దేశంలో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ వంటి వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ కావడంతో 28 నుంచి 48 రోజుల వ్యవధిలో రెండు డోసులు వ్యాక్సిన్ను అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్పై అవగాహన లేకపోవడంతో టీకాలు తీసుకోవడాని ప్రజలు ముందుకు రావడంలేదు. వ్యాక్సిన్ వేసేందుకు ఇంటికి వచ్చిన వారిపై […]
హుజురాబాద్ బైపోల్లో ప్రత్యర్థుల మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్కు మద్దతుగా ప్రచారంలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థి పార్టీల నాయకులపై తీవ్రమైన మాటల దాడి చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబు… అధిపత్యం కోసం రజాకార్ల ను నియమించుకున్నారు . కేసీఆర్ నిజాం అయితే..ఖాసీం రిజ్వి హరీష్ రావు తన పెత్తనం నిలబెట్టుకోవడానికి నిజాం లాంటి కేసీఆర్…హరీష్ రావు ను […]
మోగ్లీ కథలు అద్భుతంగా ఉంటాయి. చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడుతుంటారు. ఇక మోగ్లీ కథలతో వచ్చిన జంగిల్ బుక్ సినిమాలు ఎంతగా ఆకట్టుకున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. అ చిన్నిపిల్లవాడు అడవిలో జంతువుల మధ్య పెరిగి వాటితో పాటుగా కలిసి జీవించే విధానాన్ని మోగ్లీ సినిమాల్లో చూపిస్తుంటారు. నిజ జీవితంలో అడవిలో జీవితం గడపాల్సి వస్తే చాలా భయంకరంగా ఉంటుంది కదా. రువాండాకు చెందిన జాంజిమాన్ ఎల్లీ అనే యువకుడి ఆకారం చిన్నప్పటి నుంచి అందరికంటే భిన్నంగా ఉండేది. […]
జెమిని టీవిలో ప్రసారం అయ్యే “మాస్ట్ర్ చెఫ్” కార్యక్రమానికి తమన్నా భాటియా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ కార్యక్రమానికి బాగానే ఆదరణ వచ్చిన ఆ తర్వాత ఎందుకో అంతగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో తమన్నా స్థానంలో బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ను తీసుకున్నారు. దీంతో తమన్నా ప్రొడక్షన్ హౌస్కు షాక్ ఇచ్చింది. తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న ఈ ముద్దుగుమ్మ తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్కు లీగల్ నోటీసులు పంపించిందని సమాచారం.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహామ్మారి విలయ తాండవం సృష్టించిన సంగతి తెల్సిందే. ఇప్పుడిప్పుడే ఆ మహామ్మారి బారి నుంచి బయటపడుతున్నాం. కానీ ప్రజలు నిర్లక్ష్యంగా వహిస్తుండటంతో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. పండుగల సమయంలో జాగ్రత్తలు పాటంచకుంటే భారీ ముప్పు తప్పదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తుంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ శనివారం రాష్ట్రాలకు లేఖ రాశారు. రాబోయే పండుగల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచిస్తుంది. కంటైన్మెంట్ […]
ఈ ఆధునిక యుగంలో మనిషి పరుగులు తీస్తున్నాడు. ఒకచోట నుంచి ఇంకొక చోటకు ప్రయాణం చేసేందుకు విమానాలు వినియోగిస్తున్నారు. గంటల వ్యవధిలోనే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నాడు. అయితే, విమానాల్లో ప్రయాణం చేసే వ్యక్తులు కొన్ని విషయాలను గురించి అసలు పట్టించుకోరు. అందరూ కిటికీ పక్కన సీటు దొరికితే బాగుండు అనుకుంటారు . కానీ, కిటికీ ఏ ఆకారంలో ఉంటుందో పెద్దగా పట్టించుకోరు. విమానంలో కిటికీలు అండాకారంలో ఉంటాయి. ఇలా ఎందుకు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా. […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మొదట ఈ మహమ్మారికి వ్యాక్సిన్ను తయారు చేసింది మాత్రం రష్యానే. రష్యా వ్యాక్సిన్ ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు అత్యవసర వినియోగం కింద వినియోగిస్తున్నాయి. స్పుత్నిక్ వీ బూస్టర్ డోస్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, మొదటి వ్యాక్సిన్ తయారు చేసిన రష్యాలోనే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. మరణాలు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య తగ్గిపోవడంతో కేసులు మరణాలు పెరుగుతున్నాయి. ఇక ఈ […]
ఇండియా పాక్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. ఇక క్రికెట్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంది. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లలో ఇండియాపై పాక్ ఎప్పడూ గెలవలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్రను సృష్టించాలని పాక్ చూస్తున్నది. అయితే, ప్రపంచంలో ఇండియా జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్టుగా ఎదిగింది. […]
మాములుగా పాకిస్తాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్లంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ. అలాంటిది T20 వరల్డ్ కప్ మ్యాచ్లంటే ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పాక్, ఇండియా టీంలు బలంగా ఉన్నాయి. గత రికార్డుల పరంగా చూసుకుంటే వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఇండియాదే ఆధిపత్యం. ఈ సారి పాక్ విరాట్ కోహ్లినే టార్గెట్ కానున్నాడా.. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఒక్కసారికూడా ఔట్ చేయలేదు. ఆ జట్టుపై కోహ్లీ 2012లో […]
రెండు వారాల క్రితం వరకు కూరగాయల ధరలు అదుపులో ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో కాయగూరల ధరలు పెరగడం మొదలుపెట్టాయి. చేతికి రావాల్సిన పంట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. మహారాష్ట్రలో ఉల్లి పంట పాడైపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయి. రెండు వారాల క్రితం కిలో ఉల్లి ధర రూ.25 వరకు ఉండగా, ఇప్పుడు ఆ ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లి ధర ఇప్పుడు రూ.50కి చేరింది. అటు టమోటా ధరలు సైతం […]