Rakesh Reddy
Author- NTV Telugu-
Israel Bombed Gaza : గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. 39 మంది మృతి
Israel Bombed Gaza : గాజాలో శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 39 మంది మరణించారు. పాలస్తీనా ఆసుపత్రి అధికారులు ఈ సమాచారాన్ని అందించారు. -
Rahul Gandhi : బీజేపీ పాలనలో విద్యార్థులకు పోరాటాలకు బలవుతున్నారు : రాహుల్ గాంధీ
Rahul Gandhi : నీట్-పీజీ పరీక్ష వాయిదా తర్వాత శనివారం ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల అసమర్థత వల్ల పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. -
Road Accident : నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు గోతిలో పడి ఇద్దరు భారతీయులు మృతి
Road Accident : దక్షిణ నేపాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. -
Divi Vadthya : బిగ్ బాస్ బ్యూటీ దివి అందాల జాతర.. ఇది మరో రేంజ్ అంతే.. పిక్స్ వైరల్..
-
Bridge Collapse: చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన
Bridge Collapse: బీహార్లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
Dandruff Problem : చుండ్రు వదలడం లేదా అయితే దీనిని మీ జుట్టుకు అప్లై చేయండి
Reduce Dandruff: సమ్మర్ సీజన్లో జుట్టు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విపరీతమైన వేడి కారణంగా జుట్టు నిర్జీవంగా పొడిగా మారుతుంది. విపరీతంగా చెమట పట్టడం కూడా తలకు మంచిది కాదు. -
Chimpanzee : చింపాంజీలు గాయాలను నయం చేస్తాయి.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు
Chimpanzee : మనుషుల కంటే జంతువులు తెలివైనవనీ తరచూ చెబుతుంటారు. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. ఇటీవలి అధ్యయనంలో చింపాంజీలు తమ శరీరంలోని గాయాలను నయం చేయడానికి వివిధ ఔషధ మొక్కలను ఉపయోగిస్తాయని పేర్కొన్నారు. -
Uttar Pradesh : నీటిని మళ్లించే విషయంలో గొడవ.. కాల్పుల్లో తండ్రీ కొడుకులు మృతి
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని మామిడితోటలో నీటిపారుదల వివాదంలో కాల్పులు జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివారి ప్రాంతంలో మామిడి తోటకు కాపలాగా ఉన్న ముగ్గురు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు. -
Ayodhya News: రామ మందిర ప్రతిష్ఠాపన ప్రధాన అర్చకుడు పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ కన్నుమూత
Ayodhya News: రామాలయ ప్రాణప్రతిష్టలో పాల్గొన్న 121 మంది వేద బ్రాహ్మణులకు నాయకత్వం వహించిన కాశీ ప్రధాన అర్చకుడు పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ ఉదయం కన్నుమూశారు. -
Diabetes Care: డయాబెటిస్ను నియంత్రించుకోవాలంటే.. ఈ నాలుగు పండ్లను తినేయండి
Diabetes Care: డయాబెటిస్ టైప్ 1 పూర్తిగా నిర్మూలించడానికి కుదరదు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ రోగులు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!