AP Politics: విశాఖ కలెక్టర్ ను కలిసిన వైఎస్ఆర్సిపి నేతలు.. ఎందుకంటే..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డబల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలంటూ వైఎస్ఆర్సిపి నేతలు కలెక్టర్ ను కలిశారు. వివరాలలోకి వెళ్తే.. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకూడదని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వాసుపల్లి, తిప్పల నాగిరెడ్డి విశాఖ కలెక్టర్ ను కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డబల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలని.. వినత పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ తో మాట్లాడిన నేతలు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని.. ఇందుకుగాను తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వారితో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటు వేయించాలని చూస్తున్నారని.. ప్రజలు చంద్రబాబును తిరస్కరించిన తాను మాత్రం తప్పుడు మార్గంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు.
Read also:
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అలానే డబల్ ఎంట్రీ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో 20 వేలకు పైగా డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని.. అందుకే మిమ్మల్ని కలుస్తున్నామని నేతలు కలెక్టర్ కి తెలిపారు. కాగా డబల్ ఎంట్రీ ఓట్ల పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నేతలకు హామీ ఇచ్చారు. అలానే కేకే రాజు వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ కోఆర్డినేటర్ ఓట్లు తొలగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. అలానే టిడిపి హయాంలోనే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని ఆరోపించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!