-
Fire Accident: హనుమకొండ లో అగ్నిప్రమాదం.. మిషన్ హాస్పిటల్ లో చెలరేగిన మంటలు..
హనుమకొండ జిల్లా కేంద్రం లోని మిషన్ హాస్పిటల్ స్వల్ప అగ్నిప్రమాదం వెలుగు చూసింది. ఒక్కసారిగా హాస్పిటల్ లోని స్టోర్ రూమ్ మంటలు చెలరేగాయి. -
Indian Students: విదేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఐదేళ్లలో 403 మంది మృతి
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్ధుల్లో వందలాది మంది మరణించారు. -
Nellore: హతవిధీ.. పోలీస్ పై దాడి చేసిన దొంగ..
పోలీసుల్ని చూస్తే దొంగలు భయంతో పారిపోతారు. అలాంటిది పోలీసు పైనే దాడి చేసి గాయపరిచాడు ఓ దొంగ.. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. -
Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుంది..? రిసార్ట్లో బందీగా ఎమ్మెల్యే కుమారుడు
ప్రస్తుతం రాజస్థాన్లో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అనే విషయం అందరిలో ఉత్కంఠ నెలకొలుపుతుంది. ముఖ్యమంత్రి నియామకం పైన చర్చించేందుకు ఒక రౌండ్ సమావేశాలు జరుగుతున్నాయి -
AP Politics: విశాఖ కలెక్టర్ ను కలిసిన వైఎస్ఆర్సిపి నేతలు.. ఎందుకంటే..!?
రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకూడదని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వాసుపల్లి, తిప్పల నాగిరెడ్డి విశాఖ కలెక్టర్ ను కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డబల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలని.. వినత పత్రం సమర్పించారు. -
JEE Main 2024 correction window: జేఈఈ మెయిన్ కరెక్షన్ విండో ఓపెన్.. ఇక ఒక్కరోజే ఛాన్స్
విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులో ఏదైనా తప్పులు ఉంటె వాటిని సరిదిద్దుకోవడానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE)మెయిన్స్ 2024 సెషన్ 1 అప్లికేషన్ ఫారమ్ కరెక్షన్ విండో ఓపెన్ అయింది. -
Srinivasa Rao: వర్షం వల్ల నష్టం 20 శాతమైతే డ్రైనేజి వ్యవస్థ వల్ల జరిగిన నష్టం 80 శాతం.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
తుఫాన్ వల్ల రైతులు వేల ఎకరాలు పంట నష్టపోయారని.. కాగా వర్షం వల్ల 20శాతం నష్టం జరిగితే.. 80 శాతం నష్టం డ్రైనేజి వ్యవస్థ కారణంగా జరిగిందని ఆరోపించారు -
Parliament Winter Session 2023: నాలుగో రోజుకి చేరుకున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజుతో నాలుగో రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు జరగనున్న సమావేశంలో రెండు ముఖ్యమైన బిల్లులను సమర్పించనున్నారు. -
Guwahati: గౌహతిలో స్వల్పంగా భూ కంపనలు.. భయంతో బయటకు పరుగులుతీసిన ప్రజలు..
గువాహటిలో స్వల్పంగా భూమి కంపించింది. దీనితో ప్రజలు భయాందోళనలకు గురైయ్యారు. ఈ నేపధ్యంలో ప్రజలు భయంతో ఇల్లలో నుండి బయటకు పరుగులు తీశారు. -
Floods: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం.. వరదలో కొట్టుకుపోయిన ముగ్గురు గిరిజనులు
అనంతగిరి మండలం లోని.. లవ్వ గడ్డలో తుఫాను కారణంగా వరద విలయ తాండవం చేసింది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!