Rakesh Reddy
Author- NTV Telugu-
Israel Bombed Gaza : గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. 39 మంది మృతి
Israel Bombed Gaza : గాజాలో శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 39 మంది మరణించారు. పాలస్తీనా ఆసుపత్రి అధికారులు ఈ సమాచారాన్ని అందించారు. -
Rahul Gandhi : బీజేపీ పాలనలో విద్యార్థులకు పోరాటాలకు బలవుతున్నారు : రాహుల్ గాంధీ
Rahul Gandhi : నీట్-పీజీ పరీక్ష వాయిదా తర్వాత శనివారం ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల అసమర్థత వల్ల పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. -
Road Accident : నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు గోతిలో పడి ఇద్దరు భారతీయులు మృతి
Road Accident : దక్షిణ నేపాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. -
Divi Vadthya : బిగ్ బాస్ బ్యూటీ దివి అందాల జాతర.. ఇది మరో రేంజ్ అంతే.. పిక్స్ వైరల్..
-
Bridge Collapse: చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన
Bridge Collapse: బీహార్లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
Dandruff Problem : చుండ్రు వదలడం లేదా అయితే దీనిని మీ జుట్టుకు అప్లై చేయండి
Reduce Dandruff: సమ్మర్ సీజన్లో జుట్టు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విపరీతమైన వేడి కారణంగా జుట్టు నిర్జీవంగా పొడిగా మారుతుంది. విపరీతంగా చెమట పట్టడం కూడా తలకు మంచిది కాదు. -
Chimpanzee : చింపాంజీలు గాయాలను నయం చేస్తాయి.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు
Chimpanzee : మనుషుల కంటే జంతువులు తెలివైనవనీ తరచూ చెబుతుంటారు. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. ఇటీవలి అధ్యయనంలో చింపాంజీలు తమ శరీరంలోని గాయాలను నయం చేయడానికి వివిధ ఔషధ మొక్కలను ఉపయోగిస్తాయని పేర్కొన్నారు. -
Uttar Pradesh : నీటిని మళ్లించే విషయంలో గొడవ.. కాల్పుల్లో తండ్రీ కొడుకులు మృతి
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని మామిడితోటలో నీటిపారుదల వివాదంలో కాల్పులు జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివారి ప్రాంతంలో మామిడి తోటకు కాపలాగా ఉన్న ముగ్గురు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు. -
Ayodhya News: రామ మందిర ప్రతిష్ఠాపన ప్రధాన అర్చకుడు పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ కన్నుమూత
Ayodhya News: రామాలయ ప్రాణప్రతిష్టలో పాల్గొన్న 121 మంది వేద బ్రాహ్మణులకు నాయకత్వం వహించిన కాశీ ప్రధాన అర్చకుడు పండిట్ లక్ష్మీకాంత దీక్షిత్ ఉదయం కన్నుమూశారు. -
Diabetes Care: డయాబెటిస్ను నియంత్రించుకోవాలంటే.. ఈ నాలుగు పండ్లను తినేయండి
Diabetes Care: డయాబెటిస్ టైప్ 1 పూర్తిగా నిర్మూలించడానికి కుదరదు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ రోగులు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
తాజావార్తలు
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
-
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
-
Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!
-
Vastu Tips: మీ డైనింగ్ టేబుల్పై ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం మీ తలుపు తట్టడం ఖాయం!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!