చిన్న పిల్లల నుండి పెద్దలందరు మామిడిపండ్లను ఎంతో ప్రియాతి ప్రియంగా తింటారు. ఇక ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. ఇక మామిడి పండ్లతో జ్యూసులు, లస్సీలు అంటూ అనేక రకరకాలుగా చేసుకుని ఆరగిస్తారు. ఇందులో భాగంగానే మీరు కూడా ఓ సారి తియ్యటి మామిడి పండ్లతో బొబ్బట్లు చేసి చూడండి. ఒక్కసారి రుచి చూస్తే చళ్ళు.. వాటిని అంత ఈజీగా తినడం ఆపరు. మన ఇంటికి ఎవరైనా అతిధిలు వచ్చిన సమయంలో ఇవి చేసినా కూడా […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ‘రేవ్ పార్టీ’ అనే విషయం తెగ మారుమోగుతోంది. అయితే అసలు ఈ ‘రేవ్ పార్టీ’ అంటే ఏమిటి..? అక్కడికి వెళ్లిన వారు ఏం చేస్తారన్న విషయాలు చూస్తే.. ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్ చెప్పలేనంత పెరిగిపోతుంది. ఏదైనా సందర్భం కానీ.. ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు యువతతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ విషయంలో.. కాస్త డబ్బున్న వాళ్లు అయితే.. ఇలాంటి పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. అసలు […]
అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 21న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా టీ సుదీర్ఘ చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యత, ఆర్థిక ప్రాముఖ్యతను జరుపుకునే రోజు ఇది. కార్మికులకు జీవన వేతనాలు, చిన్న తేయాకు ఉత్పత్తిదారులకు సరసమైన ధరలు వంటి సమస్యలను పరిష్కరించడానికి ఆసియా, ఆఫ్రికాలోని కార్మిక సంఘాలు.., చిన్న తేయాకు రైతులు, పౌర సమాజ సంస్థలు 2005లో అంతర్జాతీయ తేయాకు దినోత్సవ ప్రచారాన్ని ప్రారంభించాయి. దింతో ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ 2019లో అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని […]
ఓ మహిళ తాజాగా కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది.. ఆమెను క్షుణంగా పరీక్షించిన తదుపరి గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో ఆపరేషన్ చేసి సదరు మహిళ కడుపులోని 570 రాళ్లను తొలగించారు. ఈ ఘటన సంబంధించి ఏపీ లోని అమలాపురంలో ఏఎస్ఏ ఆసుపత్రిలో ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. మే 18న ఆపరేషన్ జరగగా.. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని వైద్యులు వివరించారు. ఇక జరిగిన ఆపరేషన్ వివరాలను ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు మీడియాకు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ సమావేశపూర్వకంగా తెలిపారు. ఇక ఆ పరీక్షల కోసం 1,61,877 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. వీరిలో 96,938 మంది అబ్బాయిలు, 64,939 మంది అమ్మాయిలు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. Kalki 2898AD: ప్రమోషన్స్ […]
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, అతని విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరాబ్దోల్లాహియాన్, ఇతర అధికారుల మరణానికి భారతదేశం ఒక రోజు సంతాపాన్ని పాటించడంతో మంగళవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జాతీయ జెండాను సగం మాస్ట్ వద్ద ఎగురవేశారు. రైసీ మరణానికి భారతదేశం ఒక రోజు సంతాపాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి సోమవారం ప్రకటించారు. Rakshana: ‘రక్షణ ‘ టీజర్ వచ్చేసింది.. పాయల్ ఇరగదీసింది మామా..! భారత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి […]
ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో, పూణే నగరానికి చెందిన ఓ బిల్డర్ మైనర్ కుమారుడు, తన పోర్స్ కారుతో అనేక వాహనాలను ఢీకొని ఇద్దరిని చంపాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు కళ్యాణి నగర్ లో ఈ ప్రమాదం జరిగింది. తన పోర్స్ కారును అధిక వేగంతో నడుపుతూ., అతను నియంత్రణ కోల్పోయి, అనేక వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అనీస్ అవ్లియా, అశ్విని కోస్టా వెంటనే మరణించారు. ITI Admissions: […]
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐ ట్రేడ్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందుకోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను రాష్ట్ర ఉపాధి శిక్షణ కమిషనర్ కార్యాలయం ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2024-25 విద్య సంవత్సరంకు గాను ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. Avika Gor: కళ్ల అద్దాలతో కేక పెట్టించే ఫోజులతో అలరిస్తున్న అవికా గోర్…. ఇందుకోసం జూన్ 10వ తేదీలోగా అభ్యర్థులు […]
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ శనివారం, మే 18 న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఐపిఎల్ 2024 మ్యాచ్ లో మిచెల్ శాంట్నర్ ను అవుట్ చేయడానికి నమ్మశక్యం కాని ఒక చేతి క్యాచ్ ను తీసుకున్నాడు. 15వ ఓవర్ చివరి బంతికి మిచెల్ సాంట్నర్ మహ్మద్ సిరాజ్ బంతిపై తక్కువ ఫుల్ టాస్ బంతిని వేయగా, దానిని మిడ్ ఆఫ్ లో […]
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాతావరణశాఖ ఓ కీలక అప్డేట్ ను వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న అండమాన్, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపనాలు మొదటగా తాకుతాయి. ప్రతియేటా మే 18 – 20 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇప్పుడు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని స్పష్టం అవుతుంది. PM Modi: అవినీతికి అమ్మ కాంగ్రెస్… అభివృద్ధిని పట్టించుకోని […]