Rakesh Reddy
Author- NTV Telugu-
Uttar Pradesh : నగలు నచ్చలేదన్న పెళ్లికూతురు తల్లి.. కోపంతో పెళ్లికి నిరాకరించిన పెళ్లికొడుకు
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో జరిగిన ఓ వివాహ వేడుకలో వధువుతో ఏడు ప్రదక్షిణలు చేసేందుకు వరుడు నిరాకరించడంతో గందరగోళం నెలకొంది. దీంతో వధూవరుల తరఫు వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
Inflation : సామాన్యులను హడలెత్తిస్తున్న ధరలు.. ఒక్క ఏడాదిలో 65 శాతం పెరుగుదల
Inflation : ఎండల తీవ్రత కారణంగా ద్రవ్యోల్బణం మరోసారి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. గత ఏడాది కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు 65 శాతం పెరిగాయి. -
Israel Attack : రఫాలోని సహాయ శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 25 మంది మృతి, 50 మందికి గాయాలు
Israel Attack : ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం రఫా నగరం ఉత్తర భాగంలో వలస వచ్చిన పాలస్తీనియన్ల కోసం నిర్మించిన శిబిరాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో కనీసం 25 మంది మరణించారు.. మరో 50 మంది వరకు గాయపడ్డారు. -
Fire Accident : గురుగ్రామ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..మరణాల సంఖ్య పెరిగే ఛాన్స్
Fire Accident : దౌల్తాబాద్ పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రాత్రి అగ్నిప్రమాదం జరగడంతో కలకలం రేగింది. గురుగ్రామ్-ద్వారకా ఎక్స్ప్రెస్వే సమీపంలోని ఫ్యాక్టరీలో అర్థరాత్రి పేలుడు సంభవించింది. -
GST Council Meet : నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. ఆన్ లైన్ గేమింగ్, ఎరువుల పై చర్చ
GST Council Meet : ఈ ఏడాది తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది. ఇందులో ఆన్లైన్ గేమింగ్పై పన్ను విధించడం, ఎరువులపై పన్ను తగ్గింపుకు సంబంధించి పార్లమెంటరీ కమిటీ సిఫార్సుతో సహా పలు అంశాలపై చర్చించాలని భావిస్తున్నారు. -
PM Modi : నేడు ప్రధాని మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భేటీ
PM Modi : ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నేడు చర్చలు జరపనున్నారు. -
Karnataka : సబ్బు మీద కాలేసి జారిన మహిళ.. రక్షించేందుకు తీవ్రంగా యత్నించిన భర్త.. కానీ..
Karnataka : కర్నాటకలోని బెంగళూరులో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. ఇక్కడ ఓ మహిళ మూడంతస్తుల భవనంపై నుంచి పడిపోయింది. ఆమె టెర్రస్ మీద ఏదో పని చేస్తోంది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఉన్నాడు. -
Gunfire : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, ఎనిమిది మందికి గాయాలు
Gunfire : అమెరికాలోని దక్షిణ అర్కాన్సాస్లోని జనరల్ స్టోర్ లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఫోర్డైస్లోని మ్యాడ్ బుట్చర్ జనరల్ స్టోర్ లో కాల్పులు జరిగాయని, పోలీసుల కాల్పుల్లో సాయుధుడు తీవ్రంగా గాయపడ్డాడని అర్కాన్సాస్ రాష్ట్ర పోలీసులు తెలిపారు. -
China : చైనాలో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 47 మంది మృతి
China : చైనాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 47 మంది మరణించారు. మెయిజౌ నగరంలో మరో 38 మంది మరణించినట్లు ధృవీకరించినట్లు చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం మధ్యాహ్నం తెలిపింది. -
Vishnu Priya Bhimeneni : చీకట్లో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న విష్ణు ప్రియ అందాలు
తాజావార్తలు
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!