరిగిన సీజన్లను పరిశీలిస్తే.. టాప్-10లో నిలిచిన ఆటగాళ్లు […]
Divyang Shakti Scheme AP: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్దమైంది. దివ్యాంగుల సంక్షేమానికి కీలకమైన ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఇవాళ ఉదయం 11.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొంటారని పాల్గొననున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు మరింత సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం […]
Fastest Ball in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే సాధారణంగా భారీ షాట్లు, సిక్సర్ల వర్షం గుర్తుకు వస్తుంది. అయితే బ్యాటర్ల హవా ఎంత ఉంటుందో.. అదే స్థాయిలో ఫాస్ట్ బౌలర్ల దుమ్మురేపే ప్రదర్శనలు కూడా అభిమానులను వావ్ అనిపిస్తాయి. ముఖ్యంగా 150+ కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే బౌలర్లు మ్యాచ్ను ఉన్నపళంగా మలుపుతిప్పే సామర్థ్యం కలిగి ఉంటారు. కొందరు బౌలర్లు తమ ఫాస్టెస్ట్ డెలివరీలతో ఔరా అనిపించారు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో […]
Most Sixes in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే.. భారీ షాట్లు, కళ్లుచెదిరే సిక్సర్లు. సంవత్సరాలుగా ఎందరో పవర్ హిట్టర్లు తమ బ్యాటింగ్తో అభిమానులను అలరిస్తున్నారు. బంతిని సులభంగా స్టేడియంలోకి పంపే సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ చేలా మందే ఉన్నారు. అయితే అందులో అద్భుత సిక్సులు బాదుతూ క్రికెట్ అభిమానులకు మరపురాని క్షణాలను అందించిన వారు కొందరే ఉన్నారు. ఐపీఎల్ 2026 ఆరంభం నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల […]
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు బుధవారం వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించనుంది. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఇఫ్తార్ విందును వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం సామరస్యానికి, సాంప్రదాయాలకు ప్రతీకగా జరగనుంది. ఈ ఇఫ్తార్ విందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణలో పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. Also Read: Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి […]