Rakesh Reddy
Author- NTV Telugu-
Indian Railways: రైలు టికెట్ తీసుకున్నా.. ప్లాట్ఫారమ్పై జరిమానా చెల్లించాల్సిందే.. ఇది తెలుసుకోండి
Indian Railways: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్వర్క్ను కలిగి ఉన్నాయి. దూర ప్రయాణాలు నేటికీ రైల్వేలే ప్రధాన ఆధారం. ఇది సౌకర్యవంతంగా, చౌకగా ఉండటమే దీనికి కారణం. -
Indian Women: ఆర్నెళ్లలో రూ.5వేలకోట్లు.. మహిళల కాస్మోటిక్స్ ఖర్చు
Indian Women: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి అందంపై శ్రద్ధ పెరుగుతుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా మగ, ఆడ అన్న తేడాలేకుండా ఇబ్బడి ముబ్బడిగా సౌందర్య సాధనాలకోసం ఖర్చు చేస్తూనే ఉన్నారు. -
Milk: సామాన్యులకు గుడ్ న్యూస్ త్వరలో తగ్గనున్న పాల ధరలు
Milk: సామాన్యులకు శుభవార్త. వర్షాకాలం తర్వాత పాల ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశంలో పాల ధరలు మూడేళ్లలో 22 శాతం పెరిగాయి. గత ఏడాది 10 శాతం పెరిగింది. -
2000 Rupees Notes: జూలై 31 నాటికి 88% బ్యాంకులకు వచ్చిన రూ. 2,000 నోట్లు
2000 Rupees Notes: RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) 31 జూలై 2023 నాటికి మొత్తం 88 శాతం 2000 రూపాయల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు తెలిపింది. -
Akshara Gowda: అందాలతో కుర్రాళ్లను ఆగమాగం చేస్తున్న అక్షర
-
Tobacco Price: పాన్ మసాలా, పొగాకు ఎగుమతిదారులకు షాక్.. రీ ఫండ్కు నో ఛాన్స్
Tobacco Price: పాన్ మసాలా, పొగాకు శరీరానికి చాలా హాని కలిగిస్తాయి. అయినా దేశంలో చాలా మంది పాన్ మసాలా, పొగాకును తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. -
No Confidence Motion: విపక్షాల అవిశ్వాస తీర్మాన తేదీ ఖరారు.. మూడు రోజుల పాటు చర్చ
No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ మరోసారి వేడెక్కనుంది. ఈ ప్రతిపాదనపై ఆగస్టు 8 నుంచి చర్చలు ప్రారంభమవుతాయని, ఇది మూడు రోజుల పాటు అంటే ఆగస్టు 10 వరకు ఉంటుందని సమాచారం. విశేషమేమిటంటే.. చర్చల చివరి రోజున ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్లమెంటులో సమాధానం చెప్పబోతున్నారు. -
MNREGA: ఉపాధి హామీ పథకంలో వారి భాగస్వామ్యాన్ని పెంచాలంటున్న ఆర్థికవేత్తలు
MNREGA: దేశంలో పేదల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాల ద్వారా ప్రజలకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. MNREGA(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) ద్వారా ప్రభుత్వం ప్రజలకు చాలా ప్రయోజనాలను అందిస్తోంది. -
GST On Food Items: ప్యాక్డ్ రైస్పై జీఎస్టీని ఉపసంహరించుకునే ఉద్దేశమే లేదు.. తేల్చేసిన ప్రభుత్వం
GST On Food Items: మైదా, బియ్యం వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సిఫారసు చేయలేదని పేర్కొంది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు. -
GST New Rule: జీఎస్టీ కొత్త రూల్.. ఆగస్ట్ 1 నుండి దాని ప్రభావం ఎలా ఉండబోతుందంటే
GST New Rule: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నియమం 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు సంబంధించినది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!