టాలీవుడ్ హీరోలు, తమిళ దర్శకులు, తమిళ హీరోలు, టాలీవుడ్ డైరెక్టర్లు ఇలా ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఎన్నో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సితార కాంపౌండ్లో ఉన్న వెంకీ అట్లూరి ఇప్పటికే ఒక తమిళ, ఒక మలయాళ హీరోలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు అందులో తమిళ హీరోతో మళ్లీ జత కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. Also Read:Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను భయపడను.. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి […]
అమెజాన్ ప్రైమ్లో ప్రస్తుతం ‘చౌర్య పాఠం’ ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు పెద్దగా ఈ సినిమా మీద ఆసక్తి కనబరచలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం జోరు చూపిస్తూ ట్రెండింగ్ లోకి వెళ్ళింది ఈ సినిమా. ఈ క్రైమ్-కామెడీ చిత్రం, ఏప్రిల్ 24, 2025న థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ పొందలేదు. ఐపీఎల్ వంటి సీజనల్ ఈవెంట్లు, పెద్ద సినిమాల రీ-రిలీజ్లు దీనికి అడ్డంకిగా నిలిచాయి. Manchu Manoj: ఒక తెలుగు […]
తాజాగా విడుదలైన ‘భైరవం’ సినిమా సక్సెస్ మీట్లో రీ రిలీజ్ ట్రెండ్ గురించి మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ‘భైరవం’ సినిమా కంటే తాజాగా రీ-రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ‘ఖలేజా’కు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీడియా నుంచి అదే ప్రశ్న ఎదురైంది. రీ-రిలీజ్ సినిమాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయంపై మనోజ్ మాట్లాడుతూ, “ఇప్పటికే ఐపీఎల్ అనే క్రికెట్ ఈవెంట్ కారణంగా కొంత ఇబ్బందికర […]
మంచు విష్ణు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’కు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైన వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈ హార్డ్ డిస్క్లో సినిమాకు సంబంధించిన కీలకమైన వీఎఫ్ఎక్స్ డేటా, యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయని, దీని మాయం వెనుక తన తమ్ముడు మంచు మనోజ్ హస్తం ఉందని విష్ణు ఆరోపించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో, మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ సినిమా సక్సెస్ ఈవెంట్లో ఈ విషయంపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మనోజ్ వ్యంగ్యాస్త్రాలతో స్పందించారు.
గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రముఖ ప్రిజం పబ్లో టాలీవుడ్ నటి కల్పికపై దాడి జరిగిన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. బర్త్డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో జరిగిన వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నటి కల్పిక, తన స్నేహితులతో కలిసి ఒక బర్త్డే వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ప్రిజం పబ్కు వెళ్లినట్లు సమాచారం. […]
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంలో ఆలయ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 29వ తేదీన శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ఈ పూజలను శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, వేద […]
తెలుగు సినిమా పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరొందిన పూరీ జగన్నాధ్, తాజాగా లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్తో జరిపిన భేటీతో వార్తల్లో నిలిచారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పూరీ టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. విజయ్ సేతుపతితో పూరీ రూపొందిస్తున్న కొత్త పాన్-ఇండియా చిత్రం కోసం ఈ భేటీ జరిగి ఉంటుందని, విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కానున్నారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. Also […]
తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ చిత్రం, సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 30, 2025న రీ-రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2010లో విడుదలైన ఈ చిత్రం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొంది, అప్పట్లో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, కాలక్రమేణా కల్ట్ క్లాసిక్గా మారింది. ఈ రీ-రిలీజ్తో మహేష్ బాబు అభిమానులు ఉత్సాహంతో థియేటర్లకు తరలివచ్చారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్తో దూసుకెళ్లింది. అయితే, పవన్ కళ్యాణ్ చిత్రం […]
సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. త్వరలో విడుదల కానున్న తన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్లో బిజీగా ఉంటూనే, ఇటీవలి వివాదాలతో కాపురం చేస్తున్నారు. అయితే, ఆయన తాజాగా చేసిన ఒక ప్రకటన సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నెక్స్ట్ జనరేషన్ నటుల్లో తన కంటే ఉన్నతంగా నటించే నలుగురు కనిపిస్తే, నటనకు విరామం ఇస్తానని కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. […]
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంపద కథానాయికగా నటిస్తోంది. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్పై చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమా, యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా, అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కింది.ఇక జూన్ 6న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ను ఇటీవల హైదరాబాద్లో విడుదల చేయగా.. ఈ కార్యక్రమంలో దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత చింతపల్లి రామారావు, […]