OLA Gig: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ యుగం నడుస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, చవకైన ఆపరేటింగ్ ఖర్చులు, పర్యావరణానికి అనుకూలం కావడంతో ప్రజలు ఈవీ వెహికిల్స్ వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఓలా గిగ్ స్కూటర్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఓలా ప్రత్యేకంగా వర్కర్ల కోసం అంటే డెలివరీ బాయ్స్, రైడ్-షేరింగ్ డ్రైవర్లు వంటి వృత్తులకు అనువుగా రూపొందించారు. దీని ధర కేవలం రూ.39,999 మాత్రమే. మార్కెట్లో లభ్యమయ్యే అత్యంత […]
Samsung Galaxy F17 5G: శాంసంగ్ అతి త్వరలో వారి గెలాక్సీ సిరీస్ లో భాగంగా F17 5G స్మార్ట్ఫోన్ను తీసుక రానున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ గెలాక్సీ M17 5G కు సంబంధించి కొన్ని కీలక స్పెసిఫికేషన్లు, అంచనా ధరలు కూడా లీకయ్యాయి.. అయితే అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఓ నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ F17 5G బేస్ వెర్షన్ (4GB RAM + 128GB స్టోరేజ్) ధర సుమారు రూ.14,499గా […]
IPhone 17 Sereis: ఆపిల్ సంస్థ “Awe Dropping” ఈవెంట్ను సెప్టెంబర్ 9న నిర్వహించబోతోంది. ఈ వేడుకలోనే iPhone 17 సిరీస్ లాంచ్ చేయబోతోందని సమాచారం. దీనితో లాంచ్కు మరో 10 రోజులు మిగిలి ఉండగానే లీకులు వేగంగా బయటకు వస్తున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం.. ఈసారి iPhone 17 సిరీస్ మోడల్స్ అనేక అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తిగా eSIM-మాత్రమే (SIM-less)గా రావచ్చని చెబుతున్నాయి. DPL 2025: నితీశ్ రాణా వన్ మ్యాన్ షో.. టైటిల్ విజేతగా […]
DPL 2025: ఆదివారం నాడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రసవత్తరమైన ఫైనల్లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2025 టైటిల్ను కైవసం చేసుకుంది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ పై లయన్స్ 6 వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయానికి జట్టు కెప్టెన్ నితీశ్ రాణా ఆజేయంగా చేసిన 79 పరుగులు ప్రధాన కారణమయ్యాయి. Crime News: మంత్రగాడి మాటలు నమ్మి మనవడిని బలి ఇచ్చిన తాత! 174 […]
Crime News: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. 11వ తరగతి విద్యార్థి పీయూష్ సింగ్ అలియాస్ యశ్ను దారుణంగా హత్య చేసిన ఘటన ఆ ప్రాంతాన్ని భయబ్రాంతులకు గురి చేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు సరణ్ సింగ్ అరెస్టు కాగా, తాజాగా ఈ హత్య వెనుక కారణంగా నిలిచిన మంత్రగాడిని కూడా పోలీసులు పట్టుకున్నారు. CM Revanth Reddy: అక్బరుద్దీన్.. నాతో మజాక్ చెయ్, ప్రభుత్వంతో వద్దు! పోలీసుల ప్రకారం.. […]
The Hundred 2025: ఇంగ్లాండ్లో జరుగుతున్న క్రికెట్ లీగ్ “ది హండ్రెడ్” 2025 టోర్నమెంట్ ముగిసింది. ఆగస్టు 31న జరిగిన ఫైనల్లో ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ మరోసారి విజేతగా నిలిచి హ్యాట్రిక్ టైటిల్ సాధించింది. ట్రెంట్ రాకెట్స్ పై గెలిచి వరుసగా మూడోసారి కప్ను ఎత్తుకోవడం ద్వారా లీగ్ చరిత్రలో రికార్డ్ సొంతం చేసుకుంది. 2023లో తొలిసారి టైటిల్ గెలిచిన ఓవల్ ఇన్విన్సిబుల్స్, 2024లో దానిని విజయవంతంగా డిఫెండ్ చేసింది. ఈ ఏడాది కూడా అదే క్రమాన్ని కొనసాగిస్తూ […]
Viral Video: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో చాలా మంది ఏ స్థాయికైనా వెళ్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకే ముప్పు వచ్చేలా వ్యవహరించడానికీ కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే తాజాగా ఒక వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇకపోతే, ఆ వీడియోలో ఒక యువకుడు హెల్మెట్ ధరించి గొర్రె ముందు నిలబడ్డాడు. తర్వాత తన రెండు చేతులను నేలపై పెట్టుకుని, గొర్రెలా […]
SCO Summit: చైనాలో జరుగుతున్న SCO సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సమ్మిట్లో భాగంగా ముందుగా నేతలతో ప్రత్యేక సమావేశం జరుగనుంది. అనంతరం అన్ని దేశాధినేతలు సంయుక్తంగా మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇకపోతే, ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం చైనాలోని టియాంజిన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, అమెరికా రష్యా నుంచి చమురు దిగుమతులపై […]
Ganesh Immersion: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం ఊరేగింపులో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. PM Manipur Visit: మణిపూర్కు ప్రధాని మోడీ.. 2023 తర్వాత ఇదే తొలి పర్యటన మృతులను తూర్పు తాళ్ళు గ్రామానికి చెందిన తిరుమల నరసింహమూర్తి, జి మురళి, ఇమన సూర్యనారాయణ, దినేష్ గా గుర్తించారు. […]
YS Jagan: ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మద్దతు కోరగా, జగన్ తన నిర్ణయాన్ని ఆయనకు స్పష్టంగా తెలియజేశారు. Telangana Assembly News: తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్డీఏ నాయకులు తమతో సంప్రదించారని, ముందుగానే వారికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చామని జగన్ తెలిపారు. […]