Rakesh Reddy
Author- NTV Telugu-
Anant Radhika Wedding : 100 ప్రైవేట్ విమానాలు, 3 ఫాల్కన్ జెట్ విమానాలు.. అతిథుల కోసం అంబానీ ప్లాన్
Anant Radhika Wedding : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం రేపు అంటే జూలై 12న జరగనుంది. -
Prashant Kishor : గాంధీ జయంతి రోజున కొత్త పార్టీ పెట్టనున్న ప్రశాంత్ కిషోర్
Prashant Kishor : త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీ ప్రారంభ తేదీని ప్రకటించారు. -
Anant Radhika Wedding : 610 మంది కమాండోలు, కోట్ల విలువైన వాచీలు… అనంత్ వెడ్డింగ్లో వీవీఐపీలకు స్పెషల్ ఏర్పాట్లు
Anant Radhika Wedding : దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్తో రేపు అంటే జూలై 12న వివాహం జరగనుంది. -
Pakistan : తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదని మహిళ ముక్కు కోసిన కిరాతకుడు
Pakistan : ఎనిమిది నెలల క్రితం తమతో శృంగారానికి నిరాకరించినందుకు ఓ మహిళ ముక్కు కోసిన నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
IIT Job Crisis: ఐఐటీయన్లకు భారీగా తగ్గిన ప్యాకేజీలు.. ఆందోళనలో నిరుద్యోగులు
IIT Job Crisis: ప్రస్తుతం జాబ్ మార్కెట్ పరిస్థితి బాగా లేదు. గత కొన్ని నెలలుగా చాలా పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీల్లో రిక్రూట్మెంట్ల వేగం మందగించింది. -
Shivani Raja MP: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన శివానీ రాజా
Shivani Raja MP: ఇటీవల బ్రిటన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 14 ఏళ్ల పాటు నిరంతరాయంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఈసారి ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. -
Road Accident : స్కూల్ బస్సు ప్రమాదంలో డ్రైవర్ తో సహా 12మంది చిన్నారులు మృతి
Road Accident : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌటెంగ్ ప్రావిన్స్లోని మెరాఫాంగ్ స్థానిక మునిసిపాలిటీలో బుధవారం ఉదయం మినీబస్సు, ట్రక్కు ఢీకొనడంతో 12 మంది విద్యార్థులతో సహా 13 మంది మరణించారు. -
Uttarakhand : ఉత్తరాఖండ్లో భారీ వర్షం హెచ్చరిక.. ఎల్లో అలర్ట్ జారీ.. ఛార్ధామ్ యాత్ర వద్దని విజ్ఞప్తి
ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం కారణంగా చార్ధామ్ యాత్రను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ కేంద్రం ఈ విషయాన్ని చెప్పింది. -
Delhi Crime : ఢిల్లీలో చిన్నపాటి గొడవ.. యువకుడిపై 17 సార్లు కత్తితో దాడి
Delhi Crime : దేశ రాజధాని ఢిల్లీలోని భజన్పురాలో బుధవారం రాత్రి ముగ్గురు యువకులు దారుణ ఘటనకు పాల్పడ్డారు. ఇందులో చిన్న వివాదంపై వీధి బయట కూర్చున్న యువకుడిని దుర్మార్గులు మొదట కొట్టి, -
Singapore : లాగిన్ కోసం ఓటీపీని డిజిటల్ టోకెన్ తో భర్తీ చేయనున్న సింగపూర్ బ్యాంకులు
Singapore : సింగపూర్లోని ప్రధాన రిటైల్ బ్యాంకులు డిజిటల్ ఖాతాదారులచే బ్యాంక్ ఖాతా లాగిన్ కోసం వన్-టైమ్ పాస్వర్డ్ల (OTPలు) వినియోగాన్ని క్రమంగా తొలగిస్తాయని ప్రకటించాయి.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!