Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - Lakshmi Narayana

Lakshmi Narayana

Author- NTV Telugu
    • తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు
      Top Story

      తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు

      తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు చెప్పారు.క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలంగాణ‌ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియ చేశారు. మానవత్వాన్నిచాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనగమనం, నేటికీ అందరికీ ఆచరణీయమని అని సిఎం అన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా అటు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. దైవ కుమారుడు జీసస్‌ మానవుడిగా […]
    • ఏపీలో కొత్తగా 94  క‌రోనా కేసులు, 2 మర‌ణాలు
      ఆంధ్రప్రదేశ్

      ఏపీలో కొత్తగా 94 క‌రోనా కేసులు, 2 మర‌ణాలు

      ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 29,801 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 186 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందరు. ఇదే సమయంలో 94 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 31128369 కు చేరింది.. మొత్తం పాజిటివ్‌ […]
    • BREAKING :  ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ విద్యార్థులు అందరూ పాస్
      Top Story

      BREAKING : ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ విద్యార్థులు అందరూ పాస్

      ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష ఫలితాల‌పై గ‌త వారం రోజుల నుంచి తీవ్ర గంద‌ర గోళ ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష ఫలితాల‌పై తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 35 మార్కుల‌తో ఫెయిలైన విద్యార్థులంద‌రినీ… పాస్ చేస్తున్న‌ట్లు తెలిపారు. మినిమ‌మ్ మార్కులు వేసి.. ఈ సారి పాస్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు స‌బితా ఇంద్రారెడ్డి. ఇక‌నైనా విద్యార్థులు వ‌చ్చే ప‌రీక్ష‌ల‌పై దృష్టి సారించాల‌ని కోరారు. ఇప్పటికైనా […]
    • LIVE : ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష ఫలితాల‌పై  కీల‌క ప్ర‌క‌ట‌న‌
      Top Story

      LIVE : ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష ఫలితాల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌

    • పోలీసులు.. కేసీఆర్ తొత్తులుగా మారిపోయారు : డీకే అరుణ‌
      తెలంగాణ

      పోలీసులు.. కేసీఆర్ తొత్తులుగా మారిపోయారు : డీకే అరుణ‌

      తెలంగాణ పోలీసులు.. కేసీఆర్ తొత్తులుగా మారిపోయారంటూ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఎన్నికల హామిగా రెండు పడక గదుల ఇల్లు నిర్మిస్తామని టీఆర్ ఎస్‌ చెప్పిందని.. గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వని దుస్థితి నెల‌కొంద‌ని.. గత ప్రభుత్వం సేకరించిన 78 ఎకరాల భూమిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. కేవలం 5వందల ఇల్లు మాత్రమే నిర్మించారు తప్పితే.. లబ్ధిదారులకు […]
    • ఒమిక్రాన్ పై యూపీ స‌ర్కార్‌ కీలక నిర్ణయం
      Top Story

      ఒమిక్రాన్ పై యూపీ స‌ర్కార్‌ కీలక నిర్ణయం

      ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని.. యోగీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఒమిక్రాన్ విస్త‌రిస్తున్న స‌మ‌యంలో యూపీలో క‌ర్ఫ్యూ విధించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కార్‌. డిసెంబ‌ర్ 25 వ తేదీ రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు యూపీలో నైట్ క‌ర్ఫ్యూ విధించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది యోగి స‌ర్కార్. అలాగే..వివాహాల‌కు 200 మందికి మించి అనుమ‌తి లేద‌ని.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు ప్ర‌జ‌లు గుమికూడ‌కుండా ప‌లు ఆంక్ష‌లు విధిస్తోంది. ఇప్ప‌టికే […]
    • రైతుల హ‌క్కుల‌ను బీజేపీకి తాకట్టు పెట్టింది : టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్‌
      తెలంగాణ

      రైతుల హ‌క్కుల‌ను బీజేపీకి తాకట్టు పెట్టింది : టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్‌

      తెలంగాణ రైతుల హ‌క్కులను టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం బీజేపీకి తాకట్టు పెట్టిందని.. రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఖరీఫ్ ధాన్యం కొనకుండా రైతు సమస్య నుండి తప్పించుకునే కుట్ర సీఎం కెసిఆర్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. మూడు నెలల నుండి రైతులు హరిగోస పడుతున్నారని… కళ్ళాల దగ్గర వడ్లు, ఇంటి దగ్గర రైతుల శవాలు అన్నట్టుంది పరిస్థితి ఉంద‌ని ఫైర్ అయ్యారు. రైతుల చావులకు, వడ్లు కొనక పోవడాని బీజేపీనే కారణం అని ఢిల్లీ పోయారని… […]
    • కేసీఆర్ సీఎం.. కావడం వల్లనే సిద్దిపేట‌ దశ దిశ మారింది :  హ‌రీష్ రావు
      తెలంగాణ

      కేసీఆర్ సీఎం.. కావడం వల్లనే సిద్దిపేట‌ దశ దిశ మారింది : హ‌రీష్ రావు

      తెలంగాణ సీఎంగా కేసీఆర్ కావడం వల్లనే సిద్దిపేట‌ ప్రాంతం దశ దిశా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట శివారు నాగులబండ వద్ద త్రీ స్టార్ టూరిజం హోటల్ ను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్య‌క్ర‌మంలో… ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టూరిజం శాఖ కార్పోరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… ఉత్తర తెలంగాణ నుండి హైదరాబాద్ వెళ్ళే వారికి ఈ హోటల్ చాలా […]
    • సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంపున‌కు తెలంగాణ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్‌
      Top Story

      సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంపున‌కు తెలంగాణ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్‌

      తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధర పెంపునకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫారసుల తో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారం… ఏసీ థియేటర్లలో కనిష్ట టికెట్ ధర 50 రూపాయలు కానుండగా… గరిష్ట టికెట్ ధర 150 రూపాయలకు చేరనుంది. అలాగే మల్టీప్లెక్స్ లలో కనిష్ట టికెట్ ధర వంద రూపాయలు కానుండగా… గరిష్ట టికెట్ ధర 250 రూపాయలకు చేరనుంది. మల్టీప్లెక్స్ రిక్లయినర్ […]
    • సీఎం కేసీఆర్ పై ష‌ర్మిల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. దొర‌కు ఆ సోయి కూడా లేదు!
      Top Story

      సీఎం కేసీఆర్ పై ష‌ర్మిల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. దొర‌కు ఆ సోయి కూడా లేదు!

      తెలంగాణ సీఎం కేసీఆర్ పై మ‌రోమారు వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నా… సోయి లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటూ మండిప‌డ్డారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో,ధర్నాలతో డ్రామాలు చేస్తుంటే,మాకు ఏ దిక్కూ లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పంట పండక,పెట్టుబడి రాక,అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగి రోజుకు ఇద్దరు,ముగ్గురు రైతులు చనిపోతున్నా కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా లేదు దొరగారికి అంటూ చుర‌క‌లు అంటించారు. ఢిల్లీలో […]
    ←1…1314151617…347→

తాజావార్తలు

  • Train Accident: ఘోర రైలు ప్రమాదం.. కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు..

  • Anil Agarwal: వేల కోట్ల సామ్రాజ్యం ఉన్నా తీరని పుత్రశోకం.. కుమారుడి మరణంపై బిలియనీర్ ఎమోషనల్!

  • Ugadi Gift : పేదలకు ఉగాది కానుక.. ఉగాదికి 2,064 ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు.!

  • Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..

  • Chinmayi: కమల్ హాసన్’పై చిన్మయి సంచలన కామెంట్స్

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions