-
మెగాస్టార్ అభిమానులకు “పుష్ప” సర్ప్రైజ్…!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో […] -
అక్షయ్ కుమార్ చిత్రంలో కథానాయికగా కొత్త పెళ్లికూతురు!
ఓ సినిమా హిట్టైతే దానికి సీక్వెల్ తీయటంలో బాలీవుడ్ యమ ఫాస్ట్ గా ఉంటుంది. అయితే, ‘ఓ మై గాడ్’ లాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ప్లాన్ చేయటంలో కొంత ఆలస్యం అయిందనే చెప్పాలి. కానీ, అక్షయ్ కుమార్ స్టారర్ సొషల్ సెటైర్ కి ఇప్పుడు న్యూ ఇన్ స్టాల్మెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వివిధ లొకేషన్స్ లో షూట్ చేస్తారట. ఇక ప్రధాన పాత్రల్లో […] -
ఇక బాలయ్య ఫ్యాన్స్ కు పండగే…!
నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు అప్పుడే మొదలైపోయాయి. జూన్ 10న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా బాలయ్య నటిస్తున్న “అఖండ” సినిమా నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేసి నందమూరి అభిమానులకు ఒకరోజు ముందుగానే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం #HappyBirthdayNBK, #AkhandaBirthdayRoar అనే హ్యాష్ ట్యాగ్స్ దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా బాలకృష్ణ బర్త్ డే ను పురస్కరించుకుని కామన్ డి పిని కూడా […] -
‘మామూలు’ సినిమాలకు 6 కోట్లే! ‘ఆ సినిమా’కి 12 కోట్లు కావాలట!
హీరోలతో సమానంగా హీరోయిన్స్ కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు! అందరూ కాకున్నా ఒకరిద్దరు స్టార్ బ్యూటీస్ హీరోలకు ఏ మాత్రం తీసిపోవటం లేదు. పైగా గతంలో పెళ్లైతే సదరు హీరోయిన్ కెరీర్ ముగిసినట్టే! పిల్లలు కూడా పుడితే… మమ్మీగారు ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తాల్సిందే! కానీ, ఇదంతా కరీనా కపూర్ కి వర్తించదు! మిసెస్ సైప్ మారిన తరువాత రెండు సార్లు మమ్మీ అయిన ఈ యమ్మీ బ్యూటీ ఓ సినిమా కోసం ఏకంగా 12 కోట్లు […] -
‘జగమే తంత్రం’లో… ధనుష్ ‘రజనీ మంత్రం’!
‘జగమే తందిరం’ తమిళ చిత్రం జూన్ 18న ఓటీటీలో రిలీజ్ అవ్వబోతోంది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘జగమే తంత్రం’గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో టాలెంటెడ్ కోలీవుడ్ స్టార్ మరోసారి గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్నాడట. గతంలోనూ గ్యాంగ్ స్టర్ పాత్రలు ధనుష్ చేశాడు. అయితే, ‘జగమే తంత్రం’ సినిమాలో మాత్రం అతడి క్యారెక్టర్ సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉంటుందట! హీరో ధనుష్ లాగే ‘జగమే తంత్రం’ డైరెక్టర్ […] -
క్రేజీ ప్రాజెక్ట్ లో నితిన్ స్థానంలో శర్వానంద్ ?
యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ “పవర్ పేట” ఆగిపోయిందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రూపొందాల్సి ఉండగా… ఇందులో నుంచి నితిన్ బయటకు వెళ్లిపోయాడని, ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ప్రతిపాదించడం, అందుకు చాలా టైం పడుతుందన్న ఉద్దేశ్యంతోనే నితిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రం కోసం […] -
భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన రామ్?
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల “ఇస్మార్ట్ శంకర్”గా ఊర మాస్ గెటప్ తో భారీ మాస్ హిట్ ను అందుకున్నాడు. ఈ చిత్రం తరువాత రామ్ “రెడ్” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఈ యంగ్ హీరో సినిమాలను బాలీవుడ్ లోనూ అభిమానులు భారీగానే ఉన్నారు. రామ్ నటించిన హిందీ డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్ లో భారీ […] -
నిలకడగా దిలీప్ కుమార్ ఆరోగ్యం… రేపు డిశ్చార్జ్ అయ్యే ఆస్కారం!
లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కు బుధవారం హిందుజా హాస్పిటల్ లో డాక్టర్ జలీల్ పార్కర్ తో పాటు డాక్టర్ నితిన్ గోఖలే తగిన చికిత్స చేశారు. శ్వాససంబంధమైన అనారోగ్యంతో ఆదివారం హాస్పిటల్ లో చేరిన దిలీప్ కుమార్ ను వెంటిలేటర్ సహాయం లేకుండానే వైద్య సేవలను అందిస్తున్నారు. అయితే… బుధవారం ఐసీయూలో చేర్చి, ఊపిరితిత్తుల బయట అదనంగా ఉన్న ఫ్యూయిడ్స్ కారణంగా పడుతున్న ఇబ్బందిని గమనించి తగిన చికిత్స చేశామని అన్నారు. దిలీప్ కుమార్ వైద్యానికి […] -
‘కళామతల్లి చేదోడు’ 600 మంది సినీ వర్కర్స్ కు చేయూత!
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవిచంద్ ఆధ్వర్యంలో “కళామతల్లి చేదోడు” కార్యక్రమం ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా వర్కర్స్ కి, డ్రైవర్స్ కి, జూనియర్ ఆర్టిస్టులు కి, ప్రొడక్షన్ వర్కర్స్ కి సుమారు ఆరువందల మందికి నిత్యావసర వస్తువులను ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, అజయ్ కుమార్, వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి చంద్ […] -
‘రాజరాజ చోర’ అప్ డేట్స్ ఎప్పుడంటే!?
శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునయన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజ రాజ చోర. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కొంతకాలంగా లేనే లేవు. కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా ఈ మూవీ గురించి ప్రచార ఆర్భాటాలకు పోని దర్శక నిర్మాతలు ఇప్పుడు నిదానంగా వాటిని షురూ […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!