Sabitha Indra Reddy : ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలు డబుల్ బెడ్ రూంలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అతి ముఖ్యమైన ఘట్టమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు కాప్రా మండల పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో, కీసర మండల పరిధిలోని రాంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కాప్రా మండల పరిధిలో గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు, కీసర మండల పరిధిలో గల రాంపల్లిలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Also Read: PM Modi: కాంగ్రెస్ ప్రజల కన్నా తన ఓటు బ్యాంకునే ఎక్కువగా ప్రేమిస్తుంది..
Also Read
- Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Modi-Putin: పుతిన్కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
- Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
- Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి మా ప్రియతమ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చేపట్టిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం మొదట్లో అవుతుందో కాదు అన్న అనుమానంతో ఉన్న ప్రజలకు నమ్మకం కలిగిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టి కల సహకారం చేశారు అని ఆమె తెలిపారు. ఈ సందర్భంలోనే ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలోని జమ్మిగడ చర్లపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ సింగం తండా ఆదర్శ్ నగర్ రాంపల్లిలో ఇప్పటివరకు 2845 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని పంపిణీ చేశామని ఈ ఒక్క రోజే 1500 పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను డ్రా ద్వారా పంపిణీ చేశామని ఆయన తెలిపారు. రాంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను వాళ్ళ అభిప్రాయం చెప్పమంటే చెప్పేది ఏం లేక ఏడుస్తూ తమ ఆనంద భాష్పాలను కారుస్తూ ప్రభుత్వానికి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారని ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన కేసీఆర్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
Also Read : Ram Charan: ఆ తోపు డైరెక్టర్ తో చరణ్.. అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో.. ?
తాజావార్తలు
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?