ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్ తీయడానికి వెళ్లి అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అయ్యారు. వెంట�
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ఎంత పెద్ద హెడేక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా 2000 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి �
నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట
హీరో కుషాల్ జాన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న చిత్రం ‘మిస్ ఇళయా’ (Ms. ILAYAA) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రొడ్యూసర్ మట్టా శ్రీనివాస్ మరియూ సహ నిర్మాత చాహితీ ప్రియా స
థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ ఫైట్లతో కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇది MCUలో ఆరవ భాగం. లెజెండరీ నటుడు హారిసన్ ఫోర�
సందీప్ కిషన్ ల్యాండ్మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య సైలెంట్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించిన సినిమా యూనిట్ ఈమధ్య షూటింగ్ కూడా సైలెంట్ గ
తండేల్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా ప్రారంభం కావడానికి అసలు సినిమాగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ మీద ఒక ప
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ్లో దండలు అమ్మడానికి ఇండోర్ నుండి వచ్చిన అమ్మాయి మోనాలిసా ఈ రోజుల్లో వార్తల్లో నిలుస్తోంది. ఆమె కళ్ళను చూసి పిచ్చిగా ప్రేమలో పడి