వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జీఎస్టీలో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్వర్క్ (జీఎస్టీఎన్)ని మనీలాండరింగ్ నిరోధక చట్టం( పిఎంఎల్ఎ) పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
డబ్బుల విషయంలో ఈ మధ్య కాలంలో హత్యలు పెరిగిపోతున్నాయి. డబ్బులు ఇచ్చిన వారు.. తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు దాడులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన వారు.. డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారినే హత్య చేస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లకు హైదరాబాద్ ఎంతటి పేరుగాంచిందో.. అలాగే నీట్, జేఈఈ కోచింగ్ దేశంలోని రాజస్థాన్లోని కోటా కూడా అలాగే బాగా ప్రాచుర్యం పొందింది. కోటాలో నీట్, జేఈఈ కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి.
చైనా తనతో మాట్లాడాలనుకుంటోందని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. టిబెటన్ ప్రజల బలమైన స్ఫూర్తిని గ్రహించిన చైనా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
శనివారం బెంగాల్లో జరుగుతున్న పంచాయత్ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు బ్యాలెట్లతో జరగాలని.. ..బుల్లెట్లతో కాదని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పోతున్నాయనడం వాస్తవం కాదని.. అదంతా బక్వాస్ అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అన్నారు. ఇలా మాట్లాడుతున్నందుకు తాను బాధపడుతున్నట్టు తెలిపారు.
రసాయన ఆయుధాలతో భయాందోళనలు లేని ప్రపంచానికి ఒక అడుగు దగ్గరకు తీసుకువచ్చామని అమెరికా అధ్యక్షులు బిన్ జోబైడెన్ అన్నారు. రసాయన ఆయుధాల నిల్వలో ఉన్న చివరి మందుగుండు సామగ్రిని యునైటెడ్ స్టేట్స్ సురక్షితంగా నాశనం చేసిందని .. అందుకు తాను గర్వపడుతున్నానని బైడెన్ అన్నారు.
పన్ను మినహాయింపులు కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధిక రిటర్న్ లు దాఖలయ్యాయని.. అవన్నీ తప్పుల తడకలని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత తెలిపారు. గడిచిన మూడేళ్లుగా తెలంగాణ, ఏపీలో తప్పుడు క్లెయిమ్లతో ఉద్యోగులు అత్యధిక రిటర్న్ లు దాఖలు చేసి.. రిఫండ్ పొందినట్టు తమ విచారణలో తేలిందన్నారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల వాగ్ధానం అమలుకు సిద్ధమయింది. ఎన్నికల్లో చెప్పిన ప్రధాన వాగ్ధానం అమలుకు చర్యలు ప్రారంభించింది. ఎన్నికల ప్రధాన వాగ్ధానం అయిన మహిళలకు రూ. 1000 పంపిణీని అమలు చేయనుంది.
రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇండియన్ కాలమానం ప్రకారం శుక్రవారం న్యూయార్క్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 80 మందికి పైగా గాయాలయ్యాయి.