Budget History: ఫిబ్రవరి 1, 2026 ఈ తేదీకి కోసం దేశం ఎదురుచూస్తోంది. దేశంలోని ప్రముఖ పార్టీలు, అన్ని రాష్ట్రాలతో పాటు ఆర్థిక వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే.. ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మంత్రి హోదాలో ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 2019 జూలై 5న నిర్మలా సీతారామన్ మొదటిసారి బడ్జెట్ చదివారు. అప్పటి నుంచి ఏటా ఆమె బడ్జెట్ ప్రవవేశపెడుతున్నారు. అయితే.. మోడీ ప్రభుత్వం 92 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్…
Suryakumar Yadav: న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత్ మరోసారి దూకుడును ప్రదర్శించింది. రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లో 2–0 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో భారత విజయం వెనుక ప్రధాన కారణం ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే చతికిలపడింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పరిస్థితి కాస్త […]
Yamaha Recalls Over 3 Lakh 125cc Hybrid Scooters in India: యమహా స్కూటర్లు వాడుతున్న వారికి అలర్ట్. యమహా కంపెనీ తమ 125 సీసీ హైబ్రిడ్ స్కూటర్లపై స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. భద్రతకు ఎలాంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మూడు లక్షలకుపైగా స్కూటర్లను తనిఖీ చేయనుంది. యమహా రే జెడ్ ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాస్సినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మోడళ్లను రీకాల్ ప్రకటించింది. ఈ రెండు స్కూటర్ల డిజైన్ వేరైనా లోపల…
Tata Tigor: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ పాసింజర్స్ వాహనాల పోర్టుఫోలియోను విస్తరిస్తోంది. ఈ ఇందులో భాగంగా తాజాగా టాక్సీలకు సరిపోయేలా టాటా ఎక్స్ప్రెస్ను నూతన హంగులతో విడుదల చేసింది. ఎక్స్ప్రెస్ టిగోర్ టాక్సీ సెడాన్ను ఇప్పుడు పెట్రోల్, ట్విన్–సిలిండర్ CNG వేరియంట్లలో విడుదల చేసింది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎక్స్ప్రెస్ రేంజ్, ఇకపై ICE ఆప్షన్లతోనూ మార్కెట్లోకి వచ్చింది. ఇది ఫ్లీట్ ఆపరేటర్ల కోసం టాటా మల్టీ–పవర్ట్రెయిన్ వ్యూహానికి అనుగుణంగా ఉంది. ఎక్స్ప్రెస్ టిగోర్ పెట్రోల్…
Jharkhand: ఏడాది మార్చి వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో నక్సలైట్లను తుదముట్టిస్తున్నారు. కొంద మంది లొంగిపోగా.. మరి కొందరు మాత్రం తుపాకులకు బలవుతున్నారు. తాజాగా భద్రతా దళాలు నిర్వహించిన భారీ సంయుక్త యాంటీ–నక్సల్ ఆపరేషన్లో సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు, అత్యంత వాంటెడ్ నక్సలైట్ పటీరామ్ మాఝీ అలియాస్ ‘అనల్ దా’ హతమయ్యాడు. ఝార్ఖండ్లోని సారండా అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్ మేఘబురు’ పేరుతో గురువారం…
Bangladesh: ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ దాదాపు నిష్క్రమించింది. తాము ఇండియాలో మ్యాచ్లు ఆడబోమని, తమ టీం భారత్కు రాదని బీసీబీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో వరుసగా హిందువుల హత్యల నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ను మినహాయించారు. ఈ నిర్ణయం బంగ్లాకు నచ్చలేదు. అంతే కాదు.. ఆ దేశంలో హిందువులు వరుస హత్యల నేపథ్యంలో భారత్లో తమకు భద్రత ఉండదనే భావన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో మొదలైంది. దీంతో భద్రతా కారణాలను…
KTR – Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ సిట్ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్ను సిట్ దాదాపు 3గంటల పాటు విచారించింది.. ఈ విచారణలో భాగంగా మొత్తం పదకొండు ప్రశ్నలను సిట్ అధికారులు కేటీఆర్కు అడిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు సంబంధించి కేటీఆర్ సమాధానం ఇచ్చారా? ఎలాంటి సమాధానాలు ఇచ్చారు? అనే అంశాలపై క్లారిటీ లేదు. కానీ.. కేటీఆర్కు సిట్ అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాచారం అందింది. కింద పేర్కొన్న 11 ప్రశ్నలను సిట్ అడిగినట్లు…
Komati Reddy Venkat Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ 2047” అనే స్పష్టమైన విజన్తో పనిచేస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఏస్ టెక్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ టార్గెట్ అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో 5.75లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు మా గేమ్ చేంజర్. ఔటర్ రింగ్…
PM Modi: తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని తాపత్రయ పడుతోంది. ఇందులో భాగంగా నేడు ప్రధాని మోడీ కేరళలో ర్యాలీ నిర్వహించారు. మోడీ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే.. మోడీ ఈ సభలో మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తన ప్రసంగం మధ్యలోనే జనాల్లో ఉన్న ఓ బాలుడు ప్రధాని దృష్టిని ఆకర్షించాడు. చేతిలో ప్రధాని ఫొటో పట్టుకుని చాలాసేపు అలాగే నిలబడి ఉండటాన్ని గమనించారు. వెంటనే తన ప్రసంగాన్ని…
Congress Plans MGNREGA Protest Ahead of Union Budget Session: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ బడ్జెట్కు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందించే పనిలో బిజీగా ఉంది. మరోవైపు.. ఈ సమావేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం సిద్ధమవుతోంది. కొత్తగా అమల్లోకి వచ్చినవికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) అనే చట్టాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ చట్టం…