Rakesh Reddy
Author- NTV Telugu-
Kolkata Murder Case : కోల్ కతా డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ.. వచ్చే మంగళవారానికి వాయిదా
Kolkata Murder Case : ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసు తదుపరి విచారణ నేడు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. -
6110 Stones in Stomach : డాక్టర్లకే చెమటలు పట్టించిన ఆపరేషన్.. కడుపులో ఏకంగా 6110 రాళ్లు
6110 Stones in Stomach : రాజస్థాన్లోని కోటాలో 70 ఏళ్ల వృద్ధుడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి చేరుకున్నాడు. అక్కడ వృద్ధుడి పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని, అది కూడా పెద్ద మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. -
Rahul Gandhi : భారత్ జోడో యాత్ర నన్ను.. దేశ రాజకీయాలను మార్చేసింది : రాహుల్ గాంధీ
Rahul Gandhi : లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో జరిగిన ఇంటర్వ్యూలో ఇండియా జోడో యాత్ర గురించి మాట్లాడారు. -
OYO : కస్టమర్తో ఆ పని చేసిన హోటల్ యజమాని.. రూ.లక్ష చెల్లించాల్సిందే అన్న కోర్టు
OYO : కేరళలోని ఎర్నాకులంలోని ఓయో హోటల్లో ఓ వ్యక్తి ఆన్లైన్లో రూమ్లు బుక్ చేశాడు. కానీ అతను హోటల్కు చేరుకోగానే, అతడికి ఊహించని షాక్ తగిలింది. -
Manipur Violence: మణిపూర్లో హింసకు వ్యతిరేకంగా నిరసనకారుల ర్యాలీ.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
Manipur Violence: మణిపూర్లో రెండు వర్గాల్లో చెలరేగిన మంటలు ఇంకా చల్లారలేదు. గత కొద్ది రోజులుగా మరోసారి హింస మొదలైంది. శుక్రవారం తిరుగుబాటుదారులు బిష్ణుపూర్పై రాకెట్లతో దాడి చేశారు. -
Karnataka : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ, చిన్నారులతో సహా ఐదుగురు మృతి
Karnataka : కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి తాలూకాలో ఆదివారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. -
Kolkata Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్ట్ సమర్పించే ఛాన్స్
Kolkata Murder Case : కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన జరిగి నేటికి తొమ్మిది నెలలు గడుస్తున్నా న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
Sudan : సూడాన్లోని సెన్నార్లో పారామిలటరీ బలగాలు జరిపిన కాల్పుల్లో 21 మంది మృతి
Sudan : ఆగ్నేయ సూడాన్లోని సెన్నార్లోని మార్కెట్లో షెల్లింగ్లో 21 మంది మరణించారు, 67 మంది గాయపడ్డారు. పారామిలటరీ బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయి. -
Nigeria : ఫ్యూయల్ ట్యాంకర్-ట్రక్ ఢీకొనడంతో పేలుడు, 48 మంది మృతి, 50 పశువులు సజీవ దహనం
Nigeria : నైజీరియాలో ఆదివారం ఇంధన ట్యాంకర్ ట్రక్కును ఢీకొనడంతో పేలుడు సంభవించి 48 మంది మరణించారు. ఆ దేశ అత్యవసర సేవల ఏజెన్సీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. -
America : గే అన్నందుకు 14ఏళ్ల బాలుడు కాల్పులు.. నలుగురు మృతి
America : అమెరికాలోని జార్జియాలోని ఓ పాఠశాలలో కాల్పులు జరిపిన చైల్డ్ షూటర్ పేరు కోల్ట్ గ్రే. ఈ సంఘటనకు ముందు కూడా కోల్ట్ గ్రే పాఠశాలను కాల్చివేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?