Suicide Pod: స్విట్జర్లాండ్లో 64 ఏళ్ల అమెరికన్ మహిళ ‘సూసైడ్ పాడ్’ ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంది. ప్రపంచంలో అలా చేసిన మొదటి వ్యక్తి ఆమె. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే ఆత్మహత్యకు సహకరించారనే అనుమానంతో, అనేక మందిని అరెస్టు చేశారు అధికారులు. ఈ సూసైడ్ క్యాప్సూల్ ఇంతకు ముందెన్నడూ ఉపయోగించబడలేదు. అందిన సమాచారం ప్రకారం, ఈ సూసైడ్ క్యాప్సూల్ను సోమవారం మొదటిసారి ఉపయోగించారు. ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్నామని, ఆత్మహత్యకు సహకరించారనే అనుమానంతో ప్రాసిక్యూటర్లు […]
Indian Army: మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో, UN శాంతి పరిరక్షక దళంలో భాగంగా ఇజ్రాయెల్ – లెబనాన్ దేశాల సరిహద్దులో మోహరించిన భారత సైన్యం అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. లెబనాన్లో ఇటీవల జరిగిన పేజర్ పేలుడు హిజ్బుల్లా, ఇజ్రాయెల్ లను యుద్ధం అంచున ఉంచింది. కాగా, శాంతిభద్రతల పరిరక్షణలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ కింద భారత సైన్యం సమస్యాత్మక […]
Heart Attack in young people: ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. గుండెపోటు నుండి తమను తాము రక్షించుకోవడానికి వారి జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది ప్రతి యువకుడి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్నగా మారుతోంది. ఇందులో ప్రధాన కారణం రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించడం వల్ల […]
Jammu-Kashmir Elections 2024 2nd Phase Voting: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రెండో విడత పోలింగ్ ఈరోజు జరగనుంది. ఈ దశలో 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. వీటిలో 3 జిల్లాలు జమ్మూ డివిజన్లో, మరో 3 జిల్లాలు లోయలో ఉన్నాయి. ఈ దశలో ప్రముఖ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, JKPCC అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీంద్ర రైనా పోటీలలో ఉన్నారు. రెండో […]
Tirumala Laddu: లడ్డూ ప్రసాదం అంశంపై కోయంబత్తూర్కు చెందిన ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధినేత సద్గురు తన స్పందనను వ్యక్తం చేశారు. ఆలయ ప్రసాదంలో ఆవు కొవ్వును భక్తులు వినియోగించడం అత్యంత అసహ్యకరమని అన్నారు. అందుకే దేవాలయాలు ప్రభుత్వ పరిపాలన ద్వారా కాకుండా భక్తులచే నడపబడాలని సద్గురు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రసాదంగా అందించే లడ్డూలలో నెయ్యి కల్తీ అని ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర […]
Good Cholesterol vs Bad Cholesterol: కొలెస్ట్రాల్ విషయానికి వస్తే, మంచి, చెడుగా పరిగణించబడే వాటి గురించి తరచుగా గందరగోళం ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది మీ రక్తంలో, మీ శరీర కణాలలో కనిపించే ఓ మైనపు లాంటి పదార్థం. హార్మోన్లు, విటమిన్ డి, ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సహాయపడే పదార్థాల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. అయితే, అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే సరైన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి […]
Hardik Pandya: శ్రీలంకతో వన్డే, టీ20 మ్యాచ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడుతోంది. దీని ప్రకారం సెప్టెంబర్ 19న చెన్నైలోని చెపాక్ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో బంగ్లాదేశ్ జట్టుపై భారత జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత క్రికెటర్ హార్దిక్ […]
Farmer Robot: ప్రస్తుత ఆధునిక యుగంలో రోజుకొక కొత్త టెక్నాలజీ రావడం చూస్తూనే ఉన్నాము. ఈ టెక్నాలజీ యుగంలో ఎక్కువగా కృతిమ మేధస్సు (Artificial intelligence) సంబంధించిన అనేక పరిశోధనలు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు మంచి అవసరాలకు, అలాగే కొందరు ఆ టెక్నాలజీని వాడుకొని చేయరాని పనులు కూడా చేయరాని పనులు కూడా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోబో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ […]
Delhi College Students: ఢిల్లీ యూనివర్శిటీలోని శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కాలేజీలో ప్రిన్సిపాల్ కార్యాలయం బయట ఆదివారం నాడు 2 విద్యార్థి సంఘాలు ఘర్షణ పడ్డారు. ఫలితంగా., ఓ విద్యార్థి తలపాగా కింద పడిపోయింది. కళాశాల మాతృ సంస్థ ఢిల్లీ సిక్కు గురు ద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) ఆదేశాల మేరకు సెప్టెంబర్ 27న ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో తాము పాల్గొనబోమని కళాశాల అధికారులు చెప్పడంతో నిరసనల నేపథ్యంలో విద్యార్థులు […]
Sri Lanka vs New Zealand: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య గాలేలో జారుతున్న మొదటి టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 68 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టు విజయానికి ఇంకా 68 పరుగులు చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ తరఫున రచిన్ రవీంద్ర 158 బంతుల్లో 91 పరుగులతో, అజాజ్ పటేల్ 0 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. నేడు (సెప్టెంబర్ 23)న ఐదవరోజును కొనసాగించగా న్యూజిలాండ్ కేవలం […]