High Court: అపార్ట్మెంట్లోని బేస్మెంట్లో 2012 భవన నిబంధనల ప్రకారం వాచ్మెన్ గదితోపాటు రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వీటి నిర్మాణం చేపట్టవచ్చని..
PM Modi: తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన.. ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నెల 26న (సోమవారం) దేశవ్యాప్తంగా 500 కు పైగా అమృత్ భారత్ స్టేషన్లు..
Hyderabad Road Accidents: ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ వాసులకు సులభమైన మార్గం. పద్మవ్యూహం వంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా మహానగరం నుంచి బయటపడవచ్చని భావిస్తారు.
CM Revanth Reddy: ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై నేడు కీలక సమావేశం జరగనుంది. ధరణి సమస్యలపై అధ్యయనం చేసే కమిటీతో ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భేటీ కానున్నారు.
Medaram Jathara: నాలుగు రోజులుగా జరుగుతున్న మేడారం మహాజాతర తుది దశకు చేరుకుంది. ఈరోజు అమ్మవారి రాకతో జాతర ముగుస్తుంది. ఈరోజు సాయంత్రం పూజారులు పొలాల్లోకి వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు.
Transfer of IAS: తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ల బదిలీలను చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తమ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Komatireddy Venkat Reddy: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఓఆర్ఆర్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
Telangana Youth: రష్యాలో సెక్యూరిటీ గార్డు, హెల్పర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని బ్రోకర్ల వలలో చిక్కుకోవడంతో 12 మంది భారతీయ యువకులు ప్రస్తుతం ప్రాణ భయంతో ఉన్నారు.