నిన్న ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే… ఈ సందర్భంగా దళిత బంధు పథకంపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుండి దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్దం కావాలని కేబినెట్ ఆదేశించింది. Read: బంపర్ ఆఫర్: టీకా వేసుకుంటే వ్యాక్సిన్ వోచర్లు… దళిత బంధు పథకం అమలు, విధి విధానాల […]
భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 4,41,914 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 4,62,882 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులుగా ఉంది. Read: బంపర్ ఆఫర్: టీకా వేసుకుంటే వ్యాక్సిన్ వోచర్లు… పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 208.7210 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ, కుడి గట్టు […]
నల్గొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బేగంపేట విమాన శ్రయానికి వెళ్లనున్న సీఎం కేసీఆర్… హెలికాఫ్టర్ ద్వారా ఉ.10.40 నిమిషాలకు హాలియా చేరుకోనున్నారు. నాగార్జున సాగర్ చేరుకున్న అనంతరం… ఉ.10.55 నిమిషాలకు మార్కెట్ యార్డ్ లో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.10 నిమిషాలకు స్థానిక ఎమ్మెల్యే […]
పసిడి ప్రేమికులకు గుడ్న్యూస్.. మరోసారి బంగారం ధర తగ్గింది.. గత వారం రోజులుగా పెరిగిన పుత్తడి ధరలు.. నిన్న మరియు ఇవాళ కిందకు దిగుతూ కాస్త ఊరట కలిగించింది.. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గడంతో.. రూ.49,090కు దిగివచ్చింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గడంతో రూ. 44,990కు క్షీణించింది. ఇవాళ బంగారం ధర తగ్గగా… మరోవైపు […]
వరుసగా నాలుగు సీజన్లుగా టీవీ ప్రేక్షకులలో అమితాసక్తిని రేకిత్తిస్తూ ఆకట్టుకుంటున్న బిగ్బాస్ తెలుగు మరో మారు వీక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి ఇది బంగారు చిట్టడవిలా ఉంటుంది. బిగ్బాస్ విజువల్ ఐడెంటిటీని ఈ ఆలోచనను ప్రతిబింబించడంతో పాటుగా ఈ గేమ్లోని అతి సూక్ష్మ అంశాలను సైతం తెలుసుకునే రీతిలో రూపొందించారు. read also : ఆర్ఆర్ఆర్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఇంట్లోని ప్రతి అతిథి కోసం ఊహించని మలుపులతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే రీతిలో ఇది […]
ఆశ్లీల చిత్రాలు నిర్మిస్తూ అడ్డంగా దొరికిపోయిన వ్యాపారవేత్త రాజ్కుంద్రా.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలాంటి లీగల్ నోటీసులు ఇవ్వకుండానే.. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నాడు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరువైపుల వాదనలు వింది. అసలు రాజ్కుంద్రాను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో ధర్మాసనానికి వివరించారు పోలీసుల తరపు లాయర్. పొర్నోగ్రఫీ కేసులో […]
కొండపల్లి కొండను తవ్వింది ఎవరు? తవ్వుకుని లాభపడింది ఎవరు? కొండ కరుగుతున్న సమయంలో రాజకీయ సెగ ఎందుకు రాజుకుంది? పైచెయ్యి సాధించాలనే ఎత్తులు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయా? మాటలతో ఒకరు.. సాంకేతిక అంశాలతో ఇంకొకరు.. ఒకరినొకరు ఇరుకున పెట్టుకునే వ్యూహాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. కొండపల్లి కొండ మైనింగ్పై రగడ! కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత ఇలా పరిస్థితులు ఎలా ఉన్నా […]
ఎదుటి వారిని నమ్మించడానికి ‘ఒట్టేసి’ చెబుతారు కొందరు. మరికొన్నిచోట్ల ఇష్టదైవాలపై ప్రమాణాలు చేయిస్తారు. ఒట్లు.. ప్రమాణాలు లేకపోయినా.. ఇటీవల కాలంలో ఆ జాతీయ పార్టీ నాయకుల ఢిల్లీ ప్రయాణం ఇంచుమించు అలాగే ఉందట. పైగా కీలక నేతలు ఎస్కార్ట్గా వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బీజేపీ నుంచి నేతలు వెళ్లిపోకుండా ‘ఢిల్లీ టూర్’! తెలంగాణ బీజేపీలో రెండేళ్లుగా వివిధ పార్టీల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో చేరారు. […]
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే… తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. […]
లాల్ ధర్వాజ బోనాల జాతరకు హాజరైన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర పండుగగా బోనాలను కేసీఆర్ ప్రకటించారని.. బోనాల పండుగ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలు పటిష్టం చేశామన్నారు. red also : ఢిల్లీకి చేరిన విశాఖ ఉక్కు పోరాటం : రేపు, ఎల్లుండి నిరసనలు ప్రయివేట్ దేవాలయాలకు ప్రభుత్వం డబ్బులు అందించడం […]