Sikkim Flood: ప్రస్తుతం సిక్కిం అతలాకుతలం అయిపోతుంది. మంగళవారం అర్థరాత్రి ఇక్కడి లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో భారీ వరద వచ్చింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు.
Reliance Industries: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ క్రమంగా చమురు వ్యాపారాన్ని దాటి కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు భవిష్యత్ ఇంధన విభాగంలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.
RBI MPC Meeting: వడ్డీ రేట్లను నిర్ణయించడానికి, బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం బుధవారం(అక్టోబర్ 4) నుండి RBI గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ప్రారంభమైంది.
Flpkart: పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రిటైల్ పోర్టల్ ఫ్లిక్పార్ట్ కోసం చేసిన ప్రకటన కారణంగా అమితాబ్ బచ్చన్ వివాదంలో చిక్కుకున్నారు. అతని ప్రకటనపై ట్రేడర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ఉన్నారు. ఆమె భారతదేశానికి మొదటి మహిళా ఆర్థిక మంత్రి మాత్రమే కాదు, ఎక్కువ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారిలో ఒకరు.
Cement Prices: ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి చేదువార్త. కొన్ని నెలల ఉపశమనం తర్వాత సిమెంట్ ధరలు మరోసారి పెరగడం ప్రారంభించాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో సిమెంట్ ధరలో గణనీయమైన పెరుగుదల కనిపించింది.
Tesla V/s Winfast: భారత గడ్డపై రెండు విదేశీ కంపెనీల మధ్య యుద్ధం కనిపిస్తుంది. అది అలాంటి ఇలాంటి యుద్ధం కాదు. రెండు కంపెనీల అతిపెద్ద లక్ష్యం భారత మార్కెట్. అది ఆషామాషీ కంపెనీ కాదు.
Vande Bharat Sleeper Train: భారతీయ రైల్వే త్వరలో కాన్సెప్ట్ రైలును తీసుకురానుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అత్యాధునిక స్లీపర్ బోగీలతో అమర్చబడుతుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం (అక్టోబర్ 3) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్ డిజైన్ కు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.
RBI MPC Meeting: ద్రవ్యోల్బణం భారతదేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉండొచ్చు. దీనిపై ప్రపంచ బ్యాంకు స్వయంగా ఆమోదించింది.
Incense Sticks: మీరు తక్కువ ఖర్చుతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇదే మీకు మంచి అవకాశం. ప్రస్తుతం పితృ పక్షం జరుగుతోంది. పితృ పక్షం సమయంలో ప్రజలు పిండదానం, శ్రాద్ధం చేస్తారు.