NTV WebDesk
Author- NTV Telugu-
Kishan Reddy: బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో కిషన్ రెడ్డి సమావేశం
బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. -
Kakinada: ఒరినాయనో.. ఒక్క చేప ఖరీదు రూ.3.10 లక్షలా..!
Kakinada: మత్స్యకారులు సముద్రాల్లో వేటకు వెళ్లినప్పుడు అరుదైన చేపలు అప్పుడప్పుడు వలలకు చిక్కుతున్నాయి. అధిక బరువును మోసే పెద్ద చేపలు పట్టుబడుతున్నాయి. -
Hyderabad City Bus: ఫ్లైట్ లో కూడా ఇంత రేటు ఉండదు.. సిటీ బస్సు టిక్కెట్ రూ.29వేలా..!
Hyderabad City Bus: బస్సుల్లో ప్రయాణిస్తే తక్కువ డబ్బుతో ప్రయాణం చేయవచ్చని సామాన్య ప్రయాణికులు భావిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నగరంలో సిటి బస్సు ఎక్కితే, టిక్కెట్ ధర రూ. 20 నుంచి గరిష్టంగా 80 రూపాయలు ఉంటుంది. -
Krithi Shetty: చినుకునైనా కాకపోతిని నిన్ను తాకగా.. వర్షంలో బుల్లి డ్రెస్ లో బేబమ్మ
Krithi Shetty: చినుకునైనా కాకపోతిని నిన్ను తాకగా.. వర్షంలో బుల్లి డ్రెస్ లో బేబమ్మ -
Double Decker Skyway: పోలా అదిరిపోలా.. పైన మెట్రో.. మధ్యలో ఫ్లైఓవర్..!
Double Decker Skyway: హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అనేక అంతర్జాతీయ కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. నగరంలో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉండడంతో విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. -
Cyber Frauds: ఇన్వెస్ట్మెంట్ డబుల్ అన్నారు.. కట్ చేస్తే రూ.712 కోట్లు కొట్టేశారు
Cyber Fords hyderabad: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా ప్రజల్లో మాత్రం అవగాహన రావడం లేదు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతూనే ఉన్నారు. -
Talasani: అవసరమైతే వారికి నష్టపరిహారం ఇస్తాం
Talasani: అవసరమైతే వారికి నష్టపరిహారం ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని, పరిసర ప్రాంతాలను మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. -
Janhvi Kapoor: మరోసారి జాన్వీ కపూర్ అందాల జాతర.. వరుణ్ తో పిక్స్ వైరల్
Janhvi Kapoor: మరోసారి జాహ్నవి అందాల జాతర.. వరుణ్ తో పిక్స్ వైరల్ -
Second PRC: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త.. త్వరలోనే సెకండ్ పీఆర్సీ అమలుకు కసరత్తు
Second PRC: తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రెండో పీఆర్సీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. -
Jagtial: ఏం కష్టం వచ్చిందో.. రన్నింగ్ బస్సు కింద తలపెట్టిన మహిళ
Jagtial: కేరళలోని సేలంలో ఓ మహిళ వేగంగా వెళ్తున్న బస్సు ముందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కొడుకు కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో తాను చనిపోతే కొడుకు కాలేజీ ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని భావించి ఆత్మహత్యకు పాల్పడింది.
తాజావార్తలు
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!