Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Maganti Sunitha: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురిపై కేసు నమోదు
Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు మాగంటి అక్షరపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్గూడ డివిజన్లోని వెంకటగిరిలో శుక్రవారం నమాజ్ కోసం వెళ్తున్న ప్రజలను ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైనట్లు సమాచారం. పోలీసులు మాగంటి సునీతను A1గా, ఆమె కూతురు మాగంటి అక్షరను A2గా పేర్కొంటూ, మరికొంత మందిని కూడా ఈ కేసులో చేరుస్తూ దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికల […] -
హై-ఎండ్ ప్రాసెసర్, మల్టీ కోర్లో 11,060 పాయింట్లతో రాబోతున్న Redmi K90 Pro స్మార్ట్ ఫోన్!
Redmi K90 Pro: రెడ్మీ K80 Proకి అప్డేటెడ్ గా రెడ్మీ K90 Pro రాబోతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్ ప్రస్తుతం Geekbench లిస్టింగ్లో కనిపించింది. దీనితో కొన్ని కీలక స్పెసిఫికేషన్స్, విడుదలకు సంబందించిన వివరాలు లభించాయి. కొత్త డివైస్లో ఆక్టా-కోర్ SoC ఉండబోతుందని, ఇది Qualcomm సంబంధించిన తాజా ఫ్లాగ్షిప్ చిప్సెట్ Snapdragon 8 Elite Gen 5 అయి ఉండొచ్చని అంచనా. Geekbenchలో “Xiaomi 25102RKBEC” మోడల్గా లిస్టింగ్ అయిన ఈ ఫోన్ […] -
IND vs WI: సిరీస్ క్లీన్ స్వీప్.. విండీస్పై భారత్ ఘన విజయం
IND vs WI: ఢిల్లీ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన 2వ టెస్ట్లో టీమిండియా వెస్టిండీస్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ తోలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 175 పరుగులు, శుభమన్ గిల్ 129* చేయడంతో భారీ స్కోర్ చేసింది. వీరితోపాటు సాయి సుదర్శన్ 87, నితీష్ కుమార్ 43, ధ్రువ్ జురేల్ 44 పరుగులతో జట్టుకు […] -
Dabirpura: పవిత్ర ఖురాన్ను పూర్తి చేశా అంటూ జ్యూస్ పంపిణీ.. తాగిన వారందరు మత్తులోకి..!
Dabirpura: హైదరాబాద్ పాతబస్తీలోని డబీర్పురాలోని పోలీస్స్టేషన్ పరిధిలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పవిత్ర ఖురాన్ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక యువకుడు ఆనందంగా తాను జ్యూస్ తాపిస్తున్నానంటూ పలు దుకాణాలు, అపార్టుమెంట్లు చుట్టూ తిరిగి జనాలకు జ్యూస్ ఇచ్చిన ఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆ జ్యూస్ను ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకుని తాగారు. మరికొందరు మాత్రం తాగడానికి నిరాకరించారు. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. Raja Singh: కిషన్ రెడ్డి […] -
Raja Singh: కిషన్ రెడ్డి జీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు?
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో రాజకీయ హాట్టాపిక్గా మారాయి. రాజా సింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారని అన్నారు. టిఆర్ఎస్ని గెలిపిస్తారా? లేక కాంగ్రెస్ని గెలిపిస్తారా? అనే ప్రశ్నలు ప్రజల నుండి సోషల్ మీడియాలో వచ్చాయని ఆయన అన్నారు. మొబైల్ లవర్స్కి […] -
మొబైల్ లవర్స్కి బంపర్ ఆఫర్.. టాప్ మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ప్రకటించిన Motorola..!
Motorola Offers: మోటరోలా కంపెనీ ఈ దీపావళి ఉత్సవ సీజన్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు ప్రస్తుతం జరుపుకుంటున్న ఫ్లిప్కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్లో లిస్ట్ చేయబడ్డాయి. ఈ సేల్లో Motorola Edge 60 Pro, Moto Razr 60, Moto G96 5G, Moto G86 Power లతోపాటు ఇతర కొన్ని హ్యాండ్సెట్ లపై వినియోగదారులు భారీ డిస్కౌంట్ ధరలలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదండోయ్.. ట్రూలీ వైర్లెస్ […] -
33 రోజుల బ్యాటరీ, 100 స్పోర్ట్స్ మోడ్లు, eSIM సపోర్ట్తో Vivo Watch GT 2 లాంచ్..!
Vivo Watch GT 2: వివో (Vivo) తాజాగా తన స్మార్ట్వాచ్ Vivo Watch GT 2ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ వాచ్ను కంపెనీ తన ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X300, Vivo X300 Pro, Vivo Pad 5e, Vivo TWS 5తో పాటు లాంచ్ చేసింది. కొత్త Vivo Watch GT 2లో 2.07 అంగుళాల రెక్టాంగ్యులర్ స్క్రీన్ ఉండగా.. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2,400 నిట్స్ బ్రైట్నెస్ […] -
Crime News: బాలానగర్లో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్న తల్లి
Crime News: హైదరాబాద్ లోని బాలానగర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, ఆ తర్వాత భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మృతురాలు చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు అధికారులు. ఆమె భర్త అనిల్ కుమార్ తో కలిసి పద్మారావు నగర్ ఫేజ్–1, బాలానగర్ లో నివాసం ఉంటోంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత […] -
Hi-Fi ఆడియో, AI కాల్ నాయిస్ రిడక్షన్, మల్టీ-డివైస్ సపోర్ట్తో Vivo TWS 5 సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే?
Vivo TWS 5: వివో (Vivo) తాజాగా తన కొత్త ట్రూలీ వైర్లెస్ (TWS) స్టీరియో హెడ్సెట్ Vivo TWS 5 సిరీస్ను చైనాలో లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్ను కంపెనీ తన తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు Vivo X300, Vivo X300 Proతో పాటు లాంచ్ చేసింది. గత సంవత్సరం వచ్చిన Vivo TWS 4 మోడల్ లాగే ఈ సిరీస్లో కూడా రెండు వేరియంట్లు ఉన్నాయి. అవే Vivo TWS 5, Vivo […] -
10,000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్ప్లేతో Vivo Pad 5e లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
Vivo Pad 5e: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ వివో (Vivo) తాజాగా తన కొత్త టాబ్లెట్ Vivo Pad 5eను విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Pad 5, Pad 5 Pro మోడళ్లకు కొనసాగింపుగా ఈ కొత్త టాబ్లెట్ను విడుదల చేసింది. ఈ కొత్త Vivo Pad 5e 12.1 అంగుళాలపెద్ద డిస్ప్లేతో వస్తుంది. ఇది Snapdragon 8s Gen 3 చిప్సెట్తో నడుస్తుంది. బ్లూ, బ్లాక్, పర్పుల్ కలర్ వేరియంట్లలో […]
తాజావార్తలు
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!