This Wekk OTT Movies: ఈ మధ్య థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా ఓటీటీ లలోకి అడుగుపెట్టడానికి ఎంతో సమయం తీసుకోవడం లేదు. సాధారణంగా ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లోకి రావాలంటే .. నెల రోజుల పైనే పడుతుంది. కానీ కొన్ని సార్లు థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అంత సమయం తీసుకోకుండానే.. వెంటనే ఓటీటీ లలో […]
సైబర్ నేరగాళ్లు ధనవంతులవుతున్నారు. తెలంగాణ డీజీపీ పేరుతో బెదిరింపు పాలన సాగిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడికి డీజీపీ ఫొటో డీపీ నుంచి ఫోన్ వచ్చింది. మీ బావగారు డ్రగ్స్లో చిక్కుకున్నారు. అతడిని అరెస్ట్ చేయబోతున్నామని చెప్పారు. ఆన్లైన్లో డబ్బులు పంపితే కేసు లేకుండా చూస్తామన్నారు. పాకిస్థాన్ కు చెందిన ఫోన్ నంబర్ నుంచి దుండగులు కాల్ చేసినట్లు యువకుడు గుర్తించాడు. సైబర్ నేరంగా గుర్తించి పోలీసులకు మెసేజ్ పంపాడు. 946 చివరి సంఖ్య. దాన్ని […]
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. అమరావతి- ఎల్లుండి కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం. చంద్రబాబుతో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశంపై చర్చ. మొత్తం మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేస్తారా..? లేక తొలి విడతలో పరిమిత సంఖ్యతో సరిపెడతారా..? అని తర్జన భర్జన. చంద్రబాబుతో పాటు డెప్యూటీ సీఎంగా పవన్, మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం ఖాయమంటోన్న టీడీపీ – జనసేన వర్గాలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో పాటు బీజేపీ ప్రతినిధి మంత్రిగా ప్రమాణ […]
ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారానికి ముందే పని ప్రారంభించి కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. పలు కీలక అంశాలపై సమాచారం అందుకున్న ఆయన, ప్రజాసంబంధాలు నిలబెట్టేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వీధిదీపాలు, నీటి సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలు, నగరాల్లో పరిస్థితులను మెరుగుపరచాలని సూచించారు. విజయవాడలో నీరు కలుషితమై మరణాలు సంభవించడంతో, నీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరలుకొరకు కింది వీడియో చుడండి.
Diwali 2024 Movie Releases: ఈ ఏడాది జనవరి నుంచి పెద్ద స్టార్ల సినిమాలు విడుదల లేకుండా తమిళ సినిమా డీలా పడింది. ఏడాది సగం పూర్తి కావస్తున్నా ఎటువంటి పెద్ద సినిమా లేకపోవడంతో సినీ ప్రియులు విలవిల లాడుతున్నారు. అయితే, జూలై నుండి, అనేక పెద్ద విడుదలలు వరుసలో ఉన్నాయి. లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఈ దీపావళికి కోలీవుడ్ భారీ క్లాష్కి సిద్ధంగా ఉంది, ఒకేసారి తెరపైకి రావడానికి ప్లాన్ చేసిన రెండు భారీ చిత్రాలు. […]
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని నాల్గవసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అంతే కాకుండా లోకసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరువాత అతి పెద్ద పార్టీగా అవతరించింది టీడీపీ పార్టీ . కానీ కేబినెట్ సీటుపై పూర్తిగా దృష్టి సారించలేకపోయారు. ఎవరు మంత్రులు అవుతారనే చర్చ జరుగుతోంది. పార్టీ పెద్దలలో మరో చర్చ కూడా నడుస్తోంది. గడచిన ఐదేళ్లలో పార్టీ కోసం పని చేసిన వారికి పెద్దపీట వేస్తారా లేక కేసులు ఎదుర్కొన్న, జైలుకు వెళ్లిన వారికి ప్రాధాన్యం […]
భారతదేశంలో బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారంపై దృష్టి సాధించింది, దీనితో నాయకత్వంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, నడ్డాకు మంత్రి పదవితో పాటు పార్టీ అధినేత స్థానం ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా నడ్డా పార్టీ నాయకత్వ స్థానం వదులుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో, కిషన్ రెడ్డికి మళ్లీ మంత్రి పదవి ఇవ్వడంతో, ఆయన నాయకత్వ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అన్ని రాష్ట్రంలో నాయకత్వ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఆ సమాచారం కొరకు […]
Amaravati: ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే అమరావతికి పూర్వ వైభవం వస్తోంది. గత ప్రభుత్వం విశాఖ రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టిన ప్రజలు వాటిని తిరస్కరించారు. అమరావతి వైపే అందరు మొగ్గు చూపారు ఎన్నికల్లో గెలుస్తే అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన ఆ మాట మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే అమరావతి ప్రాంతంలో […]
Rain Alert For Telugu States: తెలంగాణలో పలు ప్రాంతలకి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయంకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతు పవనాల కదలిక చురుగ్గా ఉన్నాయని ఐఎండీ వివరించింది. రాబోయ్ ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఆదిలాబాద్, మంచిర్యాలు, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న […]
2024 లోక్సభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (జెఎస్పి), బిజెపి తో పొత్తు పెట్టుకున్నా, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో, టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి 21 స్థానాలను కైవసం చేసుకుంది. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి రెండు కేబినెట్ సీట్లు ఖరారయ్యాయి. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ […]