Vijayawada Robbery: బెజవాడలో దోపిడీ చేసిన ఘటన కలకలం రేపుతుంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోదరుడు రాజేంద్ర నిర్వహిస్తున్న గ్యాస్ ఏజెన్సీలో తుపాకీతో బెదిరించి డబ్బు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
Nissan Gravite MPV: నిస్సాన్ ఇండియా తమ కొత్త గ్రావైట్ MPV (Nissan Gravite MPV)ను భారత మార్కెట్లో ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
BJP MP Controversy: సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఖరీదైన బ్రాండ్ల వస్తువులను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఒకవైపు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్తునే.. మరోవైపు విదేశీ లగ్జరీ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇస్తుండటం తరచూ విమర్శలకు దారి తీస్తుంది.
Ricky Ponting: టీ20 వరల్డ్కప్ 2026లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్రేక్అవుట్ స్టార్గా మారతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు.
MS Dhoni: భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ ఆసక్తి రేపే ప్రశ్నల్లో ఒకటి – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడతారా? ఈ అంశంపై తాజాగా మాజీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్లారిటీ ఇచ్చారు.
షియోమీ సబ్-బ్రాండ్ రెడ్మీ అక్టోబర్ 2025లో చైనాలో Redmi K90 Pro Maxను, Redmi K90తో కలిసి విడుదల చేసింది. Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్తో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం K90 సిరీస్లో ఫ్లాగ్షిప్ మోడల్గా నిలిచింది.