మనిషి జీవించాలి అంటే గాలి ఉండాలి. ఎక్కడ గాలి స్వచ్ఛంగా ఉంటుందో అక్కడి ప్రజలు ఆరోగ్యవంతంగా జీవిస్తారు. శీతాకాలం వచ్చింది అంటే అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం పొగమంచు కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. దీని వలన ప్రజలు శ్వాససంబంధమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దేశరాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. వాయు కాలుష్యాన్ని వాల్యూ ఇండెక్స్లో కొలుస్తారు. Read: అధికారులకు షాక్: టీకాలు వేసేందుకు ఆ […]
కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే సురక్షిత మార్గం కావడంతో దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ను అమలు చేస్తున్నారు. వంద కోట్లమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వ్యాక్సిన్పై అవగాహన లేక వ్యాక్సిన్ తీసుకొవడానికి చాలా ప్రాంతాల్లోని ప్రజలు ముందుకు రావడంలేదు. వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ అందిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. Read: జాతీయరహదారులపై రన్వేలు… ఇదే […]
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో రచ్చకెక్కుతున్న బాలీవుడ్ నటి కంగనా పై న్యాయ పరమైన చర్యలు తీసుకునేందకు మహారాష్ర్ట కాంగ్రెస్ సిద్ధమవు తుంది. ఇప్పటికే ఈ అమ్మడు 1947లో కాదు 2014లో స్వాతం త్ర్యం వచ్చిందని కామెంట్స్ చేసింది. దీనిపై మాములుగా జరగలేదు రచ్చ. కొందరైతే తనకిచ్చిన పద్మశ్రీని కూడా వెనక్కి తిరిగి ఇచ్చివే యాలని డిమాండ్ మొదలైంది. సోషల్ మీడియాలో కంగనాను నెటి జన్లు ఓ రేంజ్లో […]
పౌరవిమానాలు లేదా యుద్దవిమానాలు ల్యాండింగ్ కావాలంటే ప్రత్యేకమైన రన్వేలు ఉండాలి. మాములు రోడ్డుపై విమానాలు దిగలేవు. ఒకవేళ యుద్దసమయంలో కావొచ్చు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు కావొచ్చు సైన్యాన్ని వివిధ ప్రాంతాలకు వేగంగా తరలించాలి అంటే అత్యవసర రన్వే వ్యవస్థలు అవసరం అవుతుంటాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం దేశంలోని జాతీయ రహదారులను యుద్దవిమానాలు ల్యాండింగ్ కు అనుకూలంగా మార్చేందుకు ప్రణాళికలు వేసింది. Read: అమెరికా తైవాన్కు సపోర్ట్ చేయడం వెనుక అసలు కారణం ఇదేనా…? ఇప్పటికే […]
అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ప్రజలవైపే ఉంటుందని మంత్రి హరీష్రావు అన్నారు. రాష్ర్ట రైతులందరి పక్షాన ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ కూడా ధర్నాలో పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ ..రాష్ట్రానికి అన్యాయం జరిగితే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నిరసన వ్యక్తం చేశామన్నారు. పంజాబ్లో ధాన్యం కొను గోలు చేస్తారు.. తెలంగాణలో ఎందుకు కొనరంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటుందన్నారు. రాష్ర్టానికి ఒక విధానం […]
కరోనా సమస్యకు ఇప్పుడిప్పుడే పరిష్కారం దొరుకుతున్నది. ఈ సమయంలో రెండు సమస్యలు ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. అందులో ఒకటి ఆఫ్ఘన్ సమస్య ఒకటి కాగా, రెండోది తైవాన్ సమస్య. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి ప్రజల పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. రెండు దశాబ్ధాలు అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి అక్కడి సైనికులకు కావాల్సిన శిక్షణను అందించినా లాభం లేకుండా పోయింది. ఈ సమస్య తరువాత తైవాన్ సమస్య ఇప్పడు ప్రపంచంలో కీలకంగా మారింది. ఆర్థికంగా […]
ఒకవైపు వ్యాపారరంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే వ్యక్తుల్లో ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. మట్టిలోని మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ప్రతిభావంతుల గురించి ఆయన నిత్యం ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటారు. కాగా, కొన్ని రోజుల క్రితం మణిపూర్ కు చెందిన ప్రేమ్ అనే యువకుడు చెత్త వ్యర్థ పదార్థాలతో ఐరన్ మ్యాన్ను తయారు చేశాడు. Read: షాకిచ్చిన బీజేపీ.. కషాయం కండువా కప్పుకున్న నలుగురు ఎమ్మెల్సీలు.. […]
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహా సోలంకీ జంటగా నటించిన ఛలో ప్రేమిద్దాం సినిమా ఈనెల 19 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేశారు. తమ బేనర్లో వస్తున్న మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు నిర్మాత ఉదయ్ కిరణ్ పేర్కొన్నారు. ఈనెల 19 వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నట్టు […]
ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్లి సెటిల్ కావాలని కలలు కంటుంటారు. అక్కడ అవకాశాలు, జీతాలు, జీవితాలు అలా ఉంటాయి. అయితే, 2000 సంవత్సరం తరువాత ప్రపంచ ఆర్థిక ప్రగతి ఒక్కసారిగా మారిపోయింది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మౌళిక సదుపాయాల రంగం అభివృద్ధి చెందడంతో ప్రపంచ సంపద భారీగా పెరిగింది. 2000 వ సంవత్సరంలో 156 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ సంపద 2020 వ సంవత్సరానికి వచ్చేసరికి 514 ట్రిలియన్ డాలర్లకు చేరింది. Read: భూమిపై […]
రోజులో 24 గంటలు… ఉదయం ఆయా ప్రాంతాలను బట్టి సూర్యుడు ఉదయిస్తాడు. సాయంత్రం సమయంలో అస్తమిస్తాడు. ఇది మనకు తెలిసిన విషయాలు. అయితే, ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో అసలు సూర్యుడు అస్తమించడట. అంటే 24 గంటలు వెలుగు ఉంటుంది. భానుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆ ప్రాంతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. Read: తైవాన్ ఎఫెక్ట్: అమెరికాకు చైనా వార్నింగ్… నార్వేలోని హమ్మర్ఫెస్ట్ అనే నరగం ఉన్నది. ఈ నగరంలో 24 గంటల పాటు సూర్యుడు ప్రకాశిస్తూనే […]