Srinivasa Rao: వర్షం వల్ల నష్టం 20 శాతమైతే డ్రైనేజి వ్యవస్థ వల్ల జరిగిన నష్టం 80 శాతం.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైచాంగ్ తుఫాను చెన్నై, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మైచాంగ్ తుఫానుకు రెండు రాష్ట్రాలు జలమయమైయ్యాయి. దీనితో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుఫాన్ వల్ల రైతులు వేల ఎకరాలు పంట నష్టపోయారని.. కాగా వర్షం వల్ల 20శాతం నష్టం జరిగితే.. 80 శాతం నష్టం డ్రైనేజి వ్యవస్థ కారణంగా జరిగిందని ఆరోపించారు. అలానే నీట మునిగిన పంటకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బియ్యం, ధాన్యం మార్కెట్ ధర పెరగకుండా నియంత్రించాలని.. అలానే ప్రమాణాలతో సంబంధం లేకుండా ప్రతి గింజను ప్రభుత్వాలు కొనాలని.. ప్రతి బస్తాకు 200 బోనస్ ఇచ్చి రైతుల వద్ద నుండి కొనాలని అయన కోరారు.
Read also:Bhatti Vikramarka: సీఎం రేసులో వున్న.. కానీ డిప్యూటీ సీఎంతో సరిపెట్టకున్న భట్టి..
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
అయితే ఇప్పటికే 75% పంటను కొన్నామని మంత్రులు అబద్ధం చెపుతున్నారు అని ఆయన ఆరోపించారు. కాగా పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే కేంద్ర నుండి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు 10వేల కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే రైతులకు రుణమాఫీ చేయాలని .. మళ్ళీ పంట వేసుకొనేందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని.. రాష్ట్రప్రభుత్వం వరికి ఎకరాకు 25వేలు, ఉద్యాన పంటలకు 50వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే ఆర్బిట్ కమిటీ వేసి కౌలు చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం చోరువ చూపాలని కోరారు.
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!