Nigeria : ఫ్యూయల్ ట్యాంకర్-ట్రక్ ఢీకొనడంతో పేలుడు, 48 మంది మృతి, 50 పశువులు సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nigeria : నైజీరియాలో ఆదివారం ఇంధన ట్యాంకర్ ట్రక్కును ఢీకొనడంతో పేలుడు సంభవించి 48 మంది మరణించారు. ఆ దేశ అత్యవసర సేవల ఏజెన్సీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ మాట్లాడుతూ.. ఇంధన ట్యాంకర్ ఉత్తర-మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో పశువులను కూడా తీసుకువెళుతుందని, దీనివల్ల కనీసం 50 పశువులు సజీవ దహనమయ్యాయని చెప్పారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బాబా-అరబ్ తెలిపారు. నైజీరియాలో ఇంధన ట్యాంకర్, మరొక ట్రక్కు మధ్య ఢీకొన్నాయి. దాని కారణంగా భారీ పేలుడు సంభవించింది. సమాచారం ప్రకారం ఈ పేలుడులో కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోయారు.
50 పశువులు సజీవ దహనం
నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ మాట్లాడుతూ ఇంధన ట్యాంకర్ నైజర్ రాష్ట్రం ఉత్తర-మధ్యలోని అగాయ్ ప్రాంతానికి పశువులను తీసుకువెళుతోంది. దీనివల్ల కనీసం 50 పశువులు సజీవ దహనమయ్యాయని చెప్పారు. ఘటనా స్థలంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని బాబా-అరబ్ తెలిపారు.
Also Read
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
Read Also:Paralympics 2024 India: పారాలింపిక్స్లో రికార్డు పతకాలు.. భారత్ విజేతల లిస్ట్ ఇదే!
ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి
బాబా-అరబ్ మొదట 30 మృతదేహాలను వెలికితీసినట్లు ధృవీకరించారు. కాని తరువాత మరో 18 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. మృతులను సామూహికంగా ఖననం చేసినట్లు తెలిపారు. ప్రమాదం తర్వాత ప్రజలలో పెరుగుతున్న ఆగ్రహాన్ని చూసిన నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జీవిత భద్రత కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు.
ప్రమాదాలు సర్వసాధారణం
వాస్తవానికి, నైజీరియాలో వస్తువులను రవాణా చేయడానికి సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేదు. దీని కారణంగా ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రాణాంతక ట్రక్కు ప్రమాదాలు సాధారణం అయ్యాయి. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం, 2020లోనే 1531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి, 535 మంది మరణించారు. 1142 మంది గాయపడ్డారు.
Read Also:35 Movie : ’35 చిన్న కథ కాదు’… ఎటు చుసినా థియేటర్స్ హౌస్ ఫుల్స్ : రానా దగ్గుబాటి
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
-
ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!