కొన్ని ఘటనల నేపథ్యంలో దేశాల అధ్యక్షులు తమ విదేశాల పర్యటనలను రద్దు చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో మే 3 నుంచి హింస కొనసాగుతోంది. గత రెండున్నర నెలలుగా మణిపూర్లో హింస కొనసాగుతుండగా.. హింసను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఏవీ విజయవంతం కాలేదు.
కాబూల్లో ఆఫ్ఘన్ మహిళల ఆందోళనకు దిగారు. బ్యూటీ పార్లర్లను మూసివేయాలని తాలిబాన్ అధికారులు చేసిన ఆదేశానికి వ్యతిరేకంగా బుధవారం కాబూల్లో నిరసన వ్యక్తం చేశారు.
మణిపూర్లో జరుగుతున్న హింస దారుణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.