Srinivasa Rao: వర్షం వల్ల నష్టం 20 శాతమైతే డ్రైనేజి వ్యవస్థ వల్ల జరిగిన నష్టం 80 శాతం.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైచాంగ్ తుఫాను చెన్నై, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మైచాంగ్ తుఫానుకు రెండు రాష్ట్రాలు జలమయమైయ్యాయి. దీనితో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుఫాన్ వల్ల రైతులు వేల ఎకరాలు పంట నష్టపోయారని.. కాగా వర్షం వల్ల 20శాతం నష్టం జరిగితే.. 80 శాతం నష్టం డ్రైనేజి వ్యవస్థ కారణంగా జరిగిందని ఆరోపించారు. అలానే నీట మునిగిన పంటకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బియ్యం, ధాన్యం మార్కెట్ ధర పెరగకుండా నియంత్రించాలని.. అలానే ప్రమాణాలతో సంబంధం లేకుండా ప్రతి గింజను ప్రభుత్వాలు కొనాలని.. ప్రతి బస్తాకు 200 బోనస్ ఇచ్చి రైతుల వద్ద నుండి కొనాలని అయన కోరారు.
Read also:Bhatti Vikramarka: సీఎం రేసులో వున్న.. కానీ డిప్యూటీ సీఎంతో సరిపెట్టకున్న భట్టి..
Also Read
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
అయితే ఇప్పటికే 75% పంటను కొన్నామని మంత్రులు అబద్ధం చెపుతున్నారు అని ఆయన ఆరోపించారు. కాగా పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే కేంద్ర నుండి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు 10వేల కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే రైతులకు రుణమాఫీ చేయాలని .. మళ్ళీ పంట వేసుకొనేందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని.. రాష్ట్రప్రభుత్వం వరికి ఎకరాకు 25వేలు, ఉద్యాన పంటలకు 50వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే ఆర్బిట్ కమిటీ వేసి కౌలు చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం చోరువ చూపాలని కోరారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..