Rakesh Reddy
Author- NTV Telugu-
Ambuja Cements Deal: సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్.. సంఘీ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్
Ambuja Cements Deal: సిమెంట్ రంగంలో అదానీ గ్రూప్ మరో భారీ కొనుగోలు చేసింది. అదానీ గ్రూప్కు చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, అదానీ సిమెంట్లో భాగమైన సంఘీ ఇండస్ట్రీస్ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. -
Card Payments:728బిలియన్ డాలర్లను మించిపోనున్న కార్డ్ చెల్లింపు మార్కెట్.. ఎప్పుడు సాధ్యమో తెలుసా?
Card Payments: కార్డ్ చెల్లింపు అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ప్రీపెయిడ్ కార్డ్ చెల్లింపు భారతదేశంలో భారీగా పెరుగుతోంది. రాబోయే నాలుగేళ్లలో ఇది అపూర్వమైన వృద్ధిని చూడగలదని అంచనా. -
Pension Scheme For Farmers: రైతులకు శుభవార్త.. ప్రతి నెల రూ.3000ఇవ్వనున్న కేంద్రప్రభుత్వం
Pension Scheme For Farmers: రైతుల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి. -
Tesla: టెస్లా మొదటి కార్యాలయం.. ఇండియాలో ఎక్కడో.. దాని అద్దెంతో తెలుసా?
Tesla: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కు చెందిన టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోని విమాన్ నగర్లోని పంచశీల్ బిజినెస్ పార్క్లో కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. -
US Credit Rating: అమెరికా క్రెడిట్ రేటింగ్.. భారీగా నష్టపోయిన ప్రపంచ కుబేరులు
US Credit Rating: భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బుధవారం కుదేలయ్యాయి. దీంతో ప్రపంచంలోని టాప్ 22 బిలియనీర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ప్రపంచంలోని టాప్ 22 బిలియనీర్ల సంపద ఏకకాలంలో క్షీణించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. -
TMC MP Nusrat Jahan: 429 మంది బ్యాంకు ఉద్యోగులను మోసం చేసిన హీరోయిన్.. ప్రస్తుతం ఓ ఫేమస్ ఎంపీ
TMC MP Nusrat Jahan: దేశంలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ మధ్యకాలంలో కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి తమ కలల గృహాలను కొనుగోలు చేసే వ్యక్తులతో అనేక మోసాలు ఉన్నాయి. -
Pulses Price: టమాటాలు, మసాలా దినుసుల బాటలోనే పప్పుల ధరలు.. కిలోకు రూ.30 పెరిగింది
Pulses Price: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పచ్చి కూరగాయలు, మసాలా దినుసులతో పాటు చాలా వరకు ఆహార పదార్థాలు కూడా ఖరీదైనవిగా మారాయి. -
Wheelchair Insurance: దేశంలోనే తొలిసారిగా ‘వీల్ చైర్ ఇన్సూరెన్స్’.. తీసుకొచ్చిన ఎస్బీఐ జనరల్
Wheelchair Insurance: వీల్ చైర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు వ్యక్తులకు, వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండడం గురించి వినే ఉంటారు. ఇకనుంచి మీరు వాడే వీల్ చైర్ లకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. -
Ayush Visa:’ఆయుష్ వీసా’తీసుకొచ్చిన ప్రభుత్వం.. పెరగనున్న మెడికల్ టూరిజం
Ayush Visa: సాంప్రదాయ వైద్యానికి పుట్టినిల్లు భారతదేశం. పలువురు విదేశీయులు వైద్యం చేయించుకోవడం కోసం భారత్ కు వస్తుంటారు. అలాంటి వారికోసం హోం మంత్రిత్వ శాఖ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. -
Startup Layoffs: దయనీయమైన స్థితిలో స్టార్టప్లు.. 6 నెలల్లో 17 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్
Startup Layoffs: స్టార్టప్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గతేడాది నుంచి స్టార్టప్ కంపెనీలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!