Rakesh Reddy
Author- NTV Telugu-
NK Singh : 50 ఏళ్లలో తొలిసారిగా చరిత్ర సృష్టించిన మణిపూర్ న్యాయమూర్తి
NK Singh : హింసాకాండతో కాలిపోయిన మణిపూర్కు ఓ శుభవార్త, పూర్తి రాష్ట్ర హోదా పొందిన తర్వాత తొలిసారిగా ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాబోతున్నారు. -
Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్
Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై తీర్పును వెలువరిస్తూనే సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
Uttarakhand : బద్రీనాథ్ హైవే మూత.. జోషిమఠ్లో చిక్కుకున్న 3 వేల మంది యాత్రికులు
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లోని బద్రీనాథ్ హైవేపై మంగళవారం పర్వతం విరిగిపోవడం యాత్రికులకు ఇబ్బందిగా మారుతోంది. -
Raj Tarun Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య కేసులో లాయర్ కళ్యాణ్ సంచలన విషయాలు
Raj Tarun Lavanya : రాజ్ తరుణ్- లావణ్యల ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది. -
Maharashtra Mlc Polls : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బల నిరూపణ.. హోటల్లో గ్రూప్ రాజకీయాలు
Maharashtra Mlc Polls : లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి, ఇండియా బ్లాక్ల మధ్య మరో పెద్ద రాజకీయ పోరు నెలకొంది. రాష్ట్రంలోని 11 శాసనమండలి స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. -
Lightning Strikes : బీహార్లో 54, యూపీలో 43, జార్ఖండ్లో 35మంది మృతి… పలు రాష్ట్రాల్లో పిడుగుల విధ్వంసం
Lightning Strikes : దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో పిడుగుల కారణంగా 100 మందికి పైగా మరణించారు.. -
Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాట ఘటన.. పిటిషన్పై నేడు విచారించనున్న సుప్రీంకోర్టు
Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాటపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. -
Nepal : పెను ప్రమాదం…కొండచరియలు విరిగి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..60మంది గల్లంతు
Nepal : నేపాల్లో ఈ ఉదయం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. -
Gujarat : ఇంటర్వ్యూ ఎగబడ్డ యువత భరూచ్లోని హోటల్లో తొక్కిసలాట
Gujarat : రెజ్యూమ్ ఫైల్స్ చేతిలో పెట్టుకుని తిరుగుతున్న యువతను ఏం కావాలి అని అడిగితే.. మాకు ఉద్యోగం లేదు, ఒక ఉద్యోగం ఇవ్వండి చాలు అని చెబుతారు. -
Gunfire : అమెరికాలో ఇంట్లోకి చొరబడి ముగ్గురు వ్యక్తుల హత్య.. కస్టడీలో అనుమానితుడు
Gunfire : కాలిఫోర్నియాలోని ఓ ఇంట్లో బుధవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసులో అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!