ఒమిక్రాన్ పై యూపీ సర్కార్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని.. యోగీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ విస్తరిస్తున్న సమయంలో యూపీలో కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. డిసెంబర్ 25 వ తేదీ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యూపీలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది యోగి సర్కార్.
https://ntvtelugu.com/rewanth-reddy-fires-on-trs-government/
అలాగే..వివాహాలకు 200 మందికి మించి అనుమతి లేదని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ప్రజలు గుమికూడకుండా పలు ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను విధించింది. ఇది ఇలా ఉండగా.. ముంబై లో అర్థరాత్రి నుంచి 144 సెక్షన్ విధిస్తున్నారు. గుజరాత్ లోని 9 నగరాల్లోనూ నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించాయి.
Also Read
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!