Oppo Find X10: ఆపిల్ తన వార్షిక లాంచ్ ఈవెంట్లో సెప్టెంబర్ 2025లో ఐఫోన్ 17 సిరీస్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్లో అనేక అప్గ్రేడ్స్ ఉన్నప్పటికీ, ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఫీచర్ కొత్త సెల్ఫీ కెమెరా.. ఈ కెమెరా సంప్రదాయ డిజైన్కు భిన్నంగా స్క్వేర్ (1:1) సెన్సార్ ను ఉపయోగించింది.
IND vs PAK: భారత్ -పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు ఇటీవలి కాలంలో తీవ్రంగా దిగజారాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
IND vs PAK Warm-up Matches: టీ20 వరల్డ్ కప్ 2026కు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో వార్మ్-అప్ మ్యాచ్లు అభిమానులకు అదనపు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈరోజు నాలుగు వార్మ్-అప్ మ్యాచ్లు జరగనుండగా, భారత్- పాకిస్థాన్ రెండు వేర్వేరు మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నాయి
ICC Warns Pakistan: మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ( ఫిబ్రవరి 7న) టీ20 వరల్డ్ కప్ 2026పై వివాదం కొనసాగుతుంది. ఈ నెల (ఫిబ్రవరి) 15న కొలంబోలో భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను బహిష్కరించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై న్యాయపరమైన చర్యలు తప్పవని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హెచ్చరించింది.
MS Dhoni: మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ( ఫిబ్రవరి 7న) టీ20 వరల్డ్ కప్ 2026 కోసం అన్ని జట్లు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 4-1తో ఘన విజయం సాధించిన భారత జట్టు తన సత్తాను మరోసారి నిరూపించింది.
Father Kills Daughter: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతుర్నే హత్య చేసాడో ఓ కసాయి తండ్రి. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనతో తండ్రి పాండురంగ సొంత బిడ్డను కడతేర్చారు.
KTR: ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారు.. హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
Car Launches: ఫిబ్రవరి 2026 మాసంలో భారత ఆటోమొబైల్ రంగం దూకుడు ప్రదర్శిస్తుంది. BMW, MG, Nissan, Volkswagen, VinFast వంటి ప్రముఖ కార్ల బ్రాండ్లు ఈ నెలలో తమ కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి.
Yamaha EC-06: భారత్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి Yamaha అధికారికంగా అడుగు పెట్టింది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధరను రూ.1,67,600 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.