రేపు జరుగనున్న ‘దళితబంధు పథకం’ ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ వేదిక ముస్తాబైంది. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో వేదికను తయారుచేశారు. వేదికపైకి 15 దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాలతో పాటుగా పలువురు ఎంపీలు, మంత్రులు కూర్చోనున్నారు. ఈ సభకు లక్షా 20 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో ఈ సభ జరుగనుంది. ఇక త్వరలోనే హుజూరాబాద్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి ప్రసారం కానుంది. ఇక ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే మెగా పవర్ స్టార్ రాంచరణ్ మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి ఎంట్రీ ఇస్తున్న ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సంభాషణలతో ప్రోమో ఆసక్తికరంగా […]
తిరుపతిలోని శ్రీకాళహస్తి పట్టణ శివారులో ‘జగనన్న నవరత్నాలు గుడి’ పేరిట ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓ ఆలయ నిర్మాణం చేశారు. సీఎం జగన్ చేపట్టిన నవరత్నాల గురించి వివరిస్తూ వినూత్న రీతిలో ఎమ్మెల్యే ఈ గుడి నిర్మాణం చేపట్టారు. జగనన్న ఇళ్లు పథకం కింద రెండు వేల మంది లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించిన స్థలంలోనే ఎమ్మెల్యే గుడి నిర్మించారు. రేపు జిల్లా మంత్రుల చేతుల మీదుగా నవరత్నాల గుడి ప్రారంభోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ […]
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ సంఘాల నాయకులు కలిశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వనించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో తక్షణమే కల్లుగీత కార్పొరేషన్ పాలకవర్గాన్ని ప్రకటించడంతోపాటు 5 వేల కోట్ల రూపాయల నిధిని కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి […]
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ ‘రాజ్ దూత్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలానే ‘కోతి కొమ్మచ్చి’ మూవీలోనూ హీరోగా నటించాడు. అది విడుదల కావాల్సి ఉంది. ఆగస్ట్ 15 శ్రీహరి జయంతి. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్… శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. సి.కె. ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్పై నిర్మితం కాబోతున్న ఈ సినిమాకు ‘రాసిపెట్టుంటే’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మూవీకి నందు […]
‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ ఇప్పుడు ‘హబీబ్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ ఎమోషనల్ సాంగ్ను యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఈ పాట ఆఫ్ఘన్ సాహిత్యంతో ఉండటం విశేషం. ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలందరికీ ఈ పాటను అంకితం చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.ఈ మూవీ కథ గురించి నిర్మాతలు హబీబ్ సఫీ, […]
సుజిత్ రెడ్డి, తరుణి సంగ్ జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ’చేరువైన… దూరమైన’. ఈ మూవీకి సుకుమార్ పమ్మి సంగీతం అందించారు. ఆదివారం జరిగిన మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా హాజరై, ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కమెడియన్ శ్రీనివాసరెడ్డి నాకు ఎంతో ఆప్తమిత్రుడు. ఇండస్ట్రీలో నాకున్న అత్యంత […]
సుప్రీమ్ హీరో సాయితేజ్ లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ అయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాతలు జె. భగవాన్, పుల్లారావ్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘రిపబ్లిక్’ మూవీ జూన్ 4న విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో అది కాస్త వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా తమ చిత్రాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందు అంటే… […]
ఉద్యమకారుడు పోచమల్లును టీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి హరీష్ రావు ఆహ్వానించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ పెట్టిన కష్టాలకు ఈ రోజు పోచమల్లు తెరాసలోకి వచ్చాడన్నారు. ఈ రోజు గెలిచేది న్యాయం, ధర్మం అని.. ఈటల మాటలకు చేతలకు సంబంధం లేదన్నారు. రక్త సంబంధం కంటే మానవ సంబంధం గొప్పదన్న ఈటల, ఈరోజు మత్తతత్వ పార్టీలో చేరిండని హరీష్ రావు కామెంట్స్ చేశారు. తల కిందికి కాళ్లుపైకి పెట్టిన ఈటల గెలవడని మంత్రి […]