Ileana: దేవదాసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. నడుము అంటే ఇలానే ఉండాలి అని ఇలియానాను చూపించేవారు అప్పట్లో అందుకే.. ఇలియానా లాంటి నడుము అని అబ్బాయిలు.. అమ్మాయిలను పొగడ్తలతో ముంచెత్తేవారు.
Agent Trailer: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరువాత అఖిల్ అక్కినేని నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుండగా..
Tammareddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. మనసులో ఏది ఉంటే దాన్నే నిర్మొహమాటంగా బయటపెట్టేస్తాడు. ఎవరు ఏమంటారు..? విమర్శలు వస్తాయి అని కూడా ఆలోచించడు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందా..? అంటే దానికి సమాధానం నిహారికనే చెప్పాలి. నెటిజన్లు మాత్రం హీరోయిన్ గా వచ్చేయ్ అంటూ సపోర్ట్ చేస్తుండడం విశేషం. మెగా డాటర్ నిహారిక ఒక మనసు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా వచ్చిన మొదటి అమ్మాయి నిహారికనే.
Allu Ramesh: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ అల్లు రమేష్ గతరాత్రి మృతి చెందారు. సడెన్ గా గుండెపోటు రావడంతో ఆయన విశాఖపట్నంలోని తన స్వగృహంలో మృతి చెందినట్లు సమాచారం.
Trisha: అందం, అభినయం కలబోసిన రూపం ఆమెది. టాలీవుడ్, కోలీవుడ్ లో ఆమె తెలియని వారుండరు.. ఆమె అందానికి ముగ్దులు కానివారుండరు. ఆమె నవ్వితే నవరత్నాలు రాలతాయా..? అన్నంత అందంగా ఉంటుంది. ఆమెను చూస్తే ఏ దేవకన్య తప్పిపోయి భువికి దిగివచ్చిందా అన్నట్లు ఉంటుంది..
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్యం సహకరించకపోయినా వరుస ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాపై హైప్ పెంచుతున్నాడు.
Shama Sikander: బాలీవుడ్ బ్యూటీ షామా సికిందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యేవారికి అమ్మడి అందాల ఆరబోత గురించి తెలిసే ఉంటుంది. 1999 లో మాన్ సినిమా ద్వారా పరిచయమైన ఈ భామ..
Sai Dharam Tej: నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి అంటూ సాయి ధరమ్ ఎమోషనల్ అయ్యాడు. నేడు ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.