Gogikar Sai Krishna
Author- NTV Telugu-
OTR : కర్నూల్ వైసీపీలో వీధికెక్కిన అంతర్గత లొల్లి
అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షం పోరు కాస్తా… అక్కడ వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు మారిపోయిందా? టీడీపీలోని ఒక విభాగమే పరోక్షంగా ప్రతిపక్ష నేతల మధ్య మంటపెట్టిందా? ఆ మంట ఏ మాత్రం చల్లారకుండా…. ఫ్యాన్ లీడర్స్ పెట్రోల్ చల్లుతున్నారా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? వైసీపీలో అంతర్గ లొల్లి ఏంది? కర్నూలు వైసీపీలో అంతర్గత పోరు వీధికెక్కుతోంది. అక్కడా ఇక్కడా కాకుండా… ఏకంగా సోషల్ మీడియా వేదికగా నాయకులు దుమ్మెత్తి పోసుకోవడం హాట్ టాపిక్ అయింది. పార్టీ […] -
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
Tea Ranking : ఒక కప్పు వేడి వేడి చాయ్ తీర్చలేని సమస్య అంటూ ఏదీ ఉండదు. ఈ విషయంలో ఎలాంటి వాదనలకూ తావులేదు, కావాలంటే టీ ప్రేమికులను అడిగి చూడండి. భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు. అదొక ఆచారం, సంభాషణలను మొదలుపెట్టే సాధనం, ఆఫీసుల్లో అలసటను పోగొట్టే బ్రేక్, రైల్వే ప్లాట్ఫారమ్లపై తప్పనిసరిగా ఉండే తోడు, కొన్నిసార్లు ఉచితంగా దొరికే మానసిక ఉపశమనం (థెరపీ) కూడా. రోడ్డు పక్కన ఉండే […] -
OTR : నాంపల్లిలో SIR జరగాల్సిందేనంటున్న ఫిరోజ్ ఖాన్
దేశమంతా ఎలా ఉందో, ఏం చేస్తారో నాకు సంబంధం లేదు. నా నియోజకవర్గంలో మాత్రం SIRను అమలు చేసి తీరాల్సిందేనని ఆ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అంటున్నారా? బోగస్ ఓట్ల కారణంగానే దశాబ్దాలుగా తాను ఓడిపోతున్నట్టు ఆయన ఫీలవుతున్నారా? SIR పేరుతో ఒక్కసారి ఊడ్చిపడేస్తేగానీ… మేటర్ తేలదని అంటున్న ఆ కాంగ్రెస్ నేత ఎవరు? బీజేపీకి మేలు జరుగుతోందని కాంగ్రెస్ పెద్దలు మొత్తుకుంటున్నా ఆయన మాత్రం ఎందుకు కావాలని అంటున్నారు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్… SIR. ఈ పేరు […] -
Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
Moizuddin Murder : హైదరాబాద్ నగరాన్ని తీవ్రంగా కుదిపేసిన ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. చాలా కాలంగా కొనసాగుతున్న వక్ఫ్ ఆస్తుల వివాదాలు, కోర్టు కేసులు , వ్యక్తిగత కక్షల వల్లే ఈ ఘోర హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో, కాంట్రాక్ట్ కిల్లింగ్ (సుపారీ) రూపంలో ఈ హత్యాకాండను అమలు చేసినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. గత మే […] -
Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
Pawan Kalyan : పోలవరం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో పశువులపై పులి దాడి చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన అటవీ శాఖ ఉన్నతాధికారులతో అమరావతిలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం జిల్లా సమీప అడవులతో పాటు ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్లో పులి కదలికలను గుర్తించినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. పులి సంచారంపై […] -
CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
CM Revanth Reddy : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, చేతల్లో చూపించింది. ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం 100 రోజుల్లో రూ. 6,000 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఉద్యోగ జేఏసీ (JAC) నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని […] -
Homemade Oil : కల్తీకి చెక్.. ఇంట్లోనే ప్యూర్ నూనె సింపుల్గా ఇలా చేసుకోండి..!
Homemade Oil : ఇటీవలి కాలంలో మార్కెట్లో పండ్లు, కూరగాయల నుంచి నిత్యం వంటల్లో వాడే నూనెల వరకు అన్నింటిలోనూ కల్తీ విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా వంట నూనెల్లో జరిగే కల్తీ మన ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ఈ కల్తీ నూనెలకు ప్రత్యామ్నాయంగా, ఎలాంటి ప్రత్యేక యంత్రాలు అవసరం లేకుండా, కేవలం ఇంట్లో ఉండే మిక్సీ సహాయంతోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను ఎలా తయారు చేసుకోవాలో ప్రముఖ చెఫ్ పంకజ్ భదోరియా సోషల్ మీడియా ద్వారా […] -
Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
Hyderabad: హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక సాధారణ యువకుడు దేశ ఆర్థిక రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపాడు. పార్సీగుట్ట అనే స్లమ్ ఏరియాకు చెందిన శివగణేష్ అనే యువకుడు విద్యార్థుల ఆర్థిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ‘జెన్ ఐఫై’ (Zen I5) అనే సంస్థ ద్వారా దేశంలోనే మొట్టమొదటి ‘స్టూడెంట్స్ పేమెంట్స్ యాప్’ను లాంచ్ చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టి-హబ్’ (T-Hub) లో ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమైన ఈ స్టార్టప్, […] -
CM Chandrababu : పవన్ కల్యాణ్ మద్దతుతో సుస్థిరత వచ్చింది
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురోగతి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరియు కూటమి ప్రభుత్వ విజన్పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వంపై ఉంచిన నమ్మకంతోనే రైతులు రాజధాని అమరావతి కోసం తమ భూములను త్యాగం చేశారని గుర్తుచేశారు. అయితే, గత పాలకుల హయాంలో ప్రజావేదికను కూల్చివేయడమే కాకుండా, పెట్టుబడులను తరిమేస్తూ […] -
Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
Uttam Kumar Reddy : తెలంగాణలో వరి ధాన్యం, మక్కాల (మొక్కజొన్న) కొనుగోలు ప్రక్రియపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే జూన్ 4, 5వ తేదీల లోపు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలని ఆయన డెడ్లైన్ విధించారు. ఎట్టి పరిస్థితిలోనూ నిర్దేశిత గడువు లోగా కొనుగోళ్లు పూర్తి కావాలని అధికారులను అల్టిమేటం జారీ చేశారు. ఎంత ఆర్థిక భారమైనప్పటికీ, రైతుల […]
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!