Uttarpradesh : మంచంపై పడుకున్న యువకుడు.. ప్యాంట్లోకి దూరి ప్రైవేట్ పార్టుపై కాటేసిన పాము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ప్రస్తుతం వానాకాలంలో జనాలు పాముకాటుకు గురైన వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని దేవాస్లో కూడా ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడిని విషసర్పం కాటు వేసింది. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. దీంతో యువకుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన కన్కుంద్ ఖతాంబ ప్రాంతంలో చోటుచేసుకుంది. 15 ఏళ్ల చందన్ మాల్వియా బుధవారం రాత్రి భోజనం చేసి తన గదిలో నిద్రపోయాడు. అయితే కొద్ది సేపటి తర్వాత అతడికి ఏం జరగబోతోందో అతడికి గానీ, అతడి కుటుంబసభ్యులకు గానీ తెలియదు. అర్థరాత్రి ఒక్కసారిగా చందన్ నా ప్యాంటులో పాము దూరిందని కేకలు వేయడం ప్రారంభించాడు. చందన్ అరుపు విని అతడి మామయ్య దగ్గరకు పరిగెత్తాడు.
Read Also:Gold Rate Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!
Also Read
- RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
- Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
తయా వెంటనే తన ప్యాంటులోంచి పామును బయటకు తీసి చంపేశాడు. వెంటనే చందన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పాము విషం అతడి శరీరం అంతటా వ్యాపించింది. దీంతో చందన్ అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి చందన్ కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి తండ్రి ఏడాదిన్నర క్రితం మృతి చెందాడు. నాలుగు నెలల క్రితం చందన్ తల్లి తన కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుండి అతను తన మామయ్యతో నివసిస్తున్నాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:CM Chandrababu: భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
చందన్ను కాటు వేసిన పాము విషపూరితమైనదని వైద్యులు తెలిపారు. అందుకే పాము కాటు వేసిన వెంటనే చనిపోయాడు. అయితే వెంటనే కుటుంబ సభ్యులు యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పుడు అతని నోటి నుండి నురుగు వచ్చింది. శరీరం నీలంగా మారిపోయింది. యువకుడి ప్రైవేట్ పార్ట్పై పాము కాటు వేసింది. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించామని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!