Kitchen Sink Block Tips Telugu : వంటగది ఎంత శుభ్రంగా ఉన్నా, కిచెన్ సింక్ దగ్గర నీరు నిలిచిపోయినా లేదా డ్రైనేజీ పైపు నుండి దుర్వాసన వస్తున్నా ఆ ఇల్లంతా అశుభ్రంగా కనిపిస్తుంది. సింక్ జామ్ అవ్వడం వల్ల పాత్రలు కడగడం కష్టమవ్వడమే కాకుండా, అక్కడ బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు ఒక అద్భుతమైన హోమ్ రెమెడీని ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: బేకింగ్ సోడా (వంట సోడా) – అర […]
అత్తాకోడళ్ళ మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్న ఆరోపణల్లో నిజమెంత? అక్కడ గ్రామాల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పట్టణానికి వచ్చేసరికి ఎందుకు చతికిలపడిపోయింది? లోపం ఎక్కడ జరిగింది? తేడా ఎక్కడ కొట్టింది? ఎవరి కళ్ళలో ఆనందం కోసం ఎవరు త్యాగాలు చేశారు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఏంటా కథ, కమామీషు? భిన్న సాంప్రదాయాలకు నెలవైన నారాయణపేట నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు కూడా భిన్నంగానే ఉంటుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పర్ణికారెడ్డిని గెలిపించారు. కానీ…లోక్సభ ఎలక్షన్స్లో […]
ఒకే పార్టీలో ఉన్నా… ఉప్పు నిప్పులా రాజకీయం నడిపిన ఆ నాయకులు ఇద్దరూ ఇప్పుడు సెట్ అయినట్టేనా? కలిసి ఉంటే కలదు సుఖం అంటూ స్నేహ గీతం ఆలపిస్తున్నారా? మధ్యలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయకుడొకరు పరోక్షంగా వీళ్ళ మధ్య ఐక్యత పెరగడానికి కారణం అయ్యారా? ఎవరా ఇద్దరు? ఎక్కడ జరుగుతోందా రాజకీయం? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్టు జరిగాయి 2023 అసెంబ్లీ ఎన్నికలు. బీఆర్ఎస్ నుంచి […]
Modified Interest Scheme: దేశంలోని అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సవరించిన వడ్డీ రాయితీ పథకం’ (MISS) ద్వారా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ పనుల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే రైతులకు వడ్డీ భారం తగ్గించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా స్వల్పకాలిక పంట రుణాలపై ఈ రాయితీ వర్తిస్తుంది, దీనివల్ల రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా బ్యాంకుల ద్వారా లబ్ధి పొందవచ్చు. Power Demand: తెలంగాణ విద్యుత్ […]
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. 2026, మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 11:01 గంటలకు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 18,139 మెగావాట్ల (MW) గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. వేసవి కాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో, ఇంతటి భారీ స్థాయిలో విద్యుత్ అవసరం ఏర్పడినప్పటికీ, ఎక్కడా చిన్నపాటి అంతరాయం కూడా లేకుండా సరఫరాను కొనసాగించి రాష్ట్ర విద్యుత్ సంస్థలు (TSTRANSCO & DISCOMs) తమ కార్యదక్షతను చాటుకున్నాయి. […]
Udyam Benefits in Telugu: మీరు సొంతంగా చిన్న వ్యాపారం చేస్తున్నారా? లేదా కొత్తగా స్టార్టప్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. గతంలో ఉన్న ‘ఉద్యోగ్ ఆధార్’ స్థానంలో ఎంఎస్ఎంఈ (MSME) మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ గుర్తింపు కార్డు, చిన్న తరహా పరిశ్రమలకు ఎన్నో ఆర్థిక వెసులుబాట్లను కల్పిస్తోంది. ఏమిటి ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్? దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (MSME) ఒకే గొడుగు […]
ఆదాయపు పన్ను చట్టంలో సుమారు ఆరు దశాబ్దాల తర్వాత వస్తున్న అతిపెద్ద మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సరళంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పన్ను మినహాయింపులు, నిబంధనలు , ఫారమ్ల సంఖ్యలో భారీ మార్పులు జరిగాయి. ముఖ్యంగా, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘మెట్రో నగరాల’ జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు కేవలం నాలుగు నగరాలకే […]
ప్రకృతిలో సంభవించే అద్భుత ఖగోళ సంఘటనలలో ఒకటైన చంద్రగ్రహణం నేడు (మార్చి 3, 2026) ఏర్పడనుంది. ఈ గ్రహణం భారత్లో కనిపిస్తుండటంతో దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా తోడైంది. ఈ గ్రహణం సమయంలో ఆకాశంలో చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోయే ‘బ్లడ్ మూన్’ (Blood Moon) దృశ్యం కనువిందు చేయనుంది. Earthquake: ఇరాన్, లెబనాన్లో భూప్రకంపనలు.. కారణమిదేనా? గ్రహణం సమయాలు (భారత కాలమానం ప్రకారం): గ్రహణం ప్రారంభం: మధ్యాహ్నం 3:20 గంటలకు. గ్రహణం ముగింపు: సాయంత్రం 6:46 […]
హైదరాబాద్: ప్రభుత్వ ఆలోచనలు, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా కలెక్టర్లు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన పలు జిల్లాల కలెక్టర్లు మంగళవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాల పాలన, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి వారికి కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. మంత్రిని కలిసిన వారిలో జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, […]
T20 World Cup : టీ20 వరల్డ్ కప్లో భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ తన కెరీర్లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్తో భారత్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) […]