ఒమిక్రాన్ పై యూపీ సర్కార్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని.. యోగీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ విస్తరిస్తున్న సమయంలో యూపీలో కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. డిసెంబర్ 25 వ తేదీ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యూపీలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది యోగి సర్కార్.
https://ntvtelugu.com/rewanth-reddy-fires-on-trs-government/
అలాగే..వివాహాలకు 200 మందికి మించి అనుమతి లేదని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ప్రజలు గుమికూడకుండా పలు ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను విధించింది. ఇది ఇలా ఉండగా.. ముంబై లో అర్థరాత్రి నుంచి 144 సెక్షన్ విధిస్తున్నారు. గుజరాత్ లోని 9 నగరాల్లోనూ నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించాయి.
Also Read
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!