Rakesh Reddy
Author- NTV Telugu-
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం
Road Accident: రాజస్థాన్లోని బుండి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈకో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. -
Yagi Typhoon Myanmar : మయన్మార్లో యాగీ తుఫాను బీభత్సం.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు
Yagi Typhoon Myanmar : యాగీ తుఫాను రాక మయన్మార్లో వినాశనానికి కారణమైంది. ఇందులో కనీసం 74 మంది మరణించినట్లు నివేదించబడింది. మొదట్లో ఈ సంఖ్య 33 ఉండగా ఇప్పుడు మృతుల సంఖ్య పెరిగింది. -
Train Accident : ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ.. ముగ్గురు మృతి, 40 మందికి గాయాలు
Train Accident : ఈజిప్టులోని కైరోకు ఈశాన్య ప్రాంతంలోని జగాజిగ్ నగరంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా, 40 మంది గాయపడ్డారు. -
Israel Attack In Gaza : గాజాలో విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్.. దాడిలో 14 మంది మృతి
Israel Attack In Gaza : ఇజ్రాయెల్ శనివారం రాత్రి మధ్య, దక్షిణ గాజాపై వైమానిక దాడులు ప్రారంభించింది. దాదాపు 14 మంది మరణించారు. ఇజ్రాయెల్ సైనికుడి చేతిలో హత్యగావించబడిన వ్యక్తి టర్కిష్ మూలానికి చెందిన అమెరికన్ కార్యకర్త స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలకు సిద్ధమవుతున్నప్పుడు వైమానిక దాడి జరిగింది. -
DTH Signal Repair Trick: పదే పదే వర్షానికి మీ టీవీ సిగ్నల్ పోతుందా.. అయితే డిష్ ఇలా చేయండి
DTH Signal Repair Trick: ఒక్కసారి ఊహించుకోండి.. మీరు టీవీలో మీకు ఇష్టమైన సీరియల్ చూస్తూ మునిగిపోయారు. ఇంతలో టక్కున సిగ్నల్ పోతుంది. అప్పుడు ఎలా ఉంటుంది.. -
Uttarpradesh : కారు టైర్ పగిలిపోవడంతో ఘోర ప్రమాదం.. పాన్ మసాలా కంపెనీ యజమాని భార్య మృతి
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కాన్పూర్కు చెందిన ప్రముఖ కేసర్ పాన్ మసాలా కంపెనీ యజమాని హరీష్ మఖిజా భార్య ప్రీతి మఖిజా మరణించారు. -
Christina Joksimovich : మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్య
Christina Joksimovich : స్విస్ మోడల్ ఆమె భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైంది. మిస్ స్విట్జర్లాండ్ 2007 పోటీలో ఫైనల్స్కు చేరుకున్న మోడల్ క్రిస్టినా జోక్సిమోవిచ్ ఫిబ్రవరిలో ఆమె భర్త చేతిలో హత్య చేయబడింది. -
Vandebharat : ఛత్తీస్గఢ్లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. కౌన్సిలర్ సోదరుడు సహా ఐదుగురి అరెస్ట్
Vandebharat : ఛత్తీస్గఢ్లోని మహాసముంద్లోని బాగ్బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై ట్రయల్ రన్ సందర్భంగా రాళ్లదాడి కేసు వెలుగులోకి వచ్చింది. రాళ్లు రువ్వడంతో రైలు మూడు కోచ్ల అద్దాలు పగిలిపోయాయి. -
Chennai: ఒకే కాన్పులో పుట్టారు.. ఒకటే కాలేజీలో చదివారు.. ఈ ‘ట్రిపుల్ ఇంజినీర్లు’
Chennai: ప్రతేడాది ఇంజనీర్ల దినోత్సవాన్ని సెప్టెంబర్ 15న జరుపుకుంటాం. ఈ ప్రత్యేకమైన రోజున చాలా స్పెషల్ అయిన ముగ్గురు కవల ఇంజనీర్ల గురించి తెలుసుకుందాం. -
Onion Export: ఉల్లి రైతులకు గుడ్ న్యూస్.. ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
Onion Export: ఉల్లి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉల్లిపై కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ని తక్షణమే ఎత్తివేసింది.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!