సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పట్టణానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి ఆరు నెలలకు, ఇది మరింత ఆకర్షణీయంగా మారుతోంది. అయితే.. కోమటి చెరువు పై ఆహ్లదం పంచే.. అద్భుత ప్రపంచం డైనోసార్ థీమ్ పార్క్ పర్యటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. breaking news, latest news, harish rao, artificial beach,
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించింది. మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. breaking news, latest news, telugu news, asaduddin owaisi, bjp, big news,