రైల్వే అధికారులు, రైల్వే భద్రతా సిబ్బంది ఇటీవల రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతపై దృష్టి సారిస్తున్నారు. అయినప్పటికీ, నేరస్థులు ఇప్పటికీ నేరాలు చేయడంలో మరికాస్త నైపుణ్యంతో చెలరేగిపోతున్నారు. ఇలాంటి కేసుల్లో రైల్వే అధికారులు కూడా ఎలాంటి ఆధారాలు కనుకోలేకపోతున్నారు. రైల్వే పరిపాలనలో రైళ్లలో జరిగే నేరాలను విజయవంతంగా ఎదురుకొనేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు నేరస్తులు కూడా తెలివిగా మారుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఓ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. Indian Army […]
అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి అలాగే స్థానిక పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అసోం లోని సోనిత్ పూర్ జిల్లాలో భారత సైన్యం లోని ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ (ETF) యూనిట్ బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దాదాపు 5 వేల చెట్లను నాటినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ అనేది టెరిటోరియల్ ఆర్మీ (TA) కింద వస్తుంది. ఇది ప్రకృతి వైపరీత్యాలు, జాతీయ అలాగే ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల్లో భారత సాయుధ దళాలు, పౌర […]
టీమిండియా జట్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఫినిషర్ కాదని, దానిని టీమ్ మేనేజ్మెంట్ అంగీకరించడం లేదని భారత మాజీ బ్యాటర్, ప్రఖ్యాత వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా బుధవారం తెలిపారు. న్యూయార్క్లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్కు ముందు భారత క్రికెట్ జట్టు ఆందోళనల గురించి మాట్లాడుతూ, ఆకాష్ చోప్రా రవీంద్ర జడేజాను ఫినిషర్ పాత్రకు పరిగణించాలనే ఆలోచనను ఆలోచింప చేసేలా చేసాడు. Andhara Pradesh: ఏపీ శాసనసభ రద్దు.. టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ […]
కువైట్తో 2026 ప్రపంచకప్ క్వాలిఫయర్ గేమ్ కు ముందు భారత ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ తన చివరి ఆట అని గుర్తుంచుకోవడం కంటే.. మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం అని పేర్కొన్నాడు. జూన్ 6 న గురువారం నాడు జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే., 2026 ప్రపంచ కప్ క్వాలిఫైయర్లో మూడో రౌండ్లో దాదాపుగా చోటు దక్కించుకుంటారు. ఈ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కువైట్తో జరిగిన మ్యాచ్ తర్వాత తన […]
ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో యాపిల్ మొబైల్ ఫోన్లే రారాజు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ప్రత్యేక అభిమానుల సంఖ్య కారణంగా., ప్రజలకు వాటి పట్ల ఉన్న ఉత్సాహం అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న పాపులారిటీకి తగ్గట్టుగా యాపిల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. ఈ మధ్యకాలంలో పలువురిని ఆకర్షిస్తున్న యాపిల్ ఫోల్డబుల్ ఫోన్లపై కూడా దృష్టి సారించింది. ఈ వార్త అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, ఫోల్డబుల్ ఫోన్లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఆపిల్ ఇలాంటి చర్యలు […]
తమిళ స్టార్ హీరో మక్కర్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘మహారాజా’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఎక్సయిటింగ్ యాక్షన్ తరహాలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో “మహారాజ” పై అంచనాలు భారీగా పెరిగాయి. విజయ్ సేతుపతి హీరోగా ఇది 50వ సినిమా. చాలా సినిమాల్లో విజయ్ సహాయ పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘మహారాజా’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓటీటీ డీల్ కుదిరింది. CM Revanth […]
Nikhil Siddhartha: టాలీవుడ్ వర్ధమాన హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వైవిధ్యభరితమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ హీరోల్లో ఆయన కూడా ఒకరు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజీలు వంటి సూపర్ హిట్ చిత్రాలను నిఖిల్ విభిన్న కథలను ఎంచుకంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని అందుకున్నారు. ఈ హీరో పాన్ – ఇండియన్ […]
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది వైస్సార్సీపీ. బండ్లు ఓడలు అయినట్లుగా.. ఫలితంగా కూటమికి అత్యధిక ఓట్లు వచ్చాయి. అధికార పార్టీని ఓడించి అఖండ విజయం సాధించింది టీడీపీ కూటమి. మరోవైపు లోక్సభలోనూ అదే వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలకు అత్యధికంగా సీట్స్ వచ్చాయి. ఇకపోతే నారా, నందమూరి కుటుంబం nudi నాలుగు టోర్నీల్లో విజయం సాధించింది. Kinjarapu Atchannaidu: అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వాడాలి.. అచ్చెన్నాయుడు కామెంట్స్.. […]
గత ప్రభుత్వ హస్తాల్లో ఐదు సంవత్సరాలు రాష్ట్రం విలవిల్లాడిందని., అధికారం దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని తీవ్ర కష్టాల్లో ఉంచారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన ఆరోపించారు. అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వాడాలని., ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి ఫలితాలు ఎప్పుడు చూడలేదని ఆయన పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల సమయంలో జరిగిన పరిపాలన చూసే ఈ ఫలితాన్ని ప్రజలు ఇచ్చారని ఆయన తెలిపారు. Nara Lokesh: బాధ్యత […]
నేడు వెలుబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని., ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నాడు. అలాగే వారిలాగా తాము కక్షలు సాధించే ప్రభుత్వం మాది కాదని ఆయన తెలిపారు. అలాంటి ప్రభుత్వం నడిపే ఉద్దేశం మాకు లేదని చెప్పుకొచ్చారు. వాళ్లు చేసిన పొరపాట్లు తాము చేయుమని.. మాది ఒకే రాజధాని సిద్ధాంతమని లోకేశ్ పేర్కొన్నారు. Anam […]