కరోనాకు ఆయుర్వేద మందుతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు కృష్ణపట్నం ఆనందయ్య. అయితే ఇప్పుడు ఆనందయ్య కరోనా మందు పంపిణీపై సందిగ్ధత నెలకొంది. రేపు సాయంత్రం నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం రానుంది. అయితే నిన్నటి నుండి నెల్లూరులోనే ఆయుష్ బృందం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆనందయ్య కరోనా మందును సోమవారం ఐసీఎంఆర్, ఆయుష్ బృందాలు కలిసి పరిశీలించనున్నాయి. ఈ రెండు బృందాల పరిశీలన తర్వాత మందు పంపిణీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక తాజాగా ఆనందయ్యను […]
తెలంగాణలో వ్యాక్సిన్ ల చోరీ కలకలం రేపుతోంది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 500 కోవిషిల్డ్ డోసులు మాయం అయ్యాయి. ఈ ఘటనలో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఆసుపత్రి సిబ్బంది, అధికారులు. అయితే ఈ కోవిషిల్డ్ డోసులు మాయమైన రోజు నుంచి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా కనిపించడం లేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు ఆసుపత్రి సూపరిండెంట్. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలంగాణలో […]
భారత ఆటగాళ్లకు శుభవార్త చెప్పిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం భారత పురుషుల జట్టు అలాగే పరిమిత ఓవర్ల సిరీస్ ల కోసం మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న భారత జట్టు కోసం క్వారంటైన్ ఆంక్షలను ఈసీబీ సడలించింది. బీసీసీఐతో జరిగిన చర్చల తర్వాత 10 రోజుల క్వారంటైన్ను 3 రోజులకు తగ్గించింది. దీంతో పురుషులు, మహిళల జట్లు నాలుగో రోజు నుంచే సాధన చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం […]
కరోనా విపత్కర కాలంలో రోజుకు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దేశానికే ఊపిరి పోసింది విశాఖ ఉక్కు కర్మాగారం అని చంద్రబాబు తెలిపారు. వెయ్యి పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడుతోంది.అటువంటి విశాఖ ఉక్కును కబళించాలని కొందరు వైసీపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 100 రోజులుగా దీక్షలు జరుగుతున్నాయి. దీనిపై పార్లమెంటులో ఒక్క మాటకూడా మాట్లాడని వైసీపీ, అసెంబ్లీలో తీర్మానం […]
విశాఖ ఉక్కు దీక్ష నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా నారా లోకేష్ స్పందించాడు. ట్విట్టర్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనలు. విశాఖ ఉక్కు ని తుక్కు రేటుకి కొట్టేసి కార్మికుల ఊపిరి తియ్యాలని వైస్ జగన్ కుట్రలు చేస్తుంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు..ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ […]
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ అలాగే ఇంగ్లండ్ పర్యటనలో పంత్ మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్గా ఉండటానికి అన్నివిధాలుగా అర్హుడని మరో సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు. తాజాగా సాహా మాట్లాడుతూ… ‘ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్ల్లో రిషబ్ పంత్ ఆడాడు. వాటిల్లో పంత్ అద్భుతంగా ఆడాడు. అందుకే ఇంగ్లండ్ పర్యటనలో అతడు మా మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్గా ఉండాలి.నేను తుది జట్టులో స్థానం కోసం […]
ఐపీఎల్ లోని పలు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ టోర్నీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ ఐపీఎల్ 2021 వాయిదాకు ముందే కొందరు ఆటగాళ్లు లీగ్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఐపీఎల్ వాయిదా పడకపోయినా నేను లీగ్ నుండి వెళ్లిపోయేవాడిని అని యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. తాజాగా చాహల్ మాట్లాడుతూ … ‘నా తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకిందని తెలియగానే.. ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నా. ఇంటి దగ్గర వాళ్లు ఒంటరిగా ఉన్న […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. రోజుకు 20 వేలకు పైగా కేసులు వస్తుండగా 100 మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ వైరస్ కారణంగా చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి అనాధలయ్యారు. ఇక వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కడప జిల్లా వ్యాప్తంగా కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన అనాధలైన పిల్లలను గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో 142 మంది పిల్లలను గుర్తించినట్లు ICDS […]
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 2,57,299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,62,89,290 కి చేరింది. ఇందులో 2,30,70,365 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 29,23,400 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,194 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,95,525 కి చేరింది. ఇక ఇదిలా […]
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు వారం ,10 రోజుల పాటు బ్రేక్ పడింది. ఇక అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి , మందు పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు పోలీసులు. మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి అక్కడున్న మందు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. త్వరలో ప్రభుత్వమే మ౦దు పంపిణీ చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వ అనుమతులు లభించే ఛాన్స్ ఉంది. ఇవాళ కృష్ణపట్నంకు ఐసీఎంఆర్ టీమ్ రానుంది. ఇప్పటికే […]