-
Virat Kohli: కోహ్లీ నా మజాకా.. బాబర్ ఆజామ్కు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ.. బిగ్ రికార్డుతో స్ట్రాంగ్ కౌంటర్!!
Virat Kohli: టీ20 క్రికెట్లో పాకిస్థాన్కి చెందిన ప్లేయర్ బాబర్ ఆజామ్, భారత్కు చెందిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మధ్య యుద్ధమే జరుగుతోంది. ఇద్దరూ రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇటీవల పాకిస్థాన్ బ్యాట్స్మెన్ బాబర్ అజామ్ కింగ్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. కేవలం 338 ఇన్నింగ్స్ల్లోనే 12,000 పరుగుల మైలురాయిని చేరుకుని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక మన విరాట్ కోహ్లీ మామూలోడు కాదు. ఈ బాబర్ రికార్డు సాధించిన వెంటనే… -
Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి ప్రముఖ వ్యక్తి పేరు..
Moinabad Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి కేసులో కేదార్ పేరు తెరమీదకు వచ్చింది. గతేడాది డ్రగ్స్ ఓవర్డోస్తో దుబాయ్లో కేదార్ మరణించాడు. కేదార్తో రోహిత్రెడ్డి బ్రదర్స్కు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోహిత్రెడ్డి కేదార్కు మధ్య అనేక లావాదేవీలు ఉన్నాయని తేల్చారు. చాలామంది డ్రగ్ పార్టీ నిర్వాహకులకు అనేక సార్లు డబ్బులు పంపినట్టు ఆధారాలు సేకరించినట్లు వివరించారు. రోహిత్ రితీష్ బ్యాంక్ ఖాతా నుంచి… -
TCS Nashik Case: టీసీఎస్లో “కార్పోరేట్ లవ్ జిహాద్”.. ఆ దేశం నుంచే ఆపరేషన్.. పోలీసుల విచారణలో భయంకర నిజాలు!!
TCS Nashik Case: నాసిక్ నగరంలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో జరిగిన "కార్పోరేట్ లవ్ జీహాద్" కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. లైంగిక వేధింపులు, మత మార్పిడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కొంత మంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంస్థలో కీలక స్థాయిల్లో పని చేస్తున్న హెచ్ఆర్, మేనేజర్ సహా ఏడుగురికి అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు వీళ్లను విచారిస్తున్నారు. పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించగా, భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారం ఫిబ్రవరి నెలలో ఒక రాజకీయ… -
Bihar CM Samrat Choudhary: “సామ్రాట్ చౌదరి అనే నేను”.. బీహార్లో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ..
Bihar CM Samrat Choudhary: బీహార్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బీహార్ బీజేపీ చేతుల్లోకి వచ్చేసింది. సీనియర్ బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి బుధవారం బీహార్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అగ్రశ్రేణి బీజేపీ నాయకులు, మిత్రపక్షాల భాగస్వాముల సమక్షంలో గవర్నర్ సయ్యద్ అత హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చౌదరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 243 స్థానాలున్న బీహార్… -
Munaf Patel: విరాట్, రోహిత్కు ‘నో’ చెప్పే దమ్ము ఆయనకే ఉంది.. గంభీర్ను తప్పిస్తే టీమిండియాలో విపత్తు తప్పదు..
Munaf Patel: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్కు ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల గంభీర్ సారథ్యంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టెస్ట్ క్రికెట్ నుంచి బలవంతంగా రిటైర్… -
Rohit Sharma: రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్ రిలీజ్.. ఇకపై ఆడాలా? వద్దా? అనే నిర్ణయం హిట్మ్యాన్ చేతుల్లోనే..!
Rohit Sharma injury update: రోహిత్ శర్మ గాయంపై ముంబై ఇండియన్స్ (MI) అభిమానుల్లో గందరగోళం నెలకొంది. మంగళవారం జరిగిన నెట్ సెషన్స్లో రోహిత్ ఎక్కడా కనిపించలేదు. దీంతో రోహిత్కు గాయం పెద్దదిగా మారిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. గురువారం పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్లో రోహిత్ ఆడతాడా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇంతలో హిట్మ్యాన్ హెల్త్ రిపోర్టు వెలువడింది. క్రికెట్ బజ్ తాజా నివేదిక ప్రకారం.. మ్యాచ్ అనంతరం రోహిత్కు స్కానింగ్ నిర్వహించారు. ఈ రిపోర్టులో ఎటువంటి కండరాల చిరుగు (Tear)… -
SRH: సన్రైజర్స్ కీలక నిర్ణయం.. బ్రైడన్ కార్స్ ప్లేస్లో ఆ స్టార్ పేసర్ ఎంట్రీ..
SRH: ఎస్ఆర్హెచ్ నుంచి కీలక సమాచారం వెలువడింది. గాయం కారణంగా ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్ దూరమైన విషయం తెలిసిందే. కార్స్ స్థానంలో శ్రీలంకకు చెందిన ఎడమచేతి వాటం బౌలర్ దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నట్లు సన్రైజర్స్ మంగళవారం ప్రకటించింది. మదుశంకను రూ.75 లక్షలకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. మధుశంక శ్రీలంక తరఫున 1 టెస్టు, 28 వన్డేలు, 19 టీ20లు ఆడి అంతర్జాతీయ క్రికెట్లో 70 వికెట్లు పడగొట్టాడు. ఈ శ్రీలంక బౌలర్ గతంలో ముంబై ఇండియన్స్ (MI) జట్టులో ఆడాడు. ఎస్ఆర్హెచ్… -
Vijayawada: విజయవాడ టెర్రర్ లింక్ కేసులో సంచలన విషయాలు.. భారత్లో ఐసీస్ జెండా పాతాలని టార్గెట్
Vijayawada Terror Links Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో కొత్త కోణం బయటపడింది. నిందితులు అందరి కామన్ పాయింట్గా ఉన్న అంశాన్ని పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ గేమ్ ద్వారా ఒకరికొకరు పరిచయమైనట్లు తెలిపారు. Free fire అనే ఆన్లైన్ వీడియో గేమ్ ద్వారా యువత వివరాలు విదేశీ హ్యాండ్లర్లు సేకరించారు. ఈ గేమ్ లో తదుపరి లెవెల్కు వెళ్ళేందుకు చెల్లించాల్సిన ఫీజ్ను తామే చెల్లిస్తామని విదేశీ హ్యాండ్లర్లు ముందుకు… -
Donald Trump: “యుద్ధం ముగింపునకు దగ్గర్లో ఉంది”.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..
Donald Trump: అమెరికా-ఇరాన్ వివాదం కీలక మలుపు తిరుగుతోంది. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ రాజధానిలో చర్చలను పునరుద్ధరణకు చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం విశేషంగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా గనుక సరైన సమయంలో జోక్యం చేసుకోకపోయి ఉంటే, ఈపాటికే ఇరాన్ అణ్వస్త్ర శక్తిగా అవతరించి ఉండేదని ట్రంప్ పేర్కొన్నారు.… -
US-Iran Talks: 21 గంటల హై-లెవల్ మీటింగ్ ఫెయిల్.. చర్చలు విఫలమవ్వడానికి ప్రధానం కారణం ఇదే..
US-Iran Talks: ప్రస్తుతం ప్రపంచ దృష్టి అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలపై కేంద్రీకృతమై ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమవ్వడంతో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ముఖ్యమైన ప్రకటన వెలువడింది. అమెరికా, ఇరాన్ల మధ్య ఏళ్లుగా నెలకొన్న అపనమ్మకం, ద్వేషాన్ని రాత్రికి రాత్రే పరిష్కరించలేమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య తీవ్రమైన నమ్మకలోపమే శాంతి ఒప్పందానికి అతిపెద్ద అడ్డంకిగా మిగిలిందని వాన్స్ తెలిపారు. సులభంగా చెప్పాలంటే, రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.…
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!