-
గేట్లు తెరిచిన చరణ్… షరతులు వర్తిస్తాయి…!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య”లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నట్లు ప్రకటించారు. అయితే శంకర్ ముందుగా కమల్ హాసన్ తో “ఇండియన్-2” చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. […] -
వరుణ్ తేజ్ పై లాక్ డౌన్ ఎఫెక్ట్… ఎలా మారిపోయాడంటే…!?
కరోనా మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ కారణంగా సినిమా షూటింగులను కూడా నిలిపివేశారు. దీంతో సెలెబ్రిటీలతో సహా సామాన్యులంతా మరోసారి ఇళ్లకు పరిమితమైపోయారు. ఈ సమయంలో కొంతమంది సెలెబ్రిటీలు కొత్త హ్యాబిట్స్ అలవర్చుకుంటే… మరికొంతమంది తమలోని టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో లాక్డౌన్ సమయంలో కొత్తగా సంపాదించిన నైపుణ్యాన్ని వరుణ్ ప్రదర్శించాడు. తన ముక్కుపై […] -
శర్వానంద్ లీగల్ నోటీసులపై స్పందించిన నిర్మాతలు
శర్వానంద్, 14 రీల్స్ మధ్య వివాదంపై నిర్మాతలు స్పందించారని తెలుస్తోంది. సమాచారం మేరకు నిర్మాతలు తాము బకాయిలు చెల్లించబోమని ఎప్పుడూ తేల్చి చెప్పలేదని, కోవిడ్ పరిస్థితి, ప్రాజెక్టు వల్ల కలిగిన నష్టాలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకొంటున్నామో శర్వానంద్ కు బాగా తెలుసు. కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో శర్వానంద్ కోర్టు నోటీసులు పంపడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారట. అయితే శర్వానంద్ కారణంగానే మూడు నెలల పాటు షూటింగ్ నిలిచిపోయిందని, […] -
“జగమే తందిరం” ట్రైలర్ రిలీజ్ డేట్
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన “జగమే తందిరం” చిత్రం ఓటిటిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 18న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ డేట్ ను ప్రకటించారు నిర్మాతలు. జూన్ 1న “జగమే తందిరం” ట్రైలర్ విడుదల కానుందని ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. “జగమే తందిరం” 2020లో విడుదల కావాల్సి ఉంది కాని కోవిడ్ -19 […] -
ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో రామ్, లింగుసామి మూవీ…?
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, ప్రముఖ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో “రాపో 19” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ద్విభాషా చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు ఈ ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుందట. రామ్ కోసం డైరెక్టర్ లింగుసామి ఆసక్తికర కథనాన్ని సిద్ధం చేశారట. అదేంటంటే… “రాపో […] -
సెల్ఫీ అడిగిందని అక్కడే పుషప్ లు చేయమన్నాడు….!
ఇండియన్ మోడల్, నటుడు మిలింద్ సోమన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ 53 ఏళ్ళ ఫిట్నెస్ ఫ్రీక్ మూడేళ్ళ క్రితం 28ఏళ్ల వయసున్న యంగ్ మోడల్ అంకిత కొన్వర్ ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను ఫిట్నెస్ గురించి టిప్స్ చెప్పే ఈ నటుడిని మరోమారు నెటిజన్లు టార్గెట్ చేశారు. ఆయన ఇటీవల ఒక పాత వీడియో తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ వీడియోలో సెల్ఫీ […] -
‘నందమూరి నటరాజు’ చేయాల్సిన సినిమా… ‘మాస్ మహారాజు’ చేశాడా?
ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయటం పరిశ్రమ పుట్టినప్పటి నుంచీ ఉన్నదే. ఎందుకంటే, సినిమా అంటే టీమ్ వర్క్. అందులో ఎవరికీ ప్రాజెక్ట్ సూట్ కాకున్నా మొత్తం అంతా తారుమారు అవుతుంటుంది. మరీ ముఖ్యంగా, స్టార్ హీరోలు మూవీ చేయాల్సి ఉంటే వారి నుంచీ గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా అనుమానమే. ఇప్పుడు అటువంటి తెర వెనుక కథే ‘క్రాక్’ సినిమా గురించి ప్రచారం అవుతోంది. రవితేజ హీరోగా జనం ముందుకొచ్చిన ‘క్రాక్’ గత లాక్ […] -
10 టీజర్లు… 13 మోషన్ పోస్టర్స్… బాలీవుడ్ బాక్సాఫీస్ పై ‘బ్రహ్మాస్త్రం’!
ఎంత చెట్టుకి అంత గాలి! ఇది చాలా పాత సామెత అంటారా? ఎంత భారీ బడ్జెట్ చిత్రానికి అంతే భారీ ప్రమోషన్! ఇదీ ఇప్పుడు మన ప్యాన్ ఇండియా చిత్రాల వరస! ఇక లాక్ డౌన్ ఎత్తేస్తే తమ హంగామా ప్రారంభిద్దామని ఎదురు చూస్తున్నారట ‘బ్రహ్మాస్త్ర’ టీమ్. బాలీవుడ్ లో ప్రస్తుతం అందరి దృష్టీ ఈ సూపర్ హీరో మూవీనే ఆకర్షిస్తోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ రూపొందించిన చిత్రం దాదాపుగా పూర్తైంది. […] -
మరో మైలు స్టోన్ ను అందుకున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుందంటే నందమూరి అభిమానుల హడావుడి మాములుగా ఉండదు. అయితే సోషల్ మీడియాలోనూ విశేషంగా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. తాజాగా ఆయన సోషల్ మీడియాలో మరో మైలు స్టోన్ ను అందుకున్నారు. నిన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… ఒకేరోజు తారక్ ను దాదాపు 2 వేల మంది ఫాలో […] -
ఫారిన్ షెడ్యూల్ వద్దంటున్న నాగ్ ?
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. జబర్దస్త్ బ్యూటీ రష్మీ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించి పలు […]
తాజావార్తలు
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..