NTV WebDesk
Author- NTV Telugu-
Andrea Jaeger: మద్యం తాగించి.. 30 సార్లు లైంగికంగా వేధించారు
మహిళలకు ఏ రంగంలోనూ భద్రత లేదు. కాటు వేయడానికి కామాంధులు ప్రతీ చోటా కాచుకొని ఉంటారు. మహిళల బలహీనతల్ని అదునుగా మార్చుకొని, వారిపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. తానూ అలాంటి వేధింపులకు గురైన బాధితురాలినేనంటూ తాజాగా మాజీ టెన్నిస్ స్టార్ ఆండ్రియా జేగర్ బాంబ్ పేల్చింది. తనపై 30కి పైగా సందర్భల్లో లైంగిక దాడులు జరిగాయని ఆమె కుండబద్దలు కొట్టింది. ‘‘1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ కు చెందిన స్టాఫ్ మెంబర్ ఒకరు నాపై 30కి […] -
Vidyut Jamwal: అందుకే నాకు తారక్ అంటే చాలా ఇష్టం
జూ. ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న మారాజు. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే గుణం అతనిది. తానొక స్టార్ హీరోనన్న ఇగో ఏమాత్రం ఉండదు. తన తోటి నటీనటులతో ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాడు. ఎవరిని అడిగినా సరే.. తారక్ వ్యక్తిత్వాన్ని ప్రశంసించకుండా ఉండలేరు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటుడు విద్యుత్ సమ్వాల్ సైతం అదే పని చేశాడు. తన ఖుదా హాఫిజ్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన […] -
RC15: అధికారి కాదు.. ఈ కొత్త టైటిల్ ఫిక్స్?
రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకి, ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు? అనే చర్చలు మొదట్నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘అధికారి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారనే టాక్ వినిపించింది. ఇదే సమయంలో ‘విశ్వంభర’ అనే పేరు కూడా తెరమీదకొచ్చింది. అయితే.. ‘అధికారి’ టైటిల్ నే దాదాపు ఫిక్స్ చేయొచ్చని, అది కథకు సరిగ్గా సూటవుతుందని, ఫిలిం ఛాంబర్ లో ఆ టైటిల్ […] -
Sumanth Ashwin: నా వల్ల కాదు.. ప్రభాస్ సినిమా వల్లే నష్టాలు
ఎమ్మెస్ రాజు.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత. ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని ఆయన నిర్మించారు. అలాంటి ఆయన ఆ తర్వాతి కాలంలో నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద హీరోలతో తిరిగి సినిమాల్ని నిర్మించలేని దుస్థితికి చేరుకున్నారు. చివరగా.. ఈయన నిర్మించింది ‘మస్కా’. ఇప్పుడు దర్శకుడిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ, నిర్మాతగా తన ప్రస్థానాన్ని ఆపేశారు. అసలెందుకు ఎమ్మెస్ రాజుకి ఈ పరిస్థితి వచ్చింది? నిర్మాతగా ఎందుకు తన జర్నీని […] -
Shah Rukh Khan: ఆ రూమర్ నిజమేనని కన్ఫమ్ చేసిన కింగ్ ఖాన్
‘జీరో’ బోల్తా పడిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. ఇప్పుడు తిరిగి జోరు పెంచాడు. ఒకదాని తర్వాత మరొక సినిమాల్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను చేస్తున్న మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. ఇవే కాదు.. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘టైగర్ 3’లోనూ షారుఖ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడు. అయితే, దీనిపై అధికార ప్రకటన ఎప్పుడూ రాలేదు. కేవలం ప్రచారం మాత్రమే జరుగుతోంది. […] -
Salaar: పెద్ద ట్విస్ట్ ఇచ్చిన పృథ్వీరాజ్
ప్రస్తుతం భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ‘బాహుబలి’ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. నేషనల్ లెవెల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక పాత్రల కోసం ఏరికోరి మరీ క్రేజీ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఓ ప్రధాన పాత్ర కోసం […] -
Harish Rao:15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు
15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదని మంత్రి హరీష్ రావు మండి పడ్డారు. సిద్దిపేట పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి హరీష్ రావు. అనంతరం జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ పొందిన విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విధ్యార్థులు ఆత్మవిశ్వసంతో చదివి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. విధ్యార్థుల భవిష్యత్ బాగుండాలని మంచి […] -
Vizianagaram: బోరు బావిలో నీరు తాగిన బాలుడు.. కర్రలతో కొట్టుకున్న గ్రామస్తులు
ఓ సంఘటన అచ్చం కంచె సినిమా సీన్ ను గుర్తుచేసింది. బాలుడు బోరు బావి వద్ద నీరు తాగడంతో..ఇరు వర్గాల వారు దాడి చేస్తుకున్న ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయలయ్యాయి. గ్రామంలో ఘర్షణలు తావు లేకుండా వుండేందుకు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. బాలుడు నీరు తాగడం వల్లే ఈ […] -
Ysrcp Pleanary: ఎవరు ఎవరితో కలిసినా 2024లో వైసీపీదే విజయం
ysrcp Pleanary in ntr district -
TS Inter Results: రేపే ఇంటర్ ఫలితాలు ?
జూన్ 25లోగా ప్రకటించాల్సిన ఇంటర్మీడియట్ ఫలితాల తేదీ వాయిదా పడిందని, మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మార్కులు ఖరారయ్యాయని , అప్లోడ్ చేయడానికి వేచి ఉన్నామని డెక్కన్ క్రానికల్కు అత్యంత-స్థానంలో ఉన్న మూలం కూడా తెలియజేసింది. జూన్ 25 సాయంత్రంలోగా ఫలితాలు వెలువడాల్సి ఉంది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా, ఫలితాలు ఆలస్యం అయ్యాయి. సోమవారం నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది” అని వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని తెలంగాణ […]
తాజావార్తలు
-
Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.
-
TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!
-
Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
-
Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!