Nigeria : ఫ్యూయల్ ట్యాంకర్-ట్రక్ ఢీకొనడంతో పేలుడు, 48 మంది మృతి, 50 పశువులు సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nigeria : నైజీరియాలో ఆదివారం ఇంధన ట్యాంకర్ ట్రక్కును ఢీకొనడంతో పేలుడు సంభవించి 48 మంది మరణించారు. ఆ దేశ అత్యవసర సేవల ఏజెన్సీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ మాట్లాడుతూ.. ఇంధన ట్యాంకర్ ఉత్తర-మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో పశువులను కూడా తీసుకువెళుతుందని, దీనివల్ల కనీసం 50 పశువులు సజీవ దహనమయ్యాయని చెప్పారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బాబా-అరబ్ తెలిపారు. నైజీరియాలో ఇంధన ట్యాంకర్, మరొక ట్రక్కు మధ్య ఢీకొన్నాయి. దాని కారణంగా భారీ పేలుడు సంభవించింది. సమాచారం ప్రకారం ఈ పేలుడులో కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోయారు.
50 పశువులు సజీవ దహనం
నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ మాట్లాడుతూ ఇంధన ట్యాంకర్ నైజర్ రాష్ట్రం ఉత్తర-మధ్యలోని అగాయ్ ప్రాంతానికి పశువులను తీసుకువెళుతోంది. దీనివల్ల కనీసం 50 పశువులు సజీవ దహనమయ్యాయని చెప్పారు. ఘటనా స్థలంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని బాబా-అరబ్ తెలిపారు.
Also Read
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Read Also:Paralympics 2024 India: పారాలింపిక్స్లో రికార్డు పతకాలు.. భారత్ విజేతల లిస్ట్ ఇదే!
ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి
బాబా-అరబ్ మొదట 30 మృతదేహాలను వెలికితీసినట్లు ధృవీకరించారు. కాని తరువాత మరో 18 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. మృతులను సామూహికంగా ఖననం చేసినట్లు తెలిపారు. ప్రమాదం తర్వాత ప్రజలలో పెరుగుతున్న ఆగ్రహాన్ని చూసిన నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జీవిత భద్రత కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు.
ప్రమాదాలు సర్వసాధారణం
వాస్తవానికి, నైజీరియాలో వస్తువులను రవాణా చేయడానికి సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేదు. దీని కారణంగా ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రాణాంతక ట్రక్కు ప్రమాదాలు సాధారణం అయ్యాయి. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం, 2020లోనే 1531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి, 535 మంది మరణించారు. 1142 మంది గాయపడ్డారు.
Read Also:35 Movie : ’35 చిన్న కథ కాదు’… ఎటు చుసినా థియేటర్స్ హౌస్ ఫుల్స్ : రానా దగ్గుబాటి
తాజావార్తలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!