Adulterated Milk:రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. వెంటిలేటర్పై డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 11కి పెరిగింది. మొత్తం 15 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
10th Student Dies: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని వీరులపాడు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని శీలం జాహ్నవి గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే, జాహ్నవి కంచికచర్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో శ్రీలంకతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇవాళ తలపడబోతుంది. ఈ రౌండ్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించని పాక్.. ఇప్పుడు సెమీఫైనల్ అవకాశాలను నిర్ణయించుకునే పరిస్థితిలో ఉంది.
IND vs WI: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా.. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడిగయంలో ఆదివారం ( మార్చ్ 1న) భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ తలపడనుంది. సెమీఫైనల్ కు వెళ్లాలంటే భారత్ ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిందే.
Land Dispute: భూ ఆక్రమణలపై తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం విచారణ ముమ్మరం చేసింది. చిన్న గొట్టిగల్లు మండలం దేవరకొండ రెవెన్యూ పరిధిలో భూ వివాదం.. బాపట్ల ఎస్పీ కుటుంబ సభ్యులపై ప్రభుత్వ భూముల ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి.
TTD Board Meeting: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఈరోజు సమావేశం కానుంది. 2026-27 వార్షిక సంవత్సరానికి రూ. 5700 కోట్ల అంచనాతో బడ్జెట్ కి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. టీటీడీ విద్య సంస్థల అభివృద్ధికి రూ. 100 కోట్లు పైగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.
TDP vs YSRCP Clash: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో తీవ్ర గందరగోళం కొనసాగుతుంది. సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకు మళ్ళీ వాయిదా పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు.
Jitesh Sharma: టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ జితేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో వివాదానికి దారి తీశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు, తాను బ్యాటింగ్కు వచ్చే పరిస్థితుల గురించి నిజాయితీగా చెప్పాడు.