టీఎస్పీఎస్సీ (Telangana State Public Service Commission) గ్రూప్-2 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వివరాలు వెల్లడించారు.
జూబ్లీహిల్స్లో గులాబీ ముళ్ళు గట్టిగానే గుచ్చుకుంటున్నాయా? అభ్యర్థి ప్రకటన తర్వాత అలకలు పెరిగిపోయాయా? వాటివల్ల విజయావకాశాలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందా? అందుకు అధిష్టానం దగ్గర విరుగుడు ఉందా? లేక వాళ్ళవల్ల ఏమవుతుందని లైట్ తీసుకుంటారా? అలిగిన నేతలు ఎవరు? పార్టీ బై పోల్ వ్యూహం ఏంటి? ఉప ఎన్నిక… జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్లో అసంతృప్తులకు ఆజ్యం పోస్తోందట. సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకోవాలన్న టార్గెట్తో.. ఇప్పటికే డివిజన్ల వారీగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఇన్చార్జ్లుగా పెట్టింది పార్టీ. […]
ఆ టీడీపీ ఎమ్మెల్యే సీటు కింద పార్టీ అధిష్టానమే బాంబు పెట్టిందా? ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగే ఉంటుందని మిగతా వాళ్ళకు కూడా సందేశం పంపిందా? కొత్త నేత చేరికను అడ్డుకోవాలని ఎమ్మెల్యే ఎంత ప్రయత్నించినా మాకంతా తెలుసునని పార్టీ పెద్దలు నిర్మొహమాటంగా చెప్పేశారా? శాసనసభ్యుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మనుషులతో అంటకాగుతున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? ఎవరా ఎమ్మెల్యే? అధిష్టానం పెట్టిన ఆ బాంబ్ ఏంటి? కర్రి పద్మశ్రీ… ఎమ్మెల్సీ. వైసీపీ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో అవకాశం వచ్చింది. […]
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూలవాగు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్ప వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.v
సోనమ్ వాంగ్చుక్ కేసులో పాకిస్తాన్ కోణం.. దర్యాప్తులో సంచలన విషయాలు.. బుధవారంలో లడఖ్కు రాష్ట్ర హోదా కోరుతూ హింసాత్మక అల్లర్లు జరిగాయి. ఈ ఆందోళనల్లో నలుగురు మరణించడంతో పాటు 50కి పైగా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆందోళనకారులతో పాటు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఉన్నారు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టడంతో పాటు, భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. అయితే, ఈ హింసను ప్రేరేపించేలా చేశాడని లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్పై కేంద్ర ప్రభుత్వం కేసు […]
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు… కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారా..? నోటితో మాట్లాడుకుంటూనే నొసటితో వెక్కిరించుకుంటున్నారా…? ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పాలల్లో నిప్పులు రగుతున్నాయా? పాలల్లో నిప్పులేంటి…? ఇదేదో తేడాగా ఉందే…. అనుకుంటున్నారా? ఎస్…. మీ డౌట్ కరెక్టే. ఆ తేడా ఏంటో చూసేయండి. మదర్ డైరీలో మూడు డైరెక్టర్ల స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేశాయి. మూడు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నప్పుడు… బీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పదం […]
హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ఆరు దశాబ్ధాల పాటు జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు.
చిరంజీవి కరెక్టా? లేక పవన్ కళ్యాణ్ కరెక్టా..? వాళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్పారు? ఎవరిది అబద్దం?…….ఏం… తమాషా చేస్తున్నారా? ఏంటా పిచ్చి ప్రశ్నలు, మెగా బ్రదర్స్ గురించి అలాంటి క్వశ్చన్స్ వేయడానికి మీకెంత ధైర్యం అని అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్… అక్కడికే వస్తున్నాం. అ,సు చిరంజీవి, పవన్లో ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్దమాడుతున్నారన్న ప్రశ్నల బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది. లెట్స్ వాచ్. అన్నేమో….. సాదరంగా ఆహ్వానించారని చెబుతారు, తమ్ముడేమో… అవమానించారని అంటారు. ఏది నిజం? ఇద్దరిలో […]
తెలంగాణలో బలహీన వర్గాల (BC) కోసం 42% రిజర్వేషన్ల జారీపై హైకోర్టులో జరుగుతున్న విచారణ సోమవారం వరకు వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాబోయే నియామకాల నేపథ్యంలో హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా పరిశీలిస్తోంది.