NTV WebDesk
Author- NTV Telugu-
ఎలన్ మస్క్ సూటి ప్రశ్న: 6 బిలియన్ డాలర్లతో ఆకలి తీరిపోతుందా?
ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలన్ మస్క్ రికార్డ్ సాధించారు. 300 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మొదటి వ్యక్తిగా మస్క్ చరిత్ర సృష్టించారు. టెస్లా షేర్లు భారీగా లాభపడటంతో ఆయన ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోయింది. బిలినీయర్ల సంపాదన ఎలాగైతే పెరుగుతున్నదో, ప్రపంచంలో పేదల సంఖ్య, అకలితో అలమటించే చిన్నారుల సంఖ్య, పోషకాహారంతో ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది. ఐరాసలో అనుబంద సంస్థగా ఉన్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థ ఆకలిలో […] -
బాణా సంచా నిషేధంపై హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీం
బాణా సంచాను ఈఏడాది పూర్తిగా నిషేధించాలని కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పర్యావరణానికి హాని కలుగకుండా ఉండేందుకు టపాసులను దిగుమతి చేసుకోవాలని దీనిపై బెంగాల్ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించింది. బేరియం లవణాలు ఉన్న బాణాసంచాపై ఇటీవలే నిషేధం విధించింది సుప్రీం కోర్టు. హరిత టపాసులకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేవని సుప్రీం కోర్టు తెలిపింది. ఇప్పటికే బాణాసంచా కాల్చడంపై ఆయా రాష్ట్రాల్లో నిషేధం ఉంది. ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో […] -
అమెజాన్ డెలివరి విమెన్కు కస్టమర్ ఫన్నీ టాస్క్..నెట్టింట వైరల్…
అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అమెజాన్లో ఓ వస్తువును కొనుగోలు చేసింది. అమెజాన్లో కొనుగోలు చేసిన వస్తువును డోర్ డెలివరీ చేసేందుకు డెలివరీ విమెన్ ఇంటికి వచ్చింది. ఈ లోగా కస్టమర్ నుంచి ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. భర్తకు తెలియకుండా ప్యాకేజీని దాచిపెట్టాలని మెసేజ్ వచ్చింది. మొదట ఇంటి గుమ్మం ముందు పార్శిల్ను ఉంచింది. ఆ తరువాత అక్కడి నుంచి తీసి దానిని ఇంటి బయట ఉన్న చెట్టుపొదల్లో దాచింది. దానిని ఫొటోగా […] -
హుజురాబాద్ లో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కరీంనగర్ లోని SR డిగ్రీ కాలేజ్ లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. రెండు హాల్స్ ఉంటాయి.. 22 రౌండ్స్ లో కౌంటింగ్ జరగనున్నట్టు ఆయన వెల్లడించారు. రేపు ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని, ముందగా పోస్టల్ ఓట్లు లెక్కించనున్నట్టు ఆయన తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్కు ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సంబంధించి […] -
అది గోల్డెన్ ఐలాండ్… ఆ దీవిలోకి అడుగుపెడితే…
అనగనగా ఓ దీవి ఆ దీవిలో అనంత సంపద. ఆ సంపదను చేజిక్కించుకోవడానికి వేలాది మంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరూ ఆ దీవిలోకి అడుగుపెట్టలేకపోయారు. ఆ దీవిలోకి వెళ్లాలి అంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే.. వెళ్లినా అక్కడ సంపద దొరుకుతుందని గ్యారెంటీ లేదు. ఎవరికి అదృష్టం ఉంటుందో వారికి మాత్రమే ఆ నిధి దొరికే అవకాశం ఉంటుంది. ఆ దీవిపేరు పాలెంబాగ్ దీవి. ఇది ఇండోనేషియాలోని పాలెంబాగ్ నదిలో ఉన్నది. ఇది రహస్యదీవి. […] -
ధాన్యం సేకరణపై మంత్రి గంగుల సమీక్ష
వానాకాలం ధాన్యం సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలంలో పండిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి అధికారులతో చర్చించారు. ఏయే జిల్లాల్లో ఎంత ధాన్యం కొనుగోలు చేయాలని దానిపై మంత్రి అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో 1033 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. అవసరమైన చోట నూతనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గన్నీ […] -
అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం: 2022 ఎన్నికల్లో…
2022 ప్రధమార్థంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా విజయం సాధించి రెండోసారి వరసగా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తున్నది. రైతు చట్టాలు, రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్, రైతుల మరణాల తదితర విషయాలు వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఎగ్జిట్ పోల్స్ కొంత వరకు తలక్రిందులయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తున్నారు. బీజేపీకి రాష్ట్రంలో గట్టిపోటీ ఇచ్చే పార్టీ సమాజ్వాద్ పార్టీ. ఆ పార్టీ నేత అఖిలేష్ […] -
ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం: ఆ సర్టిఫికెట్ లేకుంటే ఆర్నెల్లు జైలు శిక్ష…
ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుండటంతో రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. వాహనాలు రోడ్డుమీదకు వచ్చిన సమయంలో తప్పని సరిగా వాహనాలకు సంబంధించిన పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని, వాహనాలను చెక్ చేసిన సమయంలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ఆరునెలల పాటు జైలుశిక్ష లేదా రూ 10 వేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని ఢిల్లీ రవాణా శాఖ తెలియజేసింది. […] -
టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ వార్
తెలంగాణలో తాజాగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నేతల పైరవీలు, ఆశవాహుల ఎదురు చూపులతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఒక మినీ యుద్ధమే నడుస్తుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆయా నేతలు తమ కంటే తమకు అని నేతలు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. ప్రస్తుతం శాసనసభలో ఒక నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 120 స్థానాలు ఉండగా, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఖాళీ అయింది. […] -
గ్లోబల్ వార్మింగ్: 2100 నాటికి 63 కోట్ల మందిపై ప్రభావం…
2015 నుంచి 2021 వరకు ఏడేళ్ల కాలంలో వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయి. పొల్యూషన్ రోజురోజుకు పెరిగిపోతున్నది. గ్లోబలైజేషన్ గ్లోబల్ వార్మింగ్కు దారితీసింది. 2021లో 1.09 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయని, ఈ ఏడాది ప్రారంభంలో ఎన్ నిలా కారణంగా ఉష్ణోగ్రతలు కొంతమేర తక్కువగా నమోదవుతున్నప్పటికీ, రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉండబోవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read: ఢిల్లీలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం… రికార్డ్ స్థాయిలో కొనుగోళ్ళు…దృవ ప్రాంతాల్లో వేడి పెరగడం […]
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!